हिन्दी | Epaper
నంద్యాలలో ఘోర రోడ్డు ప్రమాదం దివ్యాంగులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం స్కూల్స్ కు సంక్రాంతి సెలవులు ఖరారు ఐదేళ్లు దాటిన పిల్లలకు ఆధార్ కార్డ్ అప్డేట్ తప్పనిసరి అమెజాన్ లో 850 మందికి జాబ్స్! 20 కి చేరిన స్క్రబ్ టైఫస్ మృతుల సంఖ్య ఏపీలో మరో 4 వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లు ‘పల్లె వెలుగు’కు ఎసి బస్సులు మార్చి 16 నుంచి టెన్త్ పరీక్షలు తెలుగు రాష్ట్రాల్లో రేపటి నుంచి సెలవులు నంద్యాలలో ఘోర రోడ్డు ప్రమాదం దివ్యాంగులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం స్కూల్స్ కు సంక్రాంతి సెలవులు ఖరారు ఐదేళ్లు దాటిన పిల్లలకు ఆధార్ కార్డ్ అప్డేట్ తప్పనిసరి అమెజాన్ లో 850 మందికి జాబ్స్! 20 కి చేరిన స్క్రబ్ టైఫస్ మృతుల సంఖ్య ఏపీలో మరో 4 వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లు ‘పల్లె వెలుగు’కు ఎసి బస్సులు మార్చి 16 నుంచి టెన్త్ పరీక్షలు తెలుగు రాష్ట్రాల్లో రేపటి నుంచి సెలవులు నంద్యాలలో ఘోర రోడ్డు ప్రమాదం దివ్యాంగులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం స్కూల్స్ కు సంక్రాంతి సెలవులు ఖరారు ఐదేళ్లు దాటిన పిల్లలకు ఆధార్ కార్డ్ అప్డేట్ తప్పనిసరి అమెజాన్ లో 850 మందికి జాబ్స్! 20 కి చేరిన స్క్రబ్ టైఫస్ మృతుల సంఖ్య ఏపీలో మరో 4 వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లు ‘పల్లె వెలుగు’కు ఎసి బస్సులు మార్చి 16 నుంచి టెన్త్ పరీక్షలు తెలుగు రాష్ట్రాల్లో రేపటి నుంచి సెలవులు నంద్యాలలో ఘోర రోడ్డు ప్రమాదం దివ్యాంగులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం స్కూల్స్ కు సంక్రాంతి సెలవులు ఖరారు ఐదేళ్లు దాటిన పిల్లలకు ఆధార్ కార్డ్ అప్డేట్ తప్పనిసరి అమెజాన్ లో 850 మందికి జాబ్స్! 20 కి చేరిన స్క్రబ్ టైఫస్ మృతుల సంఖ్య ఏపీలో మరో 4 వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లు ‘పల్లె వెలుగు’కు ఎసి బస్సులు మార్చి 16 నుంచి టెన్త్ పరీక్షలు తెలుగు రాష్ట్రాల్లో రేపటి నుంచి సెలవులు

News Telugu: Andhra: తెలుగు ప్రజలకు దసరా శుభాకాంక్షలు తెలిపిన వైఎస్ జగన్

Rajitha
News Telugu: Andhra: తెలుగు ప్రజలకు దసరా శుభాకాంక్షలు తెలిపిన వైఎస్ జగన్

విజయదశమి సందర్భంగా తెలుగునాట ప్రజలకు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ వైఎస్‌ జగన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ పండుగ అనేది చెడుపై మంచికి, దుష్ట శక్తులపై దైవశక్తులకు గెలుపు సాధించిన ఘట్టానికి ప్రతీక అని ఆయన పేర్కొన్నారు. Andhra నవరాత్రి ఉత్సవాల్లో దుర్గామాతను అత్యంత భక్తిశ్రద్ధలతో ఆరాధిస్తారని, లోకకంటకుడైన మహిషాసురుడిని సంహరించి జగన్మాత సన్మార్గాన్ని స్థాపించిందని గుర్తు చేశారు. చెడువారు ఎంత శక్తివంతులైనా చివరికి విజయం సత్యం, ధర్మం, సద్బుద్ధి వైపే నిలుస్తుందని జగన్ అన్నారు.

Mega Carnival Walk : నేడు 3 వేల మందితో మెగా కార్నివాల్ వాక్

Dussehra

అమ్మలగన్నయమ్మ, ముగ్గురమ్మల మూలపుటమ్మ వంటి దేవతల కరుణాభిలాషలతో రాష్ట్ర ప్రజలందరికీ ఆరోగ్యం, ఐశ్వర్యం, సుఖశాంతులు చేకూరాలని ఆకాంక్షించారు. Andhra ప్రతి కుటుంబంలో ఆనందం, సిరిసంపదలు వెల్లివిరియాలని, కనకదుర్గమ్మ తల్లి దీవెనలు అందరిపై ప్రసరించాలని ఆయన కోరుకున్నారు.

విజయదశమి పండుగను వైఎస్ జగన్ ఎలా వర్ణించారు?
ఆయన ప్రకారం, విజయదశమి అనేది చెడుపై మంచికి, దుష్టశక్తులపై దైవశక్తుల గెలుపు సాధించిన ఘట్టానికి ప్రతీక.

నవరాత్రి ఉత్సవాల గురించి ఆయన ఏమన్నారు?
నవరాత్రుల్లో ప్రజలు దుర్గామాతను అత్యంత భక్తిశ్రద్ధలతో ఆరాధిస్తారని, మహిషాసురుడిని సంహరించడం ద్వారా జగన్మాత సన్మార్గాన్ని స్థాపించిందని గుర్తు చేశారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870