📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Andhra Pradesh: ఇవాళ్టితో ముగియనున్న ప్రపంచ తెలుగు మహాసభలు

Author Icon By Anusha
Updated: January 5, 2026 • 12:00 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోని, గుంటూరు వేదికగా ఆంధ్ర సారస్వత పరిషత్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించిన మూడో ప్రపంచ తెలుగు మహాసభలు నేటితో ముగియనున్నాయి. ప్రపంచ నలుమూలల నుంచి వచ్చిన, అభిమానులు, సాహితీవేత్తలు, కవులు, రచయితలు, పరిశోధకులతో ఈ మహాసభలు ఉత్సవ వాతావరణంలో కొనసాగాయి. తెలుగు భాష, సంస్కృతి, సాహిత్యం, చరిత్ర, భవిష్యత్ దిశపై జరిగిన చర్చలు, ఉపన్యాసాలు, సాంస్కృతిక కార్యక్రమాలు ఈ మహాసభలకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

Read also: AP Sports: క్రీడాకారుల సంక్షేమమే ధ్యేయం: ఛైర్మన్ అనిమిని రవినాయుడు

Andhra Pradesh: World Telugu Conference to conclude today

ప్రత్యేక ఆకర్షణగా

ఈ సభల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు, వెంకయ్యనాయుడు పాల్గొంటున్నారు. మహాసభల అనంతరం సీఎం ఐటీసీ హోటల్ కు వెళ్లి మారిషస్ అధ్యక్షుడు ధరమ్ గోకుల్ తో భేటీ అవుతారు. సాయంత్రం సచివాలయంలో ఆర్టీజీఎస్ పై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహిస్తారు.

Read hindi news:hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read also:

Andhra Saraswata Parishat Guntur latest news telugu language Telugu News World Telugu Conference

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.