📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

రాయలసీమ వర్సిటీలో గొడవలు ‘గోల్డెన్ అవర్’ చికిత్స ముడి పొగాకుపై పన్ను తొలగింపు పాంచాహ్నిక దీక్షా పూర్వక మహాశివరాత్రి ఉత్సవాలు త్వరలోనే నంది అవార్డులు: మంత్రి దుర్గేష్ పవన్ కు బిగ్ షాక్.. జనసేనకు కీలక నేత గుడ్ బై! నేడు ఏపీ కేబినెట్ భేటీ జంతు కొవ్వు లేదని సిట్ చెప్పలేదు కొవ్వూరు బ్రిడ్జిపై ఘోర ప్రమాదం త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! హైకోర్టును ఆశ్రయించిన అంబటి రాంబాబు పాఠశాలలో అశ్లీల నృత్యాలు.. మంత్రి లోకేశ్ సీరియస్ ప్రజలపై విద్యుత్ భారం లేదు.. ప్రభుత్వ కార్యాలయాలకు ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లు పిన్నెల్లి బ్రదర్స్ బెయిల్ పిటిషన్‌పై కోర్టు షాక్ రాయలసీమ వర్సిటీలో గొడవలు ‘గోల్డెన్ అవర్’ చికిత్స ముడి పొగాకుపై పన్ను తొలగింపు పాంచాహ్నిక దీక్షా పూర్వక మహాశివరాత్రి ఉత్సవాలు త్వరలోనే నంది అవార్డులు: మంత్రి దుర్గేష్ పవన్ కు బిగ్ షాక్.. జనసేనకు కీలక నేత గుడ్ బై! నేడు ఏపీ కేబినెట్ భేటీ జంతు కొవ్వు లేదని సిట్ చెప్పలేదు కొవ్వూరు బ్రిడ్జిపై ఘోర ప్రమాదం త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! హైకోర్టును ఆశ్రయించిన అంబటి రాంబాబు పాఠశాలలో అశ్లీల నృత్యాలు.. మంత్రి లోకేశ్ సీరియస్ ప్రజలపై విద్యుత్ భారం లేదు.. ప్రభుత్వ కార్యాలయాలకు ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లు పిన్నెల్లి బ్రదర్స్ బెయిల్ పిటిషన్‌పై కోర్టు షాక్

News Telugu: AP: హిందూ మతంపై కుట్రలు జరుగుతున్నాయి: విజయసాయిరెడ్డి

Author Icon By Rajitha
Updated: December 7, 2025 • 2:49 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

విజయసాయిరెడ్డి (V. Vijayasai Reddy) హిందూ మతంపై జరుగుతున్న కుట్రలను తీవ్రంగా విమర్శించారు. డబ్బు ప్రలోభాలు చూపించి మతమార్పిడులకు ప్రోత్సహించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన సమయం వచ్చిందని ఆయన హెచ్చరించారు.

Read also: AP: ఏపీ రైతులు జాగ్రత్త! విత్తనాలు కొనే ముందు తెలుసుకోండి..

Conspiracies are being hatched against Hinduism

డబ్బు చూపించి మతాన్ని మార్చే ప్రయత్నం చేస్తే

గత ఇరవై సంవత్సరాలుగా చోటుచేసుకున్న మతమార్పిడులన్నింటిపై ప్రభుత్వం ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసి సమగ్ర విచారణ జరపాలని ఆయన డిమాండ్ చేశారు. ఎవరికైనా డబ్బు చూపించి మతాన్ని మార్చే ప్రయత్నం చేస్తే, అలాంటి వారికి తగిన గుణపాఠం చెప్పాలని ఆయన స్పష్టం చేశారు.

దేశ హితం కోసం, ధర్మ రక్షణ కోసం హిందూ సమాజం మొత్తం ఒకే వేదికపై ఐక్యంగా నిలబడాలని విజయసాయిరెడ్డి పిలుపునిచ్చారు. సమిష్టి శక్తితోనే హిందూ ధర్మాన్ని కాపాడగలమని, ఇదే దేశానికి నిజమైన రక్ష అని ఆయన అభిప్రాయపడ్డారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com/

Read Also:

Hinduism latest news Politics Religious-Conversions Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.