📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

Anam Ramanarayana Reddy: టీటీడీ భక్తులకు మెరుగైన సేవలకు కార్యాచరణ ప్రణాళిక

Author Icon By Anusha
Updated: July 12, 2025 • 4:57 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయం సహా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న దేవాలయాల్లో భక్తులకు మెరుగైన సేవలు అందించేందుకు కొత్త కార్యాచరణను చేపట్టింది. దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి (Anam Ramanarayana Reddy) తాజా ప్రకటనల ప్రకారం, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచనల మేరకు భక్తుల సౌకర్యాలపై దృష్టి సారించేందుకు ప్రభుత్వానికి స్పష్టమైన దిశ నిర్దేశం ఏర్పడినట్లు తెలిపారు.టీటీడీ (TTD) లోని పలు విభాగాల్లో పని చేస్తున్న ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం ఈరోజు సమీక్షా సమావేశం నిర్వహిస్తున్నామని చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు సూచనల మేరకు ఈ సమావేశాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. 

Anam Ramanarayana Reddy: టీటీడీ భక్తులకు మెరుగైన సేవలకు కార్యాచరణ ప్రణాళిక

ఆమోదం పొందిన తర్వాత ఆ నిర్ణయాలను

ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళతామని ఆనం చెప్పారు. సీఎం (CM) ఆమోదం పొందిన తర్వాత ఆ నిర్ణయాలను అమలు చేస్తామని తెలిపారు. రాష్ట్రంలోని 160 ఆలయాల్లో భక్తులకు దర్శనాన్ని సులభతరం చేశామని, నాణ్యమైన ప్రసాదాలను అందిస్తున్నామని చెప్పారు. 300 ఆలయాలకు ధూప, దీప, నైవేద్యాలకు నిధులు మంజూరు చేశామని తెలిపారు. 200కు పైగా ఆలయాల పునర్నిర్మాణం కోసం కామన్ వెల్ఫేర్ ఫండ్ నుంచి నిధులు మంజూరు చేశామని వెల్లడించారు.

ఆనం రామనారాయణ రెడ్డి ఎవరు?

ఆనం రామనారాయణ రెడ్డి ఒక అనుభవజ్ఞుడైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయ నాయకుడు. ప్రస్తుతం ఆయన దేవాదాయ శాఖ మంత్రిగా సేవలందిస్తున్నారు. ఆయన గతంలోనూ పలు కీలక మంత్రిత్వ శాఖల బాధ్యతలు నిర్వహించారు.

ఆయన ఏ నియోజకవర్గం నుంచి గెలిచారు?

ఆనం రామనారాయణ రెడ్డి నెల్లూరు జిల్లా – వెంకటగిరి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నుకోబడ్డారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also: Suicide: అల్లుడి అనారోగ్యాన్ని తట్టుకోలేక తల్లి, కూతురు ఆత్మహత్య

AP Endowments Minister Anam Ramanarayana Reddy Breaking News latest news Telugu News temple funds in AP Tirumala temple development TTD employee issues review

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.