📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

Jogi Ramesh : అమరావతి అద్భుతంగా అభివృద్ధి జరుగుతుందన్న జోగి రమేశ్

Author Icon By Divya Vani M
Updated: June 8, 2025 • 8:24 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

వైసీపీ నేత, మాజీ మంత్రి జోగి రమేశ్ (Minister Jogi Ramesh) చేసిన తాజా వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతున్నాయి. 2024 ఎన్నికల్లో వైసీపీ పరాజయానికి అమరావతి (Amaravati) అంశం కూడా ఒక కారణమని ఆయన స్పష్టం చేశారు. ఓ ప్రముఖ ఛానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో రాజధాని విషయంపై మాట్లాడుతూ, పార్టీ అధికారిక వైఖరికి భిన్నంగా మాట్లాడడం గమనార్హం.మూడు రాజధానుల సిద్ధాంతం వెనక ఉద్దేశం మంచిదే అయినా, ప్రజలు దానిని మన్నించలేకపోయారని జోగి రమేశ్ అభిప్రాయపడ్డారు. సీఎం జగన్ అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలన్న దృష్టితోనే ఈ నిర్ణయం తీసుకున్నారని గుర్తు చేశారు. అయినా ప్రజల్లో అది నమ్మకాన్ని కలిగించలేదని చెప్పారు.ప్రజల అభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకుని పార్టీ తన వైఖరిని పునరాలోచించాల్సిన అవసరం ఉందని ఆయన సూచించారు. త్వరలో పార్టీ అధినేతతో ఈ విషయంపై చర్చిస్తానని తెలిపారు. రాజధాని విషయంలో ప్రజల మనసులో మార్పు రావడం సహజమని, పార్టీ కూడా అందుకు తగ్గట్లు స్పందించాల్సిన అవసరం ఉందన్నారు.

విశాఖ అభివృద్ధే లక్ష్యం: జగన్ ఆశయం

విశాఖపట్నం ఆర్థిక రాజధాని అవ్వాలని గతంలో చంద్రబాబు చెప్పారు. ఇప్పుడు అదే విధంగా కూటమి ప్రభుత్వం కూడా ముందుకెళ్తుందని జోగి రమేశ్ పేర్కొన్నారు. విశాఖలో పెట్టుబడులు రావడం, అభివృద్ధి సాధించడం తమ పార్టీ ఆశయమని చెప్పారు. అభివృద్ధి ఒక్క చోటే కాకుండా అన్ని ప్రాంతాల్లో సాగాలని జగన్ భావించారని వివరించారు.

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో

జోగి రమేశ్ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి. రాజధాని విషయంలో వైసీపీ నేత నుంచి వచ్చిన ఈ కొత్త స్వరం రాజకీయ చర్చలకు దారితీస్తోంది. పార్టీ ఓటమి, ప్రజా స్పందన, భవిష్యత్ అభివృద్ధిపై ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయ పరిణామాల్లో కొత్త దారితెరుస్తున్నాయి.

Amaravati Reason for YSRCP Loss AP Elections 2024 Loss Jogi Ramesh Amaravati Comments Jogi Ramesh Viral Video Revanth Reddy Amaravati Stand Vizag Capital Politics YCP Capital Strategy

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.