📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

రూ. 3,538 కోట్ల పెట్టుబడితో భారీ సోలార్ ప్రాజెక్టు ప్రత్యేక నీటి బడ్జెట్ రూపొందిస్తున్న ప్రభుత్వం ఎపిలో రికార్డు స్థాయిలో జాతీయ రహదారి నిర్మాణం యుద్ధకళల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఘనత పోలీసు శాఖకు కొత్త రూపు ఆర్టీసీ ఉద్యోగులకు హైకోర్టులో ఊరట మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం రైతులకు నేరుగా కొత్త పాస్ పుస్తకాలు రూ. 3,538 కోట్ల పెట్టుబడితో భారీ సోలార్ ప్రాజెక్టు ప్రత్యేక నీటి బడ్జెట్ రూపొందిస్తున్న ప్రభుత్వం ఎపిలో రికార్డు స్థాయిలో జాతీయ రహదారి నిర్మాణం యుద్ధకళల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఘనత పోలీసు శాఖకు కొత్త రూపు ఆర్టీసీ ఉద్యోగులకు హైకోర్టులో ఊరట మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం రైతులకు నేరుగా కొత్త పాస్ పుస్తకాలు

News Telugu: AP: ఏపీ క్యాడర్‌కు మరో 8 మంది ఐఏఎస్ అధికారులు

Author Icon By Rajitha
Updated: December 9, 2025 • 1:20 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌కి మరో 8 మంది ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ (IAS) అధికారులను కేటాయించింది. ఈ అధికారులు 2024 బ్యాచ్ కు చెందుతారు. కేంద్ర సిబ్బంది, శిక్షణ వ్యవహారాల శాఖ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ కు అధికారిక లేఖ ద్వారా సమాచారం ఇచ్చింది. కేటాయింపులో ఆంధ్రప్రదేశ్, (AP) తెలంగాణ, ఇతర రాష్ట్రాల నుండి ఐఏఎస్ ఆఫీసర్లు ఉన్నారు.

Read also: Scrub typhus: పిహెచ్ సి స్థాయిలోనే స్క్రబ్ టైఫస్ నిర్ధారణ పరీక్షలు

8 more IAS officers to AP cadre

ఆంధ్రప్రదేశ్ క్యాడర్ కు కేటాయించిన 8 మంది అధికారులు

ఇక ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఇద్దరు సివిల్ సర్వీసెస్ అధికారులు ఇతర రాష్ట్రాలకు కేటాయింపు పొందారు

UP, Haryana, Maharashtra, Gujarat, Karnataka, Delhi లాంటి రాష్ట్రాల టాప్ ర్యాంక్ సాధించిన అభ్యర్థులకూ తమ రాష్ట్ర క్యాడర్ కేటాయించబడింది. 2024 సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ ఫలితాల్లో మొత్తం 1,009 మంది ఎంపికయ్యారు, వీరిలో 725 పురుషులు, 284 మహిళలు. టాప్ 25 ర్యాంకర్లలో 11 మంది మహిళలు ఉండడం గమనార్హం. టాప్ 5 ర్యాంకర్లలో ముగ్గురి మహిళలు. ఈ పరీక్ష దేశంలో అత్యంత క్లిష్టమైన సివిల్ సర్వీసెస్ పరీక్షలలో ఒకటి.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

2024 batch Andhra Pradesh IAS latest news officers allocation Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.