📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

Latest News: Andhra Pradesh – మూడు రాజధానులపై రూటు మార్చిన వైసీపీ

Author Icon By Anusha
Updated: September 12, 2025 • 7:28 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఆంధ్రప్రదేశ్ లో గత వైసీపీ ప్రభుత్వం (YCP Govt) లో రాజధాని అమరావతి స్థానంలో మూడు రాజధానుల ఏర్పాటు కోసం తీవ్రంగా ప్రయత్నించి,విఫలమయ్యారు వైఎస్ జగన్ (YS Jagan). దీంతో గత ఎన్నికల్లో ఊహించని ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. ఈ ఓటమితో వైసీపీ తన రూటునుమార్చింది. వైసీపీకి మూడురాజధానుల ఆలోచన లేదని ఆ పార్టీ రాష్ట్ర సమన్వయ కర్త సజ్జల రామకృష్ణా రెడ్డి తేల్చి చెప్పారు.

జగన్ అమరావతి (Amaravati) నుంచే పరిపాలన సాగిస్తారని సజ్జల అన్నారు. వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే రైతుల ప్లాట్స్ అభివృద్ధి చేసి ఇస్తామని ప్రకటించారు. ఖర్చుతగ్గించి ప్రభుత్వంపై భారం తగ్గిస్తూ గుంటూరు-విజయవాడ మధ్య మహా నగర నిర్మాణానికి కృషి చేస్తామని సజ్జల (sajjala ramakrishna reddy) ఈ మేరకు ప్రకటించారు.

Andhra Pradesh

ఓటమితో గుణపాఠం

గత ఎన్నికల్లో ఓటమి తర్వాత మూడు రాజధానుల పేరెత్తకుండా జాగ్రత్తపడుతూ వస్తోంది. వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో అమరావతిని రాజధానిగా ఉంచేందుకు ఆయన ఇష్టపడలేదు. దీంతో మూడు రాజధానుల చర్చను తెరపైకి తీసుకొచ్చారు.దీంతో అమరావతి రైతులు జగన్ సర్కారు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ అనేక రోజులుగా నిరాహార దీక్షలను చేపట్టారు. చివరికి ఆ నినాదమే వైసీపీఓటమికి కారణమని ఆ పార్టీ గుర్తించింది.

దీనితో తన తప్పిదాలను సరిచేసుకునే ప్రయత్నంలో ముందుకు వెళ్తున్నది వైసీపీ పార్టీ. ఇందులోభాగంగానే సరైన సమయంలో రాజధానిపై నిర్ణయం తీసుకుంటామంటూ వైసీపీ నేత బొత్స ప్రకటించారు. అమరావతి విషయంలోచంద్రబాబు సర్కార్ మాజీ సీఎం ను పలుమార్లు ప్రశ్నించడం జరిగింది.

    Read hindi news: hindi.vaartha.com

    Read also:

    https://vaartha.com/deputy-cm-pawan-kalyan-telugu-cinema-is-now-becoming-a-global-cinema-deputy-cm/national/546137/

    Andhra Pradesh AP Politics Breaking News Capital Plan Change Chandrababu Naidu Government Decision latest news Telugu News Three Capitals YSR Congress

    గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.