Anantapur: చిరుతల సంచారం.. బెంబేలెత్తుతున్న గ్రామస్తులు

Read Time:  1 min
Anantapur: చిరుతల సంచారం.. బెంబేలెత్తుతున్న గ్రామస్తులు
FONT SIZE
GET APP

Anantapur: ఉమ్మడి అనంతపురం జిల్లాలోని పలు మండలాల్లో చిరుతపులుల సంచారం స్థానికులను భయాందోళనకు గురిచేస్తోంది. ముఖ్యంగా మడకశిర, కళ్యాణదుర్గం, శింగనమల ప్రాంతాల్లో చిరుతలు తిరుగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

Read Also: Koduru MLA: కొత్త వీడియోతో సంచలన ఆరోపణలు చేసిన హర్ష వీణ

Anantapur: Leopards roaming... Villagers are worried
Anantapur: Leopards roaming…

శింగనమల మండలంలో ఇద్దరిపై దాడి

ఇటీవల శింగనమల మండలంలో ఇద్దరిపై దాడి జరిగిన ఘటనపై అటవీశాఖ అధికారులు స్పందిస్తూ.. అది చిరుత దాడి(Leopard Attacks) కాదని, అడవి పిల్లి వల్ల జరిగినట్లు స్పష్టం చేశారు. అయినప్పటికీ, తమ గ్రామాల్లో చిరుతలు కనిపిస్తున్నాయని స్థానికులు గట్టిగా చెబుతున్నారు. వరుసగా వస్తున్న ఈ వార్తలతో పల్లె జనం పొలాలకు వెళ్లాలంటేనే వణికిపోతున్నారు. అధికారులు క్షేత్రస్థాయిలో తనిఖీలు చేపట్టాలని కోరుతున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

Tejaswini Y

రచయిత గురించి

Tejaswini Y

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.