हिन्दी | Epaper
రైతులకు గమనిక.. 11 అంకెల ఐడీ తప్పనిసరి నేటి నుంచే శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు అన్వేష్‌ పై లుకౌట్ నోటీసులు జారీ చేసిన పోలీసులు డయేరియా మరణాలపై ఆవేదన వ్యక్తం చేసిన ధర్మాన VSR ఏవియేషన్‌తో హెరిటేజ్‌కు ఎలాంటి సంబంధం లేదని లోకేశ్ స్పష్టం క్యారెక్టర్ లేని వాళ్లకు పార్టీలో చోటు లేదు జిమ్‌లో గుండెపోటుతో యువకుడు మృతి పునర్విక కు లోకేష్ రూ.6 కోట్ల సాయం జన గణన ప్రక్రియపై అవగాహన తప్పన సరి:హిమాన్ష్ శుక్ల వృద్ధురాలి వద్ద 40 గ్రాముల బంగారం చోరీ డయేరియా మరణాలపై ఆవేదన వ్యక్తం చేసిన ధర్మాన నందిపల్లి నందీశ్వర ఆలయంలో జగన్ ప్రత్యేక పూజలు మైనింగ్ శాఖలో ఉద్యోగం ఇప్పిస్తానంటూ మోసం సునీల్ నాయక్ అరెస్ట్ లో అనూహ్య పరిణామం సునీల్ నాయక్ అరెస్ట్ లో అనూహ్య పరిణామం రైతులకు గమనిక.. 11 అంకెల ఐడీ తప్పనిసరి నేటి నుంచే శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు అన్వేష్‌ పై లుకౌట్ నోటీసులు జారీ చేసిన పోలీసులు డయేరియా మరణాలపై ఆవేదన వ్యక్తం చేసిన ధర్మాన VSR ఏవియేషన్‌తో హెరిటేజ్‌కు ఎలాంటి సంబంధం లేదని లోకేశ్ స్పష్టం క్యారెక్టర్ లేని వాళ్లకు పార్టీలో చోటు లేదు జిమ్‌లో గుండెపోటుతో యువకుడు మృతి పునర్విక కు లోకేష్ రూ.6 కోట్ల సాయం జన గణన ప్రక్రియపై అవగాహన తప్పన సరి:హిమాన్ష్ శుక్ల వృద్ధురాలి వద్ద 40 గ్రాముల బంగారం చోరీ డయేరియా మరణాలపై ఆవేదన వ్యక్తం చేసిన ధర్మాన నందిపల్లి నందీశ్వర ఆలయంలో జగన్ ప్రత్యేక పూజలు మైనింగ్ శాఖలో ఉద్యోగం ఇప్పిస్తానంటూ మోసం సునీల్ నాయక్ అరెస్ట్ లో అనూహ్య పరిణామం సునీల్ నాయక్ అరెస్ట్ లో అనూహ్య పరిణామం రైతులకు గమనిక.. 11 అంకెల ఐడీ తప్పనిసరి నేటి నుంచే శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు అన్వేష్‌ పై లుకౌట్ నోటీసులు జారీ చేసిన పోలీసులు డయేరియా మరణాలపై ఆవేదన వ్యక్తం చేసిన ధర్మాన VSR ఏవియేషన్‌తో హెరిటేజ్‌కు ఎలాంటి సంబంధం లేదని లోకేశ్ స్పష్టం క్యారెక్టర్ లేని వాళ్లకు పార్టీలో చోటు లేదు జిమ్‌లో గుండెపోటుతో యువకుడు మృతి పునర్విక కు లోకేష్ రూ.6 కోట్ల సాయం జన గణన ప్రక్రియపై అవగాహన తప్పన సరి:హిమాన్ష్ శుక్ల వృద్ధురాలి వద్ద 40 గ్రాముల బంగారం చోరీ డయేరియా మరణాలపై ఆవేదన వ్యక్తం చేసిన ధర్మాన నందిపల్లి నందీశ్వర ఆలయంలో జగన్ ప్రత్యేక పూజలు మైనింగ్ శాఖలో ఉద్యోగం ఇప్పిస్తానంటూ మోసం సునీల్ నాయక్ అరెస్ట్ లో అనూహ్య పరిణామం సునీల్ నాయక్ అరెస్ట్ లో అనూహ్య పరిణామం రైతులకు గమనిక.. 11 అంకెల ఐడీ తప్పనిసరి నేటి నుంచే శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు అన్వేష్‌ పై లుకౌట్ నోటీసులు జారీ చేసిన పోలీసులు డయేరియా మరణాలపై ఆవేదన వ్యక్తం చేసిన ధర్మాన VSR ఏవియేషన్‌తో హెరిటేజ్‌కు ఎలాంటి సంబంధం లేదని లోకేశ్ స్పష్టం క్యారెక్టర్ లేని వాళ్లకు పార్టీలో చోటు లేదు జిమ్‌లో గుండెపోటుతో యువకుడు మృతి పునర్విక కు లోకేష్ రూ.6 కోట్ల సాయం జన గణన ప్రక్రియపై అవగాహన తప్పన సరి:హిమాన్ష్ శుక్ల వృద్ధురాలి వద్ద 40 గ్రాముల బంగారం చోరీ డయేరియా మరణాలపై ఆవేదన వ్యక్తం చేసిన ధర్మాన నందిపల్లి నందీశ్వర ఆలయంలో జగన్ ప్రత్యేక పూజలు మైనింగ్ శాఖలో ఉద్యోగం ఇప్పిస్తానంటూ మోసం సునీల్ నాయక్ అరెస్ట్ లో అనూహ్య పరిణామం సునీల్ నాయక్ అరెస్ట్ లో అనూహ్య పరిణామం

Latest news: Scrub typhus: విస్తరిస్తున్న స్క్రబ్‌ టైఫస్ బెల్స్‌తో టెన్షన్‌

Saritha
Latest news: Scrub typhus: విస్తరిస్తున్న స్క్రబ్‌ టైఫస్ బెల్స్‌తో టెన్షన్‌

ఆంధ్రప్రదేశ్‌లో(Scrub typhus) కొత్తగా వ్యాప్తి చెందుతున్న స్క్రబ్ టైఫస్ జ్వరం రాష్ట్రంలోని ప్రజలలో భయం కలిగిస్తోంది. ప్రారంభంలో సాధారణ జ్వరంగా కనిపించే ఈ వ్యాధి గంటల్లోనే శరీరాన్ని నిర్జీవం చేయగల సామర్థ్యం కలిగి ఉంది. ఇప్పటికే రాష్ట్రంలో పలు జిల్లాల్లో పదుల సంఖ్యలో కేసులు నమోదు కాగా, ముగ్గురు మృతిచెందడం, మరొకరు తీవ్రమైన పరిస్థితిలో ఆసుపత్రిలో చికిత్స పొందడం జరిగింది. చిత్తూరు, కాకినాడ, విశాఖ, విజయనగరం, పల్నాడు జిల్లాల్లో స్క్రబ్ టైఫస్ కేసులు వెలుగులోకి వచ్చాయి. విశాఖలో రెండు నెలల్లో 43 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ప్రైమరీ టెస్టులు విశాఖ కేజీహెచ్ వైరాలజీ ల్యాబ్‌లో జరుగుతున్నాయి.

పల్నాడు జిల్లాలో ఇటీవల జ్యోతి (ఇంటర్ విద్యార్థిని), నాగమ్మ (వృద్ధురాలు) స్క్రబ్ టైఫస్ కారణంగా మృతిచెందిన సంఘటనలు చోటుచేసుకున్నాయి. వీరి శాంపిల్స్‌ను ముంబైకు పంపి పరీక్షించిన తర్వాత స్క్రబ్ టైఫస్‌తో మృతి చెందారని తేలింది. తాజా సందర్భంలో రాజుపాలెం మండలం కొత్తూరుకు చెందిన సాలమ్మ అనే వృద్ధురాలు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. విజయనగరంలోనూ మూడు రోజుల క్రితం ఓ మహిళ నల్లిని పొలిన కీటకం కుట్టడంతో ప్రాణాలు కోల్పోయారు.

Read also: ‘అఖండ 2’ విడుదలపై మద్రాస్ హై కోర్టు స్టే

Scrub typhus
Tensions rise with spreading scrub typhus bells

లక్షణాలు, జాగ్రత్తలు, ప్రభుత్వ చర్యలు

స్క్రబ్ టైఫస్ లక్షణాలు: శరీరంపై నల్లటి మచ్చలు, దద్దులు, తీవ్ర జ్వరం, వాంతులు, తలనొప్పి, ఒళ్లు నొప్పి, పొడిదగ్గు.

ఎలుకలు సంచరించే ప్రాంతాలు, పొలాలు, చెత్త, పొదలు, గడ్డివాములు ఉన్న చోట్ల స్క్రబ్ టైఫస్ పురుగులు(Scrub typhus) ఎక్కువగా ఉంటాయి. వైద్యులు హెచ్చరిస్తున్నది, జ్వరము రెండు–మూడు రోజులకు ఎక్కువగా కొనసాగితే నిర్లక్ష్యం చేయకూడదు. శరీరంలో ఏదైనా నల్లటి గాయం, దుర్వాసన, ఊపిరితిత్తుల ఇబ్బంది కనిపిస్తే వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకోవాలి. సరైన సమయంలో చికిత్స అందిస్తే మరణాల శాతం కేవలం 2% లోపే ఉంటుందని చెప్పారు.

ప్రజలను రక్షించడానికి గ్రామాల వారీ అవగాహన కార్యక్రమాలు, జ్వరం స్క్రీనింగ్ క్యాంపులు నిర్వహిస్తున్నట్లు వైద్య శాఖ ప్రకటించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు(CM Chandrababu) శ్రీనివాస్ అధికారులు స్క్రబ్ టైఫస్ కేసులను పర్యవేక్షించి, మరిన్ని ప్రమాదాలు జరగకుండా తక్షణ చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రభుత్వ వైద్యుల సూచనల ప్రకారం, తడి ప్రాంతాల్లో, పొలాల్లో, చెత్త ఉన్న చోట్ల వెళ్ళేటప్పుడు రక్షణ చర్యలు పాటించడం, శరీరంలో ఏ చిన్న మార్పు కనిపించినా వెంటనే పరీక్ష చేయించుకోవడం అత్యంత అవసరం.

Read hindi news: https://hindi.vaartha.com

Epaper : https://epaper.vaartha.com/

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

క్యాన్సర్ రహిత సమాజమే లక్ష్యం: సీఎం

క్యాన్సర్ రహిత సమాజమే లక్ష్యం: సీఎం

రూ.2,300 కోట్ల ప్రాజెక్టుకు మంత్రి లోకేశ్ శంకుస్థాపన

రూ.2,300 కోట్ల ప్రాజెక్టుకు మంత్రి లోకేశ్ శంకుస్థాపన

ఒక్కొక్కరికి రూ.20లక్షల చొప్పున పరిహారం – సీఎం చంద్రబాబు

ఒక్కొక్కరికి రూ.20లక్షల చొప్పున పరిహారం – సీఎం చంద్రబాబు

క్షయ వ్యాధిగ్రస్తులకు పోషకాహార కిట్ల పంపిణీ.. 200 మందికి లబ్ధి

క్షయ వ్యాధిగ్రస్తులకు పోషకాహార కిట్ల పంపిణీ.. 200 మందికి లబ్ధి

కుప్పం నియోజకవర్గంలో విద్యుత్ స్వయం సమృద్ధి.. ఏపీఎస్పీడీసీఎల్ కీలక నిర్ణయం.

కుప్పం నియోజకవర్గంలో విద్యుత్ స్వయం సమృద్ధి.. ఏపీఎస్పీడీసీఎల్ కీలక నిర్ణయం.

తెప్పపై శ్రీ‌దేవి భూదేవి స‌మేత శ్రీ మ‌ల‌య‌ప్ప‌స్వామివారి విహారం

తెప్పపై శ్రీ‌దేవి భూదేవి స‌మేత శ్రీ మ‌ల‌య‌ప్ప‌స్వామివారి విహారం

శ్రీ పరాభవ నామ సంవత్సర పంచాంగం ఆవిష్క‌ర‌ణ

శ్రీ పరాభవ నామ సంవత్సర పంచాంగం ఆవిష్క‌ర‌ణ

కాకినాడ పేలుడు ఘటనపై ప్రధాని దిగ్భ్రాంతి.. పరిహారం ప్రకటన

కాకినాడ పేలుడు ఘటనపై ప్రధాని దిగ్భ్రాంతి.. పరిహారం ప్రకటన

కాకినాడకు బయల్దేరిన చంద్రబాబు

కాకినాడకు బయల్దేరిన చంద్రబాబు

వేట్లపాలెం ఘటన.. ప్రమాద తీవ్రతకు కారణాలు ఇవే?

వేట్లపాలెం ఘటన.. ప్రమాద తీవ్రతకు కారణాలు ఇవే?

కాకినాడ పేలుడు ఘటనలో 23కి చేరిన మృతులు సంఖ్య

కాకినాడ పేలుడు ఘటనలో 23కి చేరిన మృతులు సంఖ్య

కాకినాడ ప్రమాదంపై డిప్యూటీ సీఎం దిగ్భ్రాంతి

కాకినాడ ప్రమాదంపై డిప్యూటీ సీఎం దిగ్భ్రాంతి

📢 For Advertisement Booking: 98481 12870