📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

పాంచాహ్నిక దీక్షా పూర్వక మహాశివరాత్రి ఉత్సవాలు మహాజాతర కోసం ట్రాఫిక్ ప్రణాళిక ఫిబ్రవరి 8 నుంచి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు మేడారం జాతర లో ప్రసాదంగా ఇప్పపువ్వు లడ్డు సమ్మక్క–సారలమ్మ మహాజాతర 2026 షెడ్యూల్ విడుదల వైభవంగా ఏడు గంగమ్మలకు సారె! 11 నెలల్లో టీటీడీకి రూ.918.59 కోట్ల విరాళాలు శ్రీవారి భక్తులకు శుభవార్త టిటిడిలో సింఘాల్ మార్కుపాలన కర్వా చౌత్ ఉపవాస నియమాలు టిటిడి క్యాలండర్లు డైరీలు పాంచాహ్నిక దీక్షా పూర్వక మహాశివరాత్రి ఉత్సవాలు మహాజాతర కోసం ట్రాఫిక్ ప్రణాళిక ఫిబ్రవరి 8 నుంచి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు మేడారం జాతర లో ప్రసాదంగా ఇప్పపువ్వు లడ్డు సమ్మక్క–సారలమ్మ మహాజాతర 2026 షెడ్యూల్ విడుదల వైభవంగా ఏడు గంగమ్మలకు సారె! 11 నెలల్లో టీటీడీకి రూ.918.59 కోట్ల విరాళాలు శ్రీవారి భక్తులకు శుభవార్త టిటిడిలో సింఘాల్ మార్కుపాలన కర్వా చౌత్ ఉపవాస నియమాలు టిటిడి క్యాలండర్లు డైరీలు

AP: శ్రీశైలానికి నకిలీ నెయ్యి సరఫరా అయింది: చైర్మన్ పట్టాభిరామ్

Author Icon By Rajitha
Updated: February 6, 2026 • 2:56 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

శ్రీశైలం: శ్రీశైలం మహాపుణ్యక్షేత్రంకు 3లక్షల 25 వేల టన్నుల నకిలీ నెయ్యి సరఫరా అయిందని స్వచ్చాంద్ర కార్పోరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ వెల్లడించారు. గురువారం శ్రీశైలంకు (srisailam) చేరుకున్న ఆయన దేవస్థానం కార్యాలయ భవనంలోని సమావేశ మందిరములో దేవస్థానంలో సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ తో అధికారులతో సమీక్షించారు. అనంతరం విలేఖర్లతో మాట్లాడారు. మే 2022 నుండి ఏప్రిల్ 2023 దాదాపు 11 నెలల పాటు నకిలీ నెయ్యిని సరఫరా చేసారని ఆరోపించారు. ఈ కాల వ్యవదిలో 11 కోట్ల రూపాయల విలువైన నకిలీ నెయ్యి ఏ బోలేబాబా డైరి అయితే తిరుమల్లో పాపానికి వడిగట్టిందో అదే డైరీ నుండి రాజేష్ కార్పోరేషన్ అనే సంస్థ ద్వారా శ్రీశైల దేవస్థానoకు కూడా నకిలీ నెయ్యి సరఫరా చేసారని తెలియడం చాలా బాధ కలిగిందన్నారు.

Read also: Disabled Posts : ఏపీలో మార్చిలోపు దివ్యాంగ పోస్టుల భర్తీ – మంత్రి వీరాంజనేయస్వామి

Adulterated ghee was supplied to Srisailam: Chairman Pattabhiram

వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ప్రభుత్వం అనాడు హిందూ దేవాలయాలపై చేసిన దాడులు, వారు చేసిన అవినీతి, వారు చేసిన పాపాలు కోట్లాది మంది హిందువుల మనోభావాలు తీవ్రంగా గాయపరుస్తున్నాయని వ్యాక్యనించారు. ఒక మతంపట్ల వారు చేసిన దాడి రధాలు తగలబెట్టడం, విగ్రహాలను ద్వంసం చేయడం ఇటువంటి పాపాలకు వడిగట్టడం స్వామివారి ప్రసాదాలకు ఉపయేగించే పదార్థాలు కూడా ఇటువంటి పాపాలు చేస్తారా అని అన్నారు

శివయ్య సన్నిదిలో ఈ రకమైన పాపాలు చేయడం

కొంచం కూడా భయం కూడా లేకుండా అక్కడ వేంకటేశ్వరస్వామివారి సన్నిదిలో ఇక్కడేమో శివయ్య సన్నిదిలో ఈ రకమైన పాపాలు చేయడం ఇవన్ని క్షమించరాని పాపాలు స్వామివారు అగ్రహనికి గత ఎన్నికల్లో గురి అయ్యారన్నారు. శ్రీశైల దేవస్థానంలో జరిగిన నకిలీ నెయ్యి సరఫరా గురించి వారు విచారణ జరుపుతారని అన్నారు. ప్రభుత్వ పరంగా చర్యలు కఠినంగా తీసుకుంటుందని చెప్పారు. ఎన్డీఏ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం దేశంలోని అన్ని మతాలను గౌరవిస్తూ ఎవరి మనోభావాలకు కూడా ఇబ్బంది కలుగకుండా పరిపాలన చేయడం జరుగుతుందని చెప్పారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Andhra Pradesh politics Fake Ghee Hindu Temples latest news Srisailam Telugu News temple controversy

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.