📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఆరుకు చేరిన కల్తీపాల మృతులు సునీల్ నాయక్ కు హైకోర్టులో చుక్కెదురు ఎఐ వినియోగంపై చంద్రబాబు సమీక్ష ఈ నెల 7వ తేదీ తర్వాత కోస్తాంధ్రలో వర్ష సూచన క్యారెక్టర్ లేని వాళ్లకు పార్టీలో చోటు లేదు జిమ్‌లో గుండెపోటుతో యువకుడు మృతి పునర్విక కు లోకేష్ రూ.6 కోట్ల సాయం జన గణన ప్రక్రియపై అవగాహన తప్పన సరి:హిమాన్ష్ శుక్ల వృద్ధురాలి వద్ద 40 గ్రాముల బంగారం చోరీ డయేరియా మరణాలపై ఆవేదన వ్యక్తం చేసిన ధర్మాన నందిపల్లి నందీశ్వర ఆలయంలో జగన్ ప్రత్యేక పూజలు మైనింగ్ శాఖలో ఉద్యోగం ఇప్పిస్తానంటూ మోసం సునీల్ నాయక్ అరెస్ట్ లో అనూహ్య పరిణామం సునీల్ నాయక్ అరెస్ట్ లో అనూహ్య పరిణామం ఆరుకు చేరిన కల్తీపాల మృతులు సునీల్ నాయక్ కు హైకోర్టులో చుక్కెదురు ఎఐ వినియోగంపై చంద్రబాబు సమీక్ష ఈ నెల 7వ తేదీ తర్వాత కోస్తాంధ్రలో వర్ష సూచన క్యారెక్టర్ లేని వాళ్లకు పార్టీలో చోటు లేదు జిమ్‌లో గుండెపోటుతో యువకుడు మృతి పునర్విక కు లోకేష్ రూ.6 కోట్ల సాయం జన గణన ప్రక్రియపై అవగాహన తప్పన సరి:హిమాన్ష్ శుక్ల వృద్ధురాలి వద్ద 40 గ్రాముల బంగారం చోరీ డయేరియా మరణాలపై ఆవేదన వ్యక్తం చేసిన ధర్మాన నందిపల్లి నందీశ్వర ఆలయంలో జగన్ ప్రత్యేక పూజలు మైనింగ్ శాఖలో ఉద్యోగం ఇప్పిస్తానంటూ మోసం సునీల్ నాయక్ అరెస్ట్ లో అనూహ్య పరిణామం సునీల్ నాయక్ అరెస్ట్ లో అనూహ్య పరిణామం

AP Assembly: వారు 11 మంది, తేదీ 11.. సభలో ఉన్నది 11 నిముషాలే

Author Icon By Rajitha
Updated: February 12, 2026 • 11:46 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

వైకాపా సభ్యులపై చలోక్తిగా స్పీకర్ అయ్యన్నపాత్రుడు

విజయవాడ : ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగం కొనసాగుతుండగా వైసిపి సభ్యులు వాకౌట్ చేసారు. 11వ తేదీ, 11 మంది, 11 నిమిషాలు ఉండి వెళ్లి పోయారుగా అని వైఎస్సార్సీపీ సభ్యులను ఉద్దేశించి స్పీకర్ అయ్యన్నపాత్రుడు చలోక్తిగా అన్నారు. అసెంబ్లీలో ఇరుసభలను ఉద్దేశించి గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగం ముగిసిన అనంతరం అసెంబ్లీ లాబీలో స్పీకర్ అయ్యన్న పాత్రుడు నవ్వుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ నెల 11వ తేదీన 11 మంది 11 నిమిషాలు ఉండి వెళ్లిపోయారుగా. అంతకుమించి ఎక్కువ సమయం లేరుగా? అని వ్యాఖ్యానించారు. సభ్యులు సభా సంప్రదాయాలు పాటిస్తే మంచిదని స్పీకర్ అయ్యన్నపాత్రుడు తెలిపారు. అసెంబ్లీకి సభ్యుల హాజరుపై స్పీకర్ అయ్యన్నపాత్రుడు కీలక నిర్ణయం తీసుకున్నారు.

Read also: Telugu States: అప్పుడే మండుతున్న ఎండలు

They are 11 people, the date is 11.. There are only 11 minutes in the House.

ఫేషియల్ రికగ్నిషన్‌తో డిజిటల్ అటెండెన్స్

ఏపీ అసెంబ్లీ సభ్యులకు డిజిటల్ హాజరు తప్పనిసరి అని స్పీకర్ ఆదేశించారు. దాగుడు మూతలు ఇక కుదరవని, ప్రజా ప్రతినిధులు తప్పనిసరిగా హాజరు కావాల్సిందేనని ఈ సందర్భంగా -ఆయన స్పష్టం చేశారు. అంతేకాకుండా ఫేషియల్ రికగ్నిషన్ అటెండెన్స్ రికార్డు కానుందని స్పీకర్ వివరించారు. అంతేకాకుండా అసెంబ్లీ రిజిస్టర్లో ఎమ్మెల్యేలు చేసే సంతకాలు చెల్లవని స్పీకర్ అయ్యన్నపాత్రుడు ఆదేశాలతో తాజాగా బులెటిన్ జారీ అయింది. సభలోకి రాకుండానే వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు సంతకాలను పెట్టి వెళ్లిపోతున్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పీకర్ తెలియజేశారు. ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వచ్చి తమకు కేటాయించిన సీట్లలో కూర్చుంటేనే వారి హాజరును గుర్తించేలా డిజిటల్ అటెండెన్స్ విధానాన్ని ఈరోజు నుంచి ప్రారంభం కానున్న బడ్జెట్ సమావేశాల్లో అమలు చేసేందుకు ఏపీ శాసనవ్యవస్థ అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

AP Assembly News Ayyannapatrudu Digital Attendance System Facial Recognition latest news Telugu News YSRCP MLAs

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.