AP: ఆంద్రప్రదేశ్ మహిళా కమీషన్ చైర్ పర్సన్ రాయపాటి శైలజ ఈ నెల 25 వ తేదీన నెల్లూరు జిల్లాలో (Nellore) పర్యటించనున్నారు. ఉదయం 7.30 గంటలకు తాడేపల్లి నుండి బయలుదేరి ఉ.10.30 గంటలకు నెల్లూరు లోని రోడ్లు బవనాల శాఖ అతిది గృహమునకు చేరుకుంటారు. అనంతరం.11.00 గంటల నుండి కలెక్టర్ కార్యలయములోని తిక్కన ప్రాంగణంలో పోష్ యాక్టు -2013 పై జరుగు వర్క్ షాపులో పాల్గొంటారు. మ.1.00 భోజనానంతరం మ.2.00 గంటలకు నెల్లూరు నుండి తాడేపల్లికి బయలు దేరి వెళతారు.
Read also: TTD: దేవుడి నైవేద్యానికి కల్తీ నెయ్యి?.. సీఎం ఆగ్రహం

Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read also: