Latest News: AP Accident: ఆర్టీసీ బస్సు బోల్తా.. 30 మందికి గాయాలు

Read Time:  1 min
AP Accident
AP Accident
FONT SIZE
GET APP

ఆంధ్రప్రదేశ్‌(AP Accident)లోని ప్రకాశం జిల్లా పెద్దారవీడు మండలంలో ఆర్టీసీ బస్సు ప్రమాదానికి గురైంది. శ్రీశైలం నుండి విజయవాడ(Vijayawada) వైపు ప్రయాణిస్తున్న బస్సు మద్దలకట్ట–సానికవరం జాతీయ రహదారిపై నియంత్రణ కోల్పోయి బోల్తా పడింది. ఘటన సమయంలో వాహనంలో సుమారు నలభై మంది ఉన్నారు.

Read Also: CyberCrime: శ్రీశైలం హరిత హోటల్ పేరుతో నకిలీ వెబ్‌సైట్ మోసం

పోలీసులు కేసు నమోదు

ఇందులో ముప్పై మంది గాయపడగా, స్థానికులు వెంటనే స్పందించి బాధితులను మార్కాపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వీరిలో ఆరుగురి పరిస్థితి తీవ్రంగా ఉన్నట్టు సమాచారం. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి కారణాలను పరిశీలిస్తున్నారు.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

Tejaswini Y

రచయిత గురించి

Tejaswini Y

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.