हिन्दी | Epaper
మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం రైతులకు నేరుగా కొత్త పాస్ పుస్తకాలు ఈ నెల 12 నుంచి ఆర్టీసీలో అద్దె బస్సుల సమ్మె? పూరీ – తిరుపతి రైలులో మంటలు సంక్రాంతికి ఆర్టీసి ప్రత్యేక బస్సులు పరకామణి కేసులో ఊహించని పరిణామం! ఇంటర్ పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు | బోర్డు కీలక ఆదేశం ట్రావెల్స్ బస్సులో మంటలు మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం రైతులకు నేరుగా కొత్త పాస్ పుస్తకాలు ఈ నెల 12 నుంచి ఆర్టీసీలో అద్దె బస్సుల సమ్మె? పూరీ – తిరుపతి రైలులో మంటలు సంక్రాంతికి ఆర్టీసి ప్రత్యేక బస్సులు పరకామణి కేసులో ఊహించని పరిణామం! ఇంటర్ పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు | బోర్డు కీలక ఆదేశం ట్రావెల్స్ బస్సులో మంటలు మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం రైతులకు నేరుగా కొత్త పాస్ పుస్తకాలు ఈ నెల 12 నుంచి ఆర్టీసీలో అద్దె బస్సుల సమ్మె? పూరీ – తిరుపతి రైలులో మంటలు సంక్రాంతికి ఆర్టీసి ప్రత్యేక బస్సులు పరకామణి కేసులో ఊహించని పరిణామం! ఇంటర్ పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు | బోర్డు కీలక ఆదేశం ట్రావెల్స్ బస్సులో మంటలు మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం రైతులకు నేరుగా కొత్త పాస్ పుస్తకాలు ఈ నెల 12 నుంచి ఆర్టీసీలో అద్దె బస్సుల సమ్మె? పూరీ – తిరుపతి రైలులో మంటలు సంక్రాంతికి ఆర్టీసి ప్రత్యేక బస్సులు పరకామణి కేసులో ఊహించని పరిణామం! ఇంటర్ పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు | బోర్డు కీలక ఆదేశం ట్రావెల్స్ బస్సులో మంటలు

Amaravati : అమరావతి పునఃప్రారంభానికి ప్రధాని మోదీ శంకుస్థాపన : చంద్రబాబు

Divya Vani M
Amaravati : అమరావతి పునఃప్రారంభానికి ప్రధాని మోదీ శంకుస్థాపన : చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ అమరావతి చివరికి కొత్త ఆశలతో ముందుకు సాగనుంది. మే 2న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ స్వయంగా అమరావతికి రానున్నారు. ఈ సందర్బంగా రూ.49,040 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయబోతున్నారు.ఈ విషయాన్ని సీఎం చంద్రబాబు ఎంతో ఉత్సాహంగా వెల్లడించారు. రాష్ట్ర ప్రజల ఆకాంక్షలకు తగిన విధంగా రాజధాని నిర్మాణానికి ఇదే సరైన సమయం అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి టీడీపీ, జనసేన, బీజేపీ కార్యకర్తలందరూ భారీగా తరలిరావాలని పిలుపునిచ్చారు.టెలికాన్ఫరెన్స్ ద్వారా ఎంపీలు, ఎమ్మెల్యేలు, నాయకులతో ముఖ్యమంత్రి మాట్లాడారు. పార్టీ కార్యకర్తలు ఈ ఉద్యమానికి బలమైన ఆధారంగా నిలవాలని కోరారు.ఈ రోజు ప్రత్యేకత ఇంతటితో ముగియదు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో మరో రూ. 57,962 కోట్ల విలువైన ప్రాజెక్టులు కూడా మోదీ చేతుల మీదుగా ప్రారంభం కానున్నాయి.

Amaravati అమరావతి పునఃప్రారంభానికి ప్రధాని మోదీ శంకుస్థాపన చంద్రబాబు
Amaravati అమరావతి పునఃప్రారంభానికి ప్రధాని మోదీ శంకుస్థాపన చంద్రబాబు

డీఆర్డీవో, రైల్వేలు, ఎన్‌హెచ్ఏఐ వంటి కీలక శాఖలకు సంబంధించిన ప్రాజెక్టులు ఇందులో ఉన్నాయి.పాత ప్రభుత్వ పరిపాలనలో జరిగిన నష్టాల్ని పూడ్చే బాధ్యత తమదేనని సీఎం స్పష్టం చేశారు. పదినెలల్లోనే అభివృద్ధికి గట్టి బాట వేసినట్టు తెలిపారు.రాష్ట్రాభివృద్ధికి బలమైన మద్దతుగా విశాఖలో టీసీఎస్ ఏర్పాటు, భోగాపురం ఎయిర్‌పోర్ట్ నిర్మాణం వేగంగా సాగుతున్నాయన్నారు. శ్రీసిటీలో ఎల్జీ కంపెనీ పెట్టుబడులు రాష్ట్ర ఆర్థిక స్థిరతకు ఉపకరిస్తాయని వివరించారు.పోలవరం ప్రాజెక్టు 2027లో పూర్తవుతుందని ధీమా వ్యక్తం చేశారు. ప్రతి ప్రాంత అభివృద్ధే ఎన్డీఏ లక్ష్యమని, స్వర్ణాంధ్ర విజన్ 2047 దిశగా ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు.గత ప్రభుత్వ పాలనలో మూడు రాజధానుల పేరుతో అమరావతిని నిర్వీర్యం చేసిందని సీఎం విమర్శించారు.

రైతుల త్యాగాలను తక్కువ చేసారని ఆవేదన వ్యక్తం చేశారు.ఈసారి ప్రజల ఆశల మేరకు రాజధానిని గర్వంగా చెప్పుకోదగిన స్థాయికి తీసుకెళ్తామన్నారు.ప్రపంచ బ్యాంకు, ఏడీబీ వంటి అంతర్జాతీయ సంస్థల సహకారం కూడా అందుబాటులో ఉందన్నారు. వచ్చే ఆదాయంతో మరిన్ని సంక్షేమ పథకాలు ప్రవేశపెడతామన్నారు.కార్యకర్తలే పార్టీ బలం అని సీఎం పేర్కొన్నారు. నామినేటెడ్ పదవుల భర్తీ ప్రక్రియ కొనసాగుతోందని తెలిపారు. వచ్చే నెలలో ‘అన్నదాతకు వందనం’, ‘తల్లికి వందనం’ పథకాలు ప్రారంభిస్తామన్నారు.సింహాచలంలో ప్రహరీ గోడ కూలి ఏడుగురు భక్తులు ప్రాణాలు కోల్పోవడం బాధాకరమని సీఎం విచారం వ్యక్తం చేశారు. పరిస్థితిని అమరావతిలో నుంచే పర్యవేక్షించామని తెలిపారు. మంత్రులు బాధిత కుటుంబాలను పరామర్శించారని తెలిపారు. బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.

Read Also : Modi: అమరావతి పునఃప్రారంభ సభలో ఆకట్టుకుంటున్న స్క్రాప్ మోదీ విగ్రహం

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

మడ అడవుల పరిరక్షణకు పటిష్ట చర్యలు

మడ అడవుల పరిరక్షణకు పటిష్ట చర్యలు

వైసిపి కుట్రలను తిప్పికొట్టండి: నారా లోకేష్

వైసిపి కుట్రలను తిప్పికొట్టండి: నారా లోకేష్

టీటీడీ ఉద్యోగుల ప్రమోషన్‌లకు గ్రీన్ సిగ్నల్

టీటీడీ ఉద్యోగుల ప్రమోషన్‌లకు గ్రీన్ సిగ్నల్

629 పిఎంశ్రీ పాఠశాలల్లో సిక్ గదులు

629 పిఎంశ్రీ పాఠశాలల్లో సిక్ గదులు

ఇవాళ తూర్పు గోదావరి లో పర్యటించనున్న CM చంద్రబాబు

ఇవాళ తూర్పు గోదావరి లో పర్యటించనున్న CM చంద్రబాబు

విద్యుత్ ఛార్జీలపై రాష్ట్ర ప్రజలకు సీఎం చంద్రబాబు గుడ్ న్యూస్

విద్యుత్ ఛార్జీలపై రాష్ట్ర ప్రజలకు సీఎం చంద్రబాబు గుడ్ న్యూస్

లండన్లో నాపై నిఘా పెట్టారు ! చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు

లండన్లో నాపై నిఘా పెట్టారు ! చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు

అద్దె బస్సుల యజమానుల సమ్మె నోటీసులు!

అద్దె బస్సుల యజమానుల సమ్మె నోటీసులు!

YCP అధికారంలోకి వస్తే రాజధాని మారుతుందా?

YCP అధికారంలోకి వస్తే రాజధాని మారుతుందా?

చంద్రబాబు ఒక్కరే మన నాయకుడు, నారా లోకేశ్ స్పష్టం | టీడీపీ కీలక వ్యాఖ్యలు

చంద్రబాబు ఒక్కరే మన నాయకుడు, నారా లోకేశ్ స్పష్టం | టీడీపీ కీలక వ్యాఖ్యలు

ట్రాఫిక్ నియంత్రణకు చర్యలు : మంత్రి కోమటిరెడ్డి

ట్రాఫిక్ నియంత్రణకు చర్యలు : మంత్రి కోమటిరెడ్డి

తుడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డికి సత్కారం

తుడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డికి సత్కారం

📢 For Advertisement Booking: 98481 12870