📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

AP Budget: వైసీపీ హయాంలో రాష్ట్రానికి భారీ నష్టం.. పయ్యావుల కేశవ్ వ్యాఖ్యలు!

Author Icon By Tejaswini Y
Updated: February 19, 2026 • 3:05 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

AP Budget: గత ప్రభుత్వం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను ఛిన్నాభిన్నం చేసిందని, అన్ని శాఖల్లో భారీగా బకాయిలను పేరుకుపోయేలా చేసిందని ఏపీ ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్(Payyavula Keshav) విమర్శించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆర్థిక క్రమశిక్షణ కోసం ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని ఆయన తెలిపారు.

Read Also: ITDA: చింతూరు ఐటిడిఎ ముట్టడి

AP Budget: Huge loss to the state during the YSRCP regime.. Payyavula Keshav’s comments!

అధిక వడ్డీ రుణాలపై భారం తగ్గింపు

అధిక వడ్డీ రేట్లకు తీసుకున్న రుణాల భారాన్ని తగ్గించేందుకు బ్యాంకర్లతో చర్చలు జరుపుతున్నామని మంత్రి వెల్లడించారు. ఈ ప్రక్రియ ద్వారా రాష్ట్రంపై సుమారు రూ.2 వేల కోట్ల భారం తగ్గుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం ఆర్థిక నిర్వహణలో విఫలమైందని ఆరోపించారు.

ఆదాయ వృద్ధి గణాంకాలు

ప్రస్తుత కూటమి ప్రభుత్వ హయాంలో ఆదాయ వనరులను పెంచడంపై దృష్టి పెట్టామని మంత్రి తెలిపారు.

వైసీపీపై ఘాటు విమర్శలు

వైసీపీ పాలన వల్ల రాష్ట్రం తీవ్రంగా నష్టపోయిందని, ఆ పార్టీ రాష్ట్ర ప్రయోజనాలకు అత్యంత ప్రమాదకరమనే విషయాన్ని ప్రజలకు నిరంతరం గుర్తు చేయాలని ఆయన పేర్కొన్నారు. “వైసీపీ నెవర్ ఎగైన్.. వన్స్ ఎగైన్ కూటమి” అంటూ పయ్యావుల ఈ సందర్భంగా ఘాటు వ్యాఖ్యలు చేశారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

AndhraPolitics APFinanceUpdates APRevenueGrowth Minister Payyavula Keshav PayyavulaKeshav YCPVsTDP

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.