ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) శాసనసభలో 2026–27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వార్షిక బడ్జెట్ను ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ ప్రవేశపెట్టారు.శాఖలవారీగా కేటాయింపులు ఇలా ఉన్నాయి.
Read Also: AP: లిక్కర్ స్కామ్ లో మరో కేసు నమోదు
బడ్జెట్ వివరాలు:
ధరల స్థిరీకరణ నిధి – రూ. 500 కోట్లు.
మొత్తం బడ్జెట్ – రూ.3,32,205 కోట్లు
రెవెన్యూ వ్యయం – రూ.2,56,143 కోట్లు
రెవెన్యూ లోటు – రూ.22,002 కోట్లు
మూలధన వ్యయం – రూ.53,915 కోట్లు
ద్రవ్య లోటు – రూ.75,868 కోట్లు
సర్దుబాటు నిధి – రూ.1,500 కోట్లు
రాజధాని అమరావతి నిర్మాణానికి – రూ.6,000 కోట్లు
విశాఖ ఆర్థిక ప్రాంతానికి (ఈ ఆర్థిక ప్రాంతం పరిధిలోకి పది జిల్లాలు) – రూ.28,000 కోట్లు
రోడ్లు, పోర్టు, ఎయిర్పోర్టులకు – రూ.13,546 కోట్లు
విద్యుత్ రంగానికి – రూ.13,934 కోట్లు
పరిశ్రమలకు – రూ.3,161 కోట్లు
ఎన్టీఆర్ వైద్య సేవకు – రూ.4,000 కోట్లు
జల్ జీవన్కు – రూ.4,000 కోట్లు
రాయలసీమ గ్లోబల్ హార్టికల్చర్ హబ్కు – రూ.30,000 కోట్లు
వీబీ జీ రామ్ జీకి – రూ.8,365 కోట్లు
గృహ నిర్మాణ రంగానికి – రూ.5,451 కోట్లు
స్వచ్ఛ భారత్ మిషన్కు – రూ.1,037 కోట్లు
తల్లికి వందనంకు – రూ. 9,668 కోట్లు
మహిళా, శిశు సంక్షేమానికి – రూ. 4,581 కోట్లు
సాగు నీటి ప్రాజెక్టులకు – రూ. 9,906 కోట్లు
రాష్ట్రీయ కృషి వికాస్ యోజనకు – రూ. 1,927 కోట్లు
అన్నదాత సుఖీభవకు – రూ. 6,600 కోట్లు
స్కిల్ డెవలప్మెంట్ కు – రూ. 1,232 కోట్లు
యూత్ అండ్ స్పోర్ట్స్కు – రూ. 438 కోట్లు
మనబడి- మన భవిష్యత్ పథకానికి – రూ. 1,500 కోట్లు
పీఎం స్కూల్స్ ఫర్ రైజింగ్ ఇండియాకు – రూ. 707 కోట్లు
సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్ర పథకానికి – రూ. 654 కోట్లు
స్కాలర్షిప్ లకు – రూ. 3,836 కోట్లు
సమగ్ర శిక్షణకు – రూ. 2,946 కోట్లు
ఉన్నత విద్యకు – రూ. 2,566 కోట్లు
పాఠశాల విద్యకు – రూ. 32,308 కోట్లు
వైద్య ఆరోగ్య శాఖకు – రూ. 19,306 కోట్లు
డొక్క సీతమ్మ మధ్యాహ్న భోజన పథకానికి – రూ. 2,161 కోట్లు
మత్య్సకారులకు – రూ. 260 కోట్లు
పోలవరం ప్రాజెక్టుకు – రూ. 6,105 కోట్లు
Read hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also: