📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

AP: ఇవాళ తూర్పు గోదావరి లో పర్యటించనున్న CM చంద్రబాబు

Author Icon By Aanusha
Updated: January 9, 2026 • 9:02 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఆంధ్రప్రదేశ్ (AP) ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేడు తూర్పు గోదావరి జిల్లాలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా మండపేట నియోజకవర్గంలోని రాయవరం గ్రామంలో నిర్వహించే రైతులతో ముఖాముఖి కార్యక్రమంలో సీఎం పాల్గొననున్నారు. రైతుల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకోవడం, వారి సూచనలు వినడం ఈ కార్యక్రమ ప్రధాన లక్ష్యంగా ఉంది. అనంతరం, రాజముద్రతో కొత్తగా వచ్చిన పట్టాదారు పాస్ పుస్తకాలను పంపిణీ చేస్తారు. సీఎం పర్యటన నిమిత్తం రాయవరంలో భారీగా ఏర్పాట్లు చేశారు. మధ్యాహ్నం రెండు గంటలకు టీడీపీ కార్యకర్తలతో సమావేశం కానున్నారు.

Read also: CBN : లండన్లో నాపై నిఘా పెట్టారు ! చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు

AP: CM Chandrababu will be touring East Godavari today

Read hindi news:hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read also:

AP CM Chandrababu Naidu East Godavari district latest news Mandapeta Constituency Rayavaram Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.