📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

అయ్యో పండగవేళ ఊరంతా కాలి బూడిదైంది రూ. 3,538 కోట్ల పెట్టుబడితో భారీ సోలార్ ప్రాజెక్టు ప్రత్యేక నీటి బడ్జెట్ రూపొందిస్తున్న ప్రభుత్వం ఎపిలో రికార్డు స్థాయిలో జాతీయ రహదారి నిర్మాణం యుద్ధకళల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఘనత పోలీసు శాఖకు కొత్త రూపు ఆర్టీసీ ఉద్యోగులకు హైకోర్టులో ఊరట మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం అయ్యో పండగవేళ ఊరంతా కాలి బూడిదైంది రూ. 3,538 కోట్ల పెట్టుబడితో భారీ సోలార్ ప్రాజెక్టు ప్రత్యేక నీటి బడ్జెట్ రూపొందిస్తున్న ప్రభుత్వం ఎపిలో రికార్డు స్థాయిలో జాతీయ రహదారి నిర్మాణం యుద్ధకళల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఘనత పోలీసు శాఖకు కొత్త రూపు ఆర్టీసీ ఉద్యోగులకు హైకోర్టులో ఊరట మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం

AP: డబ్బులు ఇవ్వలేదని మద్యం షాపుకు నిప్పు..

Author Icon By Rajitha
Updated: January 13, 2026 • 3:50 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఆంధ్రప్రదేశ్‌లో మద్యం షాపు వివాదం తీవ్ర సంచలనం సృష్టించింది. తనకు మద్యం షాపు కేటాయించాలంటూ రూ.20 లక్షల లంచం డిమాండ్ చేశారని నంబూరి వెంకటరమణ అనే షాపు యజమాని ఆరోపించారు. డబ్బులు ఇవ్వనందుకే తన షాపుకు నిప్పు పెట్టించారని బాధితుడు వాపోయారు. ఈ ఘటన అనంతపురం (Ananthapuram) జిల్లాలో చోటు చేసుకోవడం రాజకీయంగా కలకలం రేపుతోంది.

Read also: Sankranti Celebrations : నారావారిపల్లెకు చేరుకున్న CM చంద్రబాబు

liquor shop was set on fire for not giving money

బండబూతులు తిడుతూ వార్నింగ్ ఇచ్చారని

టీడీపీకి చెందిన అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ తనకు స్వయంగా ఫోన్ చేసి బెదిరింపులకు పాల్పడ్డారని వెంకటరమణ తెలిపారు. బండబూతులు తిడుతూ వార్నింగ్ ఇచ్చారని, దీనివల్ల తీవ్ర మానసిక ఒత్తిడికి గురయ్యానని చెప్పారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో కూడా ఇలాంటి ఇబ్బందులు ఎదురుకాలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ ఘటనపై సీఎం చంద్రబాబు నాయుడికి ఫిర్యాదు చేస్తానని బాధితుడు స్పష్టం చేశారు. ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్‌ను టీడీపీ నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్యంలో ఇలాంటి దౌర్జన్యాలకు తావు లేదని, బాధితులకు న్యాయం జరగాలని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఈ ఘటనపై అధికారిక విచారణ జరగాలని డిమాండ్ పెరుగుతోంది.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

anantapur Bribery Case latest news Liquor Shop MLA Controversy TDP Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.