हिन्दी | Epaper
రాయలసీమ వర్సిటీలో గొడవలు ‘గోల్డెన్ అవర్’ చికిత్స ముడి పొగాకుపై పన్ను తొలగింపు పాంచాహ్నిక దీక్షా పూర్వక మహాశివరాత్రి ఉత్సవాలు త్వరలోనే నంది అవార్డులు: మంత్రి దుర్గేష్ పవన్ కు బిగ్ షాక్.. జనసేనకు కీలక నేత గుడ్ బై! నేడు ఏపీ కేబినెట్ భేటీ జంతు కొవ్వు లేదని సిట్ చెప్పలేదు కొవ్వూరు బ్రిడ్జిపై ఘోర ప్రమాదం త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! రాయలసీమ వర్సిటీలో గొడవలు ‘గోల్డెన్ అవర్’ చికిత్స ముడి పొగాకుపై పన్ను తొలగింపు పాంచాహ్నిక దీక్షా పూర్వక మహాశివరాత్రి ఉత్సవాలు త్వరలోనే నంది అవార్డులు: మంత్రి దుర్గేష్ పవన్ కు బిగ్ షాక్.. జనసేనకు కీలక నేత గుడ్ బై! నేడు ఏపీ కేబినెట్ భేటీ జంతు కొవ్వు లేదని సిట్ చెప్పలేదు కొవ్వూరు బ్రిడ్జిపై ఘోర ప్రమాదం త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! రాయలసీమ వర్సిటీలో గొడవలు ‘గోల్డెన్ అవర్’ చికిత్స ముడి పొగాకుపై పన్ను తొలగింపు పాంచాహ్నిక దీక్షా పూర్వక మహాశివరాత్రి ఉత్సవాలు త్వరలోనే నంది అవార్డులు: మంత్రి దుర్గేష్ పవన్ కు బిగ్ షాక్.. జనసేనకు కీలక నేత గుడ్ బై! నేడు ఏపీ కేబినెట్ భేటీ జంతు కొవ్వు లేదని సిట్ చెప్పలేదు కొవ్వూరు బ్రిడ్జిపై ఘోర ప్రమాదం త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! రాయలసీమ వర్సిటీలో గొడవలు ‘గోల్డెన్ అవర్’ చికిత్స ముడి పొగాకుపై పన్ను తొలగింపు పాంచాహ్నిక దీక్షా పూర్వక మహాశివరాత్రి ఉత్సవాలు త్వరలోనే నంది అవార్డులు: మంత్రి దుర్గేష్ పవన్ కు బిగ్ షాక్.. జనసేనకు కీలక నేత గుడ్ బై! నేడు ఏపీ కేబినెట్ భేటీ జంతు కొవ్వు లేదని సిట్ చెప్పలేదు కొవ్వూరు బ్రిడ్జిపై ఘోర ప్రమాదం త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్!

Latest News: Andhra Pradesh – మూడు రాజధానులపై రూటు మార్చిన వైసీపీ

Anusha
Latest News: Andhra Pradesh –  మూడు రాజధానులపై రూటు మార్చిన వైసీపీ

ఆంధ్రప్రదేశ్ లో గత వైసీపీ ప్రభుత్వం (YCP Govt) లో రాజధాని అమరావతి స్థానంలో మూడు రాజధానుల ఏర్పాటు కోసం తీవ్రంగా ప్రయత్నించి,విఫలమయ్యారు వైఎస్ జగన్ (YS Jagan). దీంతో గత ఎన్నికల్లో ఊహించని ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. ఈ ఓటమితో వైసీపీ తన రూటునుమార్చింది. వైసీపీకి మూడురాజధానుల ఆలోచన లేదని ఆ పార్టీ రాష్ట్ర సమన్వయ కర్త సజ్జల రామకృష్ణా రెడ్డి తేల్చి చెప్పారు.

జగన్ అమరావతి (Amaravati) నుంచే పరిపాలన సాగిస్తారని సజ్జల అన్నారు. వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే రైతుల ప్లాట్స్ అభివృద్ధి చేసి ఇస్తామని ప్రకటించారు. ఖర్చుతగ్గించి ప్రభుత్వంపై భారం తగ్గిస్తూ గుంటూరు-విజయవాడ మధ్య మహా నగర నిర్మాణానికి కృషి చేస్తామని సజ్జల (sajjala ramakrishna reddy) ఈ మేరకు ప్రకటించారు.

Andhra Pradesh
Andhra Pradesh

ఓటమితో గుణపాఠం

గత ఎన్నికల్లో ఓటమి తర్వాత మూడు రాజధానుల పేరెత్తకుండా జాగ్రత్తపడుతూ వస్తోంది. వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో అమరావతిని రాజధానిగా ఉంచేందుకు ఆయన ఇష్టపడలేదు. దీంతో మూడు రాజధానుల చర్చను తెరపైకి తీసుకొచ్చారు.దీంతో అమరావతి రైతులు జగన్ సర్కారు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ అనేక రోజులుగా నిరాహార దీక్షలను చేపట్టారు. చివరికి ఆ నినాదమే వైసీపీఓటమికి కారణమని ఆ పార్టీ గుర్తించింది.

దీనితో తన తప్పిదాలను సరిచేసుకునే ప్రయత్నంలో ముందుకు వెళ్తున్నది వైసీపీ పార్టీ. ఇందులోభాగంగానే సరైన సమయంలో రాజధానిపై నిర్ణయం తీసుకుంటామంటూ వైసీపీ నేత బొత్స ప్రకటించారు. అమరావతి విషయంలోచంద్రబాబు సర్కార్ మాజీ సీఎం ను పలుమార్లు ప్రశ్నించడం జరిగింది.

    Read hindi news: hindi.vaartha.com

    Read also:

    https://vaartha.com/deputy-cm-pawan-kalyan-telugu-cinema-is-now-becoming-a-global-cinema-deputy-cm/national/546137/

    గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

    డబుల్ ఇంజిన్ ప్రభుత్వానికి చంద్రబాబే నిలువెత్తు నిదర్శనం

    డబుల్ ఇంజిన్ ప్రభుత్వానికి చంద్రబాబే నిలువెత్తు నిదర్శనం

    జనసేన పార్టీకి రాజీనామా చేయలేదు

    జనసేన పార్టీకి రాజీనామా చేయలేదు

    క్వాంటం వ్యాలీ దేశానికే గేమ్ ఛేంజర్ – చంద్రబాబు

    క్వాంటం వ్యాలీ దేశానికే గేమ్ ఛేంజర్ – చంద్రబాబు

    ఈ నెల 9న ఢిల్లీకి వెళ్లనున్న సీఎం చంద్రబాబు

    ఈ నెల 9న ఢిల్లీకి వెళ్లనున్న సీఎం చంద్రబాబు

    అమరావతి క్వాంటం వ్యాలీ శంకుస్థాపన

    అమరావతి క్వాంటం వ్యాలీ శంకుస్థాపన

    విద్యార్థుల ఆవేదన విని చలించిపోయిన పవన్ కల్యాణ్

    విద్యార్థుల ఆవేదన విని చలించిపోయిన పవన్ కల్యాణ్

    చంద్రబాబు, జగన్ పై వైసీపీ షర్మిల వాక్యాలు

    చంద్రబాబు, జగన్ పై వైసీపీ షర్మిల వాక్యాలు

    గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల

    గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల

    శ్రీశైలంలో మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలకు సీఎంకు ఆహ్వానం

    శ్రీశైలంలో మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలకు సీఎంకు ఆహ్వానం

    గురుకుల పాఠశాలలో పదో తరగతి విద్యార్థి ఆత్మహత్య

    గురుకుల పాఠశాలలో పదో తరగతి విద్యార్థి ఆత్మహత్య

    బండారు శ్రావణి ఇంటి వద్ద క్షుద్రపూజలు.. కేసు నమోదు

    బండారు శ్రావణి ఇంటి వద్ద క్షుద్రపూజలు.. కేసు నమోదు

    టెన్త్ పరీక్షల తేదీల్లో స్వల్ప మార్పు

    టెన్త్ పరీక్షల తేదీల్లో స్వల్ప మార్పు

    📢 For Advertisement Booking: 98481 12870