📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

అన్నీ ఇక ఇ- ఫైళ్లే.. విద్యార్థుల భద్రతపై అధికారులకు సీఎం వార్నింగ్ విశాఖ వేదికగా జాతీయ టూరిజం మార్ట్ పోలీస్ నియామకాలు పూర్తి దాదాపు 2 వేలకు పెరగనున్న మెడికల్ సీట్లు స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇవాళే చివరి తేదీ జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి అన్నీ ఇక ఇ- ఫైళ్లే.. విద్యార్థుల భద్రతపై అధికారులకు సీఎం వార్నింగ్ విశాఖ వేదికగా జాతీయ టూరిజం మార్ట్ పోలీస్ నియామకాలు పూర్తి దాదాపు 2 వేలకు పెరగనున్న మెడికల్ సీట్లు స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇవాళే చివరి తేదీ జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి

AP: రేషన్ కార్డుదారులకు శుభవార్త

Author Icon By Aanusha
Updated: December 19, 2025 • 11:00 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

నూతన సంవత్సరం, సంక్రాంతి పండగల సందర్బంగా, ఏపీ (AP) కూటమి ప్రభుత్వం రేషన్ కార్డుదారులకు శుభవార్త అందించింది. ప్రజలపై ఆర్థిక భారం తగ్గించాలనే ఉద్దేశంతో, రేషన్ షాపుల ద్వారా అవసరమైన నిత్యావసర వస్తువులను మార్కెట్ ధర కంటే తక్కువకే అందించాలని (AP) నిర్ణయం తీసుకుంది. ముఖ్యంగా పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఈ నిర్ణయం ఎంతో ఉపశమనాన్ని ఇవ్వనుంది. రేషన్ షాపుల్లో గోధుమ పిండి, జొన్నలు తక్కువ ధరకు పంపిణీ చేయనున్నారు. జనవరి నుంచి రాగులు, గోధుమ పిండి పంపిణీతో పాటు, పీడీఎస్ బియ్యం బస్తాలపై క్యూఆర్ కోడ్ ట్యాగ్ అమలు చేయనున్నారు. కందిపప్పు పంపిణీకి కూడా ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.

Read Also: AP Weather: ఏపీలో 3.8 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదు

Andhra Pradesh: Good news for ration card holders

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

AP ration card holders Breaking News latest news PDS reforms Andhra Pradesh Telugu News wheat flour distribution

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.