हिन्दी | Epaper
గ్రూప్-2 ఉద్యోగాలు సాధించిన భార్యాభర్తలు పర్యాటకులను ఆకట్టుకునేలా 8 చోట్ల హౌస్‌బోట్లు ఏపీలో గ్రూప్-2 ఫలితాలు విడుదల విద్యార్థులతో వెళ్తున్న ఆటో బోల్తా.. 8 మందికి గాయాలు ఏపీలో కావేరి ట్రావెల్స్ బస్సు రోడ్డు ప్రమాదం ఒకే కుటుంబంలో ముగ్గురిని బలిగొన్న నిప్పుల కుంపటి ప్రభుత్వ అధికారులపై హైకోర్టు ఆగ్రహం నేటి నుంచి విశాఖ ఉత్సవ్ ప్రారంభం ప్రభుత్వ టీచర్లకు గుడ్ న్యూస్ లవర్‌తో కలిసి భర్తను హత్య చేసిన భార్య గ్రూప్-2 ఉద్యోగాలు సాధించిన భార్యాభర్తలు పర్యాటకులను ఆకట్టుకునేలా 8 చోట్ల హౌస్‌బోట్లు ఏపీలో గ్రూప్-2 ఫలితాలు విడుదల విద్యార్థులతో వెళ్తున్న ఆటో బోల్తా.. 8 మందికి గాయాలు ఏపీలో కావేరి ట్రావెల్స్ బస్సు రోడ్డు ప్రమాదం ఒకే కుటుంబంలో ముగ్గురిని బలిగొన్న నిప్పుల కుంపటి ప్రభుత్వ అధికారులపై హైకోర్టు ఆగ్రహం నేటి నుంచి విశాఖ ఉత్సవ్ ప్రారంభం ప్రభుత్వ టీచర్లకు గుడ్ న్యూస్ లవర్‌తో కలిసి భర్తను హత్య చేసిన భార్య గ్రూప్-2 ఉద్యోగాలు సాధించిన భార్యాభర్తలు పర్యాటకులను ఆకట్టుకునేలా 8 చోట్ల హౌస్‌బోట్లు ఏపీలో గ్రూప్-2 ఫలితాలు విడుదల విద్యార్థులతో వెళ్తున్న ఆటో బోల్తా.. 8 మందికి గాయాలు ఏపీలో కావేరి ట్రావెల్స్ బస్సు రోడ్డు ప్రమాదం ఒకే కుటుంబంలో ముగ్గురిని బలిగొన్న నిప్పుల కుంపటి ప్రభుత్వ అధికారులపై హైకోర్టు ఆగ్రహం నేటి నుంచి విశాఖ ఉత్సవ్ ప్రారంభం ప్రభుత్వ టీచర్లకు గుడ్ న్యూస్ లవర్‌తో కలిసి భర్తను హత్య చేసిన భార్య గ్రూప్-2 ఉద్యోగాలు సాధించిన భార్యాభర్తలు పర్యాటకులను ఆకట్టుకునేలా 8 చోట్ల హౌస్‌బోట్లు ఏపీలో గ్రూప్-2 ఫలితాలు విడుదల విద్యార్థులతో వెళ్తున్న ఆటో బోల్తా.. 8 మందికి గాయాలు ఏపీలో కావేరి ట్రావెల్స్ బస్సు రోడ్డు ప్రమాదం ఒకే కుటుంబంలో ముగ్గురిని బలిగొన్న నిప్పుల కుంపటి ప్రభుత్వ అధికారులపై హైకోర్టు ఆగ్రహం నేటి నుంచి విశాఖ ఉత్సవ్ ప్రారంభం ప్రభుత్వ టీచర్లకు గుడ్ న్యూస్ లవర్‌తో కలిసి భర్తను హత్య చేసిన భార్య

Amaravati: రూ.11 వేల కోట్లతో ఏపీ రాజధానికి కొత్త కళ..!

Divya Vani M
Amaravati: రూ.11 వేల కోట్లతో ఏపీ రాజధానికి కొత్త కళ..!

ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగా, రాజధాని అమరావతి అభివృద్ధి పట్ల ప్రత్యేక దృష్టి పెడుతూ కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ప్రభుత్వ ప్రతిపాదనలు, కేంద్రం నుండి ఆర్థిక మద్దతు అందడంతో, అమరావతి అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా ముందుకు సాగుతున్నాయి. తాజాగా, సీఆర్డీయే (సిటీ రీజనల్ డెవలప్మెంట్ అథారిటీ) 11,467 కోట్ల రూపాయలతో అమరావతిలో ఆగిపోయిన నిర్మాణ పనులను పునఃప్రారంభించేందుకు ఆమోదం తెలిపింది.సీఆర్డీఏ 41వ అథారిటీ సమావేశంలో ఆమోదం పొందిన ఈ నిర్ణయాలు, మొత్తం 23 అంశాలకు సంబంధించి కీలకమైనవి. 2014 నుంచి అమరావతి అభివృద్ధి కోసం పలు కమిటీలు మరియు నివేదికల ఆధారంగా ప్రభుత్వం ముందుకు వెళ్ళిపోతున్నా, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతి నిర్మాణం దిశగా పలు చర్యలు తీసుకోవడంలో వేగం పెరిగింది.

పెద్ద మొత్తంలో బడ్జెట్ కేటాయింపులు, ప్రభుత్వ భవనాలు, రిజర్వాయర్లు, రోడ్ల నిర్మాణం వంటి రంగాల్లో సమగ్ర అభివృద్ధి చేపట్టేందుకు నిర్ణయం తీసుకున్నారు. ముఖ్యంగా, 360 కిమీల ట్రంక్ రోడ్ల నిర్మాణం కోసం 2,498 కోట్ల రూపాయలు కేటాయించారు. వీటిలో వరద నివారణకు, పాలవాగు, కొండవీటి వాగు, గ్రావిటీ కెనాల్ వంటి పనులు నిర్వహించేందుకు 1,585 కోట్ల రూపాయలు కేటాయించారు.అంతేకాకుండా, పలు ప్రభుత్వ భవనాల నిర్మాణం కోసం 3,523 కోట్ల రూపాయలు, రైతులకు ఇచ్చిన రిటర్ణబుల్ లే అవుట్‌లలో రోడ్లు మరియు మౌళిక వసతుల కోసం 3,859 కోట్ల రూపాయలు కేటాయించారు. ఈ నిర్ణయాలతో అమరావతి అభివృద్ధి వేగంగా జరిగే అవకాశం ఉంది.

2024 జనవరి నుంచి పనులు ప్రారంభమయ్యే అవకాశం ఉంది.ఇక, అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్‌లో ఐకానిక్ టవర్స్, అసెంబ్లీ, హైకోర్టు భవనాల డిజైన్లకు ఇప్పటికే టెండర్లు పిలవడం జరిగింది. ఈ డిజైన్లకు సంబంధించిన టెండర్లు ఈ నెల 15 నాటికి ఖరారు కానున్నాయి.

డిసెంబర్ నెలాఖరుకి, నిర్మాణ పనులకు కూడా టెండర్లు పిలవబడతాయి.ప్రభుత్వం అమరావతి అభివృద్ధిని పటిష్టంగా కొనసాగించడం, రాష్ట్రంలో సాంకేతికంగా సమర్థమైన, మరింత ఆకర్షణీయమైన రాజధాని నిర్మించేందుకు కట్టుబడింది. అలాగే, రైతుల సహకారం కూడా అమరావతి అభివృద్ధికి ఎంతో దోహదపడింది.

CM చంద్రబాబునాయుడు నేతృత్వంలో, 58 రోజుల్లో 34,000 ఎకరాల భూమి రైతులు స్వచ్ఛందంగా ఇచ్చారు. దీంతో, అమరావతి, ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధి దిశగా ఒక కొత్త మలుపు తీసుకోనుంది. ఈ ప్రణాళికలతో, మరొక ఏడాది కాలంలో అమరావతి రూపురేఖలు పూర్తిగా మారిపోతాయని అంచనా వేయబడుతోంది.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

ఏసీబీ దాడుల్లో దగదర్తి తహసీల్దార్ అక్రమాస్తుల గుట్టురట్టు

ఏసీబీ దాడుల్లో దగదర్తి తహసీల్దార్ అక్రమాస్తుల గుట్టురట్టు

క్లీన్ చిట్ లేదు.. అంతా అబద్ధం! కల్తీ నెయ్యి గుట్టు విప్పిన బి.ఆర్. నాయుడు.

క్లీన్ చిట్ లేదు.. అంతా అబద్ధం! కల్తీ నెయ్యి గుట్టు విప్పిన బి.ఆర్. నాయుడు.

తెప్ప‌పై శ్రీ‌దేవి, భూదేవి స‌మేత గోవింద‌రాజ‌స్వామివారి క‌టాక్షం

తెప్ప‌పై శ్రీ‌దేవి, భూదేవి స‌మేత గోవింద‌రాజ‌స్వామివారి క‌టాక్షం

అడ్వెంచర్ టూరిజంకు కుప్పం కేరాఫ్ అడ్రస్.. బౌల్డరింగ్ పార్కును ప్రారంభించిన సీఎం.

అడ్వెంచర్ టూరిజంకు కుప్పం కేరాఫ్ అడ్రస్.. బౌల్డరింగ్ పార్కును ప్రారంభించిన సీఎం.

టెక్నాలజీ ప్రయోగశాలగా కుప్పం – చంద్రబాబు

టెక్నాలజీ ప్రయోగశాలగా కుప్పం – చంద్రబాబు

అమరావతి రైతు ప్లాట్లలో నిర్మాణాలకు అనుమతి

అమరావతి రైతు ప్లాట్లలో నిర్మాణాలకు అనుమతి

ఈ నెల 11 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు, 14న బడ్జెట్!

ఈ నెల 11 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు, 14న బడ్జెట్!

ఫిబ్రవరి 3న కేబినెట్ భేటీ.. బడ్జెట్ అంశాలపై కీలక నిర్ణయాలు!

ఫిబ్రవరి 3న కేబినెట్ భేటీ.. బడ్జెట్ అంశాలపై కీలక నిర్ణయాలు!

రాజకీయ అవినీతికి అంతం లేదా?

రాజకీయ అవినీతికి అంతం లేదా?

సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌ను కలిసిన ఎన్సీపీ నేతలు..

సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌ను కలిసిన ఎన్సీపీ నేతలు..

కోకో గింజలకూ ధరల విధానం అవసరం

కోకో గింజలకూ ధరల విధానం అవసరం

ఆంధ్రాలో 301 బార్లకు రీ-నోటిఫికేషన్ విడుదల

ఆంధ్రాలో 301 బార్లకు రీ-నోటిఫికేషన్ విడుదల

📢 For Advertisement Booking: 98481 12870