📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

పోలీసు శాఖకు కొత్త రూపు ఆర్టీసీ ఉద్యోగులకు హైకోర్టులో ఊరట మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం రైతులకు నేరుగా కొత్త పాస్ పుస్తకాలు ఈ నెల 12 నుంచి ఆర్టీసీలో అద్దె బస్సుల సమ్మె? పూరీ – తిరుపతి రైలులో మంటలు సంక్రాంతికి ఆర్టీసి ప్రత్యేక బస్సులు పరకామణి కేసులో ఊహించని పరిణామం! పోలీసు శాఖకు కొత్త రూపు ఆర్టీసీ ఉద్యోగులకు హైకోర్టులో ఊరట మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం రైతులకు నేరుగా కొత్త పాస్ పుస్తకాలు ఈ నెల 12 నుంచి ఆర్టీసీలో అద్దె బస్సుల సమ్మె? పూరీ – తిరుపతి రైలులో మంటలు సంక్రాంతికి ఆర్టీసి ప్రత్యేక బస్సులు పరకామణి కేసులో ఊహించని పరిణామం!

Andhra Pradesh: పూరీ – తిరుపతి రైలులో మంటలు

Author Icon By Anusha
Updated: January 8, 2026 • 11:29 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

పూరీ–తిరుపతి ఎక్స్‌ప్రెస్ రైలులో అగ్నిప్రమాదం సంభవించింది.గురువారం ఉదయం 6 గంటల సమయంలో (Andhra Pradesh) తుని–అన్నవరం మధ్య రైలులోని ఓ బోగీలో విద్యుత్ ప్యానల్ బోర్డు వద్ద దుప్పట్లకు మంటలు అంటుకున్నాయి. అప్రమత్తమైన రైల్వే సిబ్బంది వెంటనే స్పందించి మంటలు వ్యాపించకుండా అదుపు చేశారు. ఈ ఘటనతో కొంతసేపు ఉద్రిక్తత నెలకొనగా, రైలులో ఉన్న ప్రయాణికులందరూ సురక్షితంగానే ఉన్నారని, ఎవరికీ గాయాలు కాలేదని రైల్వే అధికారులు స్పష్టం చేశారు.

Read Also: Chittoor: గుడికి వెళ్ళి వస్తానని వెళ్లి నదిలో శవమై తేలింది

Andhra Pradesh- Fire breaks out in Puri-Tirupati train

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

latest news Puri Tirupati Express Telugu News train fire accident Tuni Annavaram Section

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.