📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Andhra Pradesh: నేడు విశాఖకు రానున్న రాహుల్ గాంధీ

Author Icon By Aanusha
Updated: January 20, 2026 • 9:21 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోని, విశాఖపట్నంలో ఎంపీ రాధామోహన్ సింగ్ అధ్యక్షతన ఏర్పాటైన 9 మందితో కూడిన పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ మంగళవారం పర్యటించనుంది.ఈ కమిటీలో ఎంపీ రాహుల్ గాంధీ, జగదీష్ శెట్టర్, మహమ్మద్ హనీఫా సభ్యులుగా ఉన్నారు. సోమవారం రాత్రి బెంగళూరు నుంచి విశాఖ చేరుకున్న కమిటీ, నేడు ఎన్ఎస్‌టీఎల్‌ను సందర్శించి డీఆర్డీవో ప్రాజెక్టులపై చర్చిస్తుంది. రేపు కోస్ట్‌గార్డ్‌ను సందర్శించి, తీరప్రాంత రక్షణలో దాని పాత్రపై చర్చించనుంది.

Read Also: Pinnelli Brothers : మరోసారి కస్టడీలోకి పిన్నెల్లి సోదరులు

Andhra Pradesh: MP Rahul Gandhi will be arriving in Visakhapatnam today

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Jagadish Shettar latest news Parliamentary Standing Committee Radha Mohan Singh rahul gandhi Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.