📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం రైతులకు నేరుగా కొత్త పాస్ పుస్తకాలు ఈ నెల 12 నుంచి ఆర్టీసీలో అద్దె బస్సుల సమ్మె? పూరీ – తిరుపతి రైలులో మంటలు సంక్రాంతికి ఆర్టీసి ప్రత్యేక బస్సులు పరకామణి కేసులో ఊహించని పరిణామం! ఇంటర్ పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు | బోర్డు కీలక ఆదేశం ట్రావెల్స్ బస్సులో మంటలు మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం రైతులకు నేరుగా కొత్త పాస్ పుస్తకాలు ఈ నెల 12 నుంచి ఆర్టీసీలో అద్దె బస్సుల సమ్మె? పూరీ – తిరుపతి రైలులో మంటలు సంక్రాంతికి ఆర్టీసి ప్రత్యేక బస్సులు పరకామణి కేసులో ఊహించని పరిణామం! ఇంటర్ పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు | బోర్డు కీలక ఆదేశం ట్రావెల్స్ బస్సులో మంటలు

చంద్రబాబు విందుకు అమిత్ షా

Author Icon By Sudheer
Updated: April 2, 2025 • 4:39 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఈరోజు ఏపీకి రానున్నారు. సాయంత్రం గన్నవరం చేరుకుని అక్కడి నుంచి ఉండవల్లి వెళ్ళి, సీఎం చంద్రబాబు నాయుడు నివాసంలో విందుకు హాజరుకానున్నారు. తరువాత విజయవాడలోని ఓ హోటల్లో బస చేయనున్నారు. అక్కడే ఆయన స్థానిక నేతలతో ఇతర కీలక సమావేశాలు నిర్వహించే అవకాశం ఉంది. రేపు అమిత్ షా గన్నవరం సమీపంలోని NIDM (నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిసాస్టర్ మేనేజ్‌మెంట్) సెంటర్ ప్రారంభించనున్నారు.

ఈ కేంద్రం, రాష్ట్రంలో విపత్తుల నిర్వహణకు సహకారం అందించడానికి కీలకమైనది. అమిత్ షా ఎన్డీఆర్ఎఫ్ 10వ బెటాలియన్ ప్రాంగణాన్ని కూడా ప్రారంభిస్తారు. ఈ బెటాలియన్ విపత్తుల సమయంలో సమర్థవంతంగా స్పందించేందుకు ఏర్పాటైనది. అలాగే అమిత్ షా డిప్యూటీ సీఎం పవన్ తో సమావేశం కానున్నట్లు సమాచారం. ఈ సమావేశంలో రాష్ట్రంలోని పలు కీలక అంశాలపై చర్చ జరుగుతుందని అంచనా వేస్తున్నారు.

Amit Shah Ap Chandrababu dinner

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.