📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

బెంగళూరులో గూగుల్ క్యాంపస్ ఢిల్లీలో షాక్ రోజుకు 27 మంది మిస్సింగ్ బంగారం ధరలు మంటలు కుప్పకూలిన వెండి ధరలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు ‘గోల్డెన్ అవర్’ చికిత్స నిలిచిపోనున్న క్యాబ్, ఆటో సేవలు అమెరికాకు భారత్‌ వార్నింగ్‌ రాయలసీమ వర్సిటీలో గొడవలు గ్రూప్-1 అభ్యర్థులకు హైకోర్టులో ఊరట పట్టాలు తప్పిన రైలు బెంగళూరులో గూగుల్ క్యాంపస్ ఢిల్లీలో షాక్ రోజుకు 27 మంది మిస్సింగ్ బంగారం ధరలు మంటలు కుప్పకూలిన వెండి ధరలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు ‘గోల్డెన్ అవర్’ చికిత్స నిలిచిపోనున్న క్యాబ్, ఆటో సేవలు అమెరికాకు భారత్‌ వార్నింగ్‌ రాయలసీమ వర్సిటీలో గొడవలు గ్రూప్-1 అభ్యర్థులకు హైకోర్టులో ఊరట పట్టాలు తప్పిన రైలు

AP: రాయలసీమ వర్సిటీలో గొడవలు

Author Icon By Saritha
Updated: February 5, 2026 • 11:17 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఇరు వర్గాల విద్యార్థులు పరస్పరదాడులు

శ్రీకాళహస్తి : రాష్ట్ర ముఖ్య మంత్రి నారా చంద్రబాబునాయుడుకు బుధవారం శ్రీకాళహస్తీశ్వరుని తీర్థ ప్రసాదాలను, వేదపండితులచే ప్రత్యేకాశీర్వచనాలు అందించారు. అంతేకాక శ్రీకాళ హస్తీశ్వరుని చిత్రపటాలను అందించారు. ఈ సంద ర్భంగా ఆలయానికి సంబంధించిన అభివృద్ధి చిత్రా లను స్థానిక శాసనసభ్యుడు బొజ్జల వెంకటసుధీర్రెరెడ్డి లాప్టాప్లో సిఎంకు చూపారు.

కాగా ఈ నెల 10 నుంచి 23 వరకు జరిగే మహాశివరాత్రి బ్రహ్మోత్స వాలకు రావాలని స్వామి అమ్మవార్లకు పట్టువస్త్రాలను సమర్పించాలని అభ్యర్థించారు. లోకకళ్యాణం నిమిత్తం జరుగు బ్రహ్మోత్స వాల్లో ముఖ్యఅతిధిగా పాల్గొని స్వామి అమ్మవార్ల ఆశీస్సులు పొందాలని కూడా కోరారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెళ్ళిన ప్రజాప్రతినిధులు, అధికారులనుద్దేశించి మాట్లాడుతూ ఇటీవల రాష్ట్రంలోని ఆలయాల్లో పరిపాలనా పారిశుద్ధ్యంకు సంబంధించి నిర్వహించిన సర్వేల్లో ‘శ్రీకాళ హస్తికి మొదట గ్రేడ్ వచ్చింది.

Read Also: AP: ‘మన మిత్ర’కు 50 లక్షల మంది యూజర్లు

విసి కార్యాలయం ముట్టడించి విద్యార్థుల ధర్నా

ఈ ఘటనలో (AP) ఓబులేసుతో పాటు మరో ఇద్దరికి గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న కర్నూలు తాలూకా యుపిఎస్ ఎస్సై మోహన్ కిషోర్ రెడ్డి ఘటన స్థలానికి చేరుకుని ఇరు వర్గాల విద్యార్థులను విచారించారు. మహేష్కు ప్రతిపక్షానికి చెందిన స్థానిక నాయ కుల అనుచరులతో సంబంధాలు ఉన్నాయనే సమాచారం ఉండగా, ఓబులేసు కు విద్యార్థి సంఘాలతో అనుబంధం ఉందని సమాచారం. ఈ ఘటనను ఖండిస్తూ పీజీ విద్యార్థులు సీమ కృష్ణ రాథోడ్, రామకృష్ణ, సందీప్ నాయక్ తదితరులు దాడికి పాల్పడిన విద్యార్థులను యూనివర్సిటీ నుంచి బహిష్కరిం చాలని డిమాండ్ చేశారు.

బుధవారం విద్యార్థులు ర్యాలీగా వెళ్లి పరిపాలన భవనాన్ని ముట్టడి చేసి ధర్నా నిర్వహించారు. యూనివర్సిటీలో సాధారణ విద్యార్థులపై దాడులు జరగడం దుర్మార్గమని, ఇలాంటి ఘటనలు పునరా వృతం కాకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు. ధర్నా సంద ర్భంగా యూనివర్సిటీ అధికారులతో విద్యార్థులకు వాగ్వివాదం చోటుచేసు కుంది. అనంతరం దాడికి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని వీసీ వెంకట బసవరావు హామీ ఇవ్వడంతో విద్యార్థులు ధర్నా విరమించారు. అయితే ఈ వివాదం ఇంతటితో ముగిసిపోతుంది అన్న నమ్మకం లేక పోలీసులు మరికొన్ని భద్రతా చర్యలు తీసుకున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

Campus Unrest kurnool Latest News in Telugu Rayalaseema University Student Clashes student protest Telugu News University Violence VC Office Siege

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.