📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

ముగిసిన ఏపీ కేబినెట్ సమావేశం… ప్రైవేటు వర్సిటీల చట్టసవరణ ఆమోదం

Author Icon By Divya Vani M
Updated: March 7, 2025 • 7:50 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ముగిసిన ఏపీ కేబినెట్ సమావేశం ప్రైవేటు వర్సిటీల చట్టసవరణ ఆమోదం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట్ర క్యాబినెట్ సమావేశం ఈ రోజు సచివాలయంలో జరిగింది. ఈ కీలక సమావేశానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్, ఇతర మంత్రులు, సంబంధిత శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ భేటీలో రాష్ట్రాభివృద్ధికి సంబంధించి పలు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకున్నారు.

విద్యాశాఖ ప్రతిపాదించిన మార్పులకు క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్

క్యాబినెట్‌లో చర్చించిన ప్రధాన విషయాల్లో ప్రైవేట్ విశ్వవిద్యాలయాల చట్ట సవరణ బిల్లు కూడా ఒకటి. ఉన్నత విద్యాశాఖ ప్రతిపాదించిన మార్పులకు క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అలాగే, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ తీసుకొచ్చిన ప్రతిపాదనలూ ఆమోదం పొందాయి. రాష్ట్రంలోని వైద్య సేవలను మెరుగుపరిచేందుకు 372 సివిల్ సర్జన్ పోస్టుల భర్తీకి క్యాబినెట్ ఆమోదం తెలిపింది.

ముగిసిన ఏపీ కేబినెట్ సమావేశం… ప్రైవేటు వర్సిటీల చట్టసవరణ ఆమోదం

మరోవైపు, మద్యం దుకాణాల కేటాయింపులో ఎస్సీ, ఎస్టీ, బీసీ కులాలకు న్యాయం చేయాలనే దిశగా చర్యలు తీసుకున్నారు. ఈ క్రమంలో, సొండి కులాలకు నాలుగు మద్యం దుకాణాలను కేటాయించాలనే ప్రతిపాదనను క్యాబినెట్ ఆమోదించింది. ఇదే విధంగా, చిత్తూరు జిల్లా కుప్పంలో డిజిటల్ నర్వ్ సెంటర్ ఏర్పాటుకు మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

ఇక, ఆమోదం పొందిన ఇతర కీలక నిర్ణయాల్లో..

ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు రాష్ట్ర అభివృద్ధికి దోహదపడతాయని, ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు వీలుకల్పిస్తాయని మంత్రివర్గ సభ్యులు అభిప్రాయపడ్డారు.

APCabinetMeeting ChandrababuNaidu NaraLokesh PawanKalyan PrivateUniversities

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.