हिन्दी | Epaper
రాయలసీమ వర్సిటీలో గొడవలు ‘గోల్డెన్ అవర్’ చికిత్స ముడి పొగాకుపై పన్ను తొలగింపు పాంచాహ్నిక దీక్షా పూర్వక మహాశివరాత్రి ఉత్సవాలు త్వరలోనే నంది అవార్డులు: మంత్రి దుర్గేష్ పవన్ కు బిగ్ షాక్.. జనసేనకు కీలక నేత గుడ్ బై! నేడు ఏపీ కేబినెట్ భేటీ జంతు కొవ్వు లేదని సిట్ చెప్పలేదు కొవ్వూరు బ్రిడ్జిపై ఘోర ప్రమాదం త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! రాయలసీమ వర్సిటీలో గొడవలు ‘గోల్డెన్ అవర్’ చికిత్స ముడి పొగాకుపై పన్ను తొలగింపు పాంచాహ్నిక దీక్షా పూర్వక మహాశివరాత్రి ఉత్సవాలు త్వరలోనే నంది అవార్డులు: మంత్రి దుర్గేష్ పవన్ కు బిగ్ షాక్.. జనసేనకు కీలక నేత గుడ్ బై! నేడు ఏపీ కేబినెట్ భేటీ జంతు కొవ్వు లేదని సిట్ చెప్పలేదు కొవ్వూరు బ్రిడ్జిపై ఘోర ప్రమాదం త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! రాయలసీమ వర్సిటీలో గొడవలు ‘గోల్డెన్ అవర్’ చికిత్స ముడి పొగాకుపై పన్ను తొలగింపు పాంచాహ్నిక దీక్షా పూర్వక మహాశివరాత్రి ఉత్సవాలు త్వరలోనే నంది అవార్డులు: మంత్రి దుర్గేష్ పవన్ కు బిగ్ షాక్.. జనసేనకు కీలక నేత గుడ్ బై! నేడు ఏపీ కేబినెట్ భేటీ జంతు కొవ్వు లేదని సిట్ చెప్పలేదు కొవ్వూరు బ్రిడ్జిపై ఘోర ప్రమాదం త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! రాయలసీమ వర్సిటీలో గొడవలు ‘గోల్డెన్ అవర్’ చికిత్స ముడి పొగాకుపై పన్ను తొలగింపు పాంచాహ్నిక దీక్షా పూర్వక మహాశివరాత్రి ఉత్సవాలు త్వరలోనే నంది అవార్డులు: మంత్రి దుర్గేష్ పవన్ కు బిగ్ షాక్.. జనసేనకు కీలక నేత గుడ్ బై! నేడు ఏపీ కేబినెట్ భేటీ జంతు కొవ్వు లేదని సిట్ చెప్పలేదు కొవ్వూరు బ్రిడ్జిపై ఘోర ప్రమాదం త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్!

Sharmila : హామీల అమలులో కూటమి సర్కార్ విఫలమైందన్న షర్మిల

Divya Vani M
Sharmila : హామీల అమలులో కూటమి సర్కార్ విఫలమైందన్న షర్మిల

ఆంధ్రప్రదేశ్‌లో (In Andhra Pradesh) అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల (Sharmila) విమర్శించారు. తిరుపతి జిల్లాలో జరిగిన విస్తృత స్థాయి సమావేశం అనంతరం, ఆమె సోషల్ మీడియా వేదికగా కూటమి ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.ఈ రాష్ట్రంలో అధికారులపై ధైర్యంగా ప్రశ్నించగల పార్టీ కాంగ్రెస్ మాత్రమే అని షర్మిల ధీమాగా ప్రకటించారు. కేంద్రంలో బీజేపీకి గట్టి ఎదురుదెబ్బ ఇవ్వగల సమర్థత కూడా కాంగ్రెస్ పార్టీకే ఉందని ఆమె స్పష్టం చేశారు.

విభజన హామీల నెరవేరు కాంగ్రెస్‌తోనే సాధ్యమని హామీ

రాష్ట్ర విభజన సమయంలో ఇచ్చిన హామీలు ఇప్పటివరకు నెరవేరలేదు. రాజధాని నిర్మాణం, ప్రత్యేక హోదా, పోలవరం పూర్తి వంటి కీలక సమస్యలు అధికారంలోకి కాంగ్రెస్ వస్తేనే పరిష్కారం అవుతాయి, అని షర్మిల పేర్కొన్నారు. ఈ అంశాలపై మిగిలిన పార్టీలు కేవలం నాటకాలే చేస్తాయని ఆమె ఆరోపించారు.

పార్టీ లోపలి విభేదాలను పక్కనపెట్టి ముందుకు పోదాం

షర్మిల కార్యకర్తలకు సూచిస్తూ, పార్టీలో చిన్నచిన్న విభేదాలను పక్కనపెట్టి ప్రజా సమస్యలపై కలిసికట్టుగా పోరాటం చేద్దాం. మన లక్ష్యం రాష్ట్ర ప్రయోజనాలు. వాటిని సాధించేందుకు ఏకతాటిపై పనిచేద్దాం, అని పిలుపునిచ్చారు.తాను అగ్రశ్రేణిలో ఉన్నా కానీ, ప్రతి కార్యకర్త భాగస్వామిగా భావిస్తానని షర్మిల స్పష్టం చేశారు. రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా నడిపించే శక్తి ఒక్క కాంగ్రెస్‌కే ఉంది. ప్రజలు మళ్లీ మనపై విశ్వాసం ఉంచేలా పనిచేద్దాం అని ఆమె జోష్ భరితంగా తెలిపారు.

Read Also : Chandrababu : ఆటోడ్రైవర్లకు ఆర్థికసాయం: సీఎం చంద్రబాబు

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870