📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఎక్సైజ్ పాలసీలో సంచలన మార్పులు వాహనాలపై 10% రహదారి భద్రతా సెస్ ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు జనవరి 21 నుంచి ప్రారంభం అయ్యో పండగవేళ ఊరంతా కాలి బూడిదైంది రూ. 3,538 కోట్ల పెట్టుబడితో భారీ సోలార్ ప్రాజెక్టు ప్రత్యేక నీటి బడ్జెట్ రూపొందిస్తున్న ప్రభుత్వం ఎపిలో రికార్డు స్థాయిలో జాతీయ రహదారి నిర్మాణం యుద్ధకళల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఘనత పోలీసు శాఖకు కొత్త రూపు ఆర్టీసీ ఉద్యోగులకు హైకోర్టులో ఊరట ఎక్సైజ్ పాలసీలో సంచలన మార్పులు వాహనాలపై 10% రహదారి భద్రతా సెస్ ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు జనవరి 21 నుంచి ప్రారంభం అయ్యో పండగవేళ ఊరంతా కాలి బూడిదైంది రూ. 3,538 కోట్ల పెట్టుబడితో భారీ సోలార్ ప్రాజెక్టు ప్రత్యేక నీటి బడ్జెట్ రూపొందిస్తున్న ప్రభుత్వం ఎపిలో రికార్డు స్థాయిలో జాతీయ రహదారి నిర్మాణం యుద్ధకళల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఘనత పోలీసు శాఖకు కొత్త రూపు ఆర్టీసీ ఉద్యోగులకు హైకోర్టులో ఊరట

Latest news: Amaravati: నవంబరు 10 నుంచి జనగణన

Author Icon By Saritha
Updated: October 29, 2025 • 11:37 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి
రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు

అమరావతి : 2027 జనాభా లెక్కల సేకరణలో భాగంగా నవంబరు 10 నుండి 30వ తేదీ వరకూ దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని ఎంపిక చేయబడిన ప్రాంతాల్లో హౌస్ లిస్టింగ్ మరియు హౌసింగ్ సెన్సస్ ప్రక్రియను(Amaravati) చేపట్టనున్నట్టు కేంద్ర రిజిస్ట్రార్ జనరల్ మరియు సెన్సస్ కమీషనర్ నోటిఫికేషన్ జారీ చేయగా అందుకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం జిఓఎంస్ సంఖ్య 114 ద్వారా ఉత్తర్వులు జారీ చేసింది. సెన్సస్ 2027 భారత జనాభా గణన కోసం ప్రీటెస్ట్ మొదటి దశ ఇళ్ల జాబితా మరియు గృహ గణన) నిర్వహణకు సంబంధించి గెజిట్ నోటిఫికేషన్ ఉత్తర్వులు జారీ చేశారు.

Read also: శ్రేయస్ అయ్యర్‌ ఆరోగ్య పరిస్థితిపై హెల్త్ బులెటిన్ విడుదల

Amaravati: నవంబరు 10 నుంచి జనగణన

జనాభా లెక్కల చట్టం, 1948 (1948లో 37) లోని సెక్షన్ 17తి ద్వారా ఇవ్వబడిన అధికారాలను వినియోగించుకుంటూ, 1990 జనాభా లెక్కల నియమాల్లోని నిబంధన 6దీ తో చదవబడిన కేంద్ర ప్రభుత్వం, 2027 భారత జనాభా లెక్కల(Amaravati)మొదటి దశ ముందస్తు పరీక్ష నిర్వహణ కోసం ఆ చట్టంలోని నిబంధనలను దీని ద్వారా పొడిగించింది. ఎంపిక చేయబడిన నమూనా ప్రాంతాలలో గృహ జాబితా మరియు గృహ గణన అయిన భారత జనాభా లెక్కల మొదటి దశ ముందస్తు పరీక్ష నవంబర్ 10 నుండి30 వరకు అన్ని రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలలో నిర్వహించబడుతుంది. ఈ నోటిఫికేషన్కు అనుగుణంగా నవంబర్ 1 నుండి 7 వరకు స్వీయ గణన కోసం కూడా ఒక ఎంపిక ఉంటుంది.

Read hindi news: https://hindi.vaartha.com

Epaper : https://epaper.vaartha.com/

Read Also:

GovernmentofIndia HouseListing Latest News in Telugu PopulationCensus RegistrarGeneral SelfEnumeration Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.