ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోని ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. పొగాకు కోతలకు వెళ్తున్న కూలీలతో వెళ్తున్న ఆటో బోల్తా పడింది. ఈ దుర్ఘటనలో ఇద్దరు కూలీలు అక్కడికక్కడే మృతి చెందగా, మరికొంతమంది గాయపడ్డారు. క్షతగాత్రులను వెంటనే ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతుల మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Read Also: Assembly: సీఎం చంద్రబాబును కలిసిన మహిళా ప్రజాప్రతినిధులు
Read hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also: