📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! పరకామణి కేసులో ఊహించని పరిణామం! ఇంటర్ పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు | బోర్డు కీలక ఆదేశం ట్రావెల్స్ బస్సులో మంటలు Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ ఈ రోజు బంగారం ధరలు 2026లో RBI మరోసారి వడ్డీ రేట్లు తగ్గించే ఛాన్స్ వెనిజులా పై యూఎస్ బలగాల మెరుపు దాడి.. 55 మంది మృతి! యూజర్లకు జియో శుభవార్త.. రూ.91కే రీఛార్జ్ కొత్తగా యూరియా కార్డు డాక్టర్ లావణ్య ఆత్మహత్య కేసులో బిగ్ ట్విస్ట్ సంక్రాంతికి ఆర్టీసి ప్రత్యేక బస్సులు మరోదేశంపై ట్రంప్ దాడికి సిద్ధం! LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! పరకామణి కేసులో ఊహించని పరిణామం! ఇంటర్ పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు | బోర్డు కీలక ఆదేశం ట్రావెల్స్ బస్సులో మంటలు Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ ఈ రోజు బంగారం ధరలు 2026లో RBI మరోసారి వడ్డీ రేట్లు తగ్గించే ఛాన్స్ వెనిజులా పై యూఎస్ బలగాల మెరుపు దాడి.. 55 మంది మృతి! యూజర్లకు జియో శుభవార్త.. రూ.91కే రీఛార్జ్ కొత్తగా యూరియా కార్డు డాక్టర్ లావణ్య ఆత్మహత్య కేసులో బిగ్ ట్విస్ట్ సంక్రాంతికి ఆర్టీసి ప్రత్యేక బస్సులు మరోదేశంపై ట్రంప్ దాడికి సిద్ధం!

AP: ప్రపంచ తెలుగు మహాసభలో సీఎం చంద్రబాబు

Author Icon By Anusha
Updated: January 5, 2026 • 1:31 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఆంధ్ర (AP) సారస్వత పరిషత్ ఆధ్వర్యంలో సోమవారం గుంటూరులో నిర్వహిస్తున్న మూడో ప్రపంచ తెలుగు మహాసభలకు సీఎం చంద్రబాబు, వెంకయ్య నాయుడు హాజరయ్యారు. నేటితో ప్రపంచ తెలుగు మహాసభలు ముగియనున్నాయి. ప్రముఖులు, రాజకీయ నేతలు సభలో ప్రసంగించనున్నారు..సీఎం పర్యటన దృష్ట్యా కలెక్టర్ తమీమ్ అన్సారియా ఏర్పాట్లను పరిశీలించారు. 

Read also: Andhra Pradesh: ఇవాళ్టితో ముగియనున్న ప్రపంచ తెలుగు మహాసభలు

AP: CM Chandrababu at World Telugu Conference

మరింత ప్రాధాన్యం

సభకు భారీగా ప్రజలు తరలిరావచ్చని అంచనా వేసిన అధికారులు, తగినంత పార్కింగ్ సదుపాయాలు, తాగునీరు, మరుగుదొడ్లు వంటి మౌలిక వసతులు కల్పించారు. ముఖ్యమంత్రి పర్యటన గుంటూరు జిల్లాకు మరింత ప్రాధాన్యం తీసుకురావడంతో పాటు, తెలుగు మహాసభలకు కొత్త ఊపునిస్తుందని స్థానికులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మొత్తం మీద సీఎం చంద్రబాబు నాయుడు గుంటూరు పర్యటన రాజకీయంగా, సాంస్కృతికంగా కీలక ఘట్టంగా నిలవనుంది.

Read hindi news:hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read also:

Andhra Saraswata Parishat Chandrababu Naidu Guntur latest news Telugu News World Telugu Conference

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.