📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

అన్నీ ఇక ఇ- ఫైళ్లే.. విద్యార్థుల భద్రతపై అధికారులకు సీఎం వార్నింగ్ విశాఖ వేదికగా జాతీయ టూరిజం మార్ట్ పోలీస్ నియామకాలు పూర్తి దాదాపు 2 వేలకు పెరగనున్న మెడికల్ సీట్లు స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇవాళే చివరి తేదీ జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి అన్నీ ఇక ఇ- ఫైళ్లే.. విద్యార్థుల భద్రతపై అధికారులకు సీఎం వార్నింగ్ విశాఖ వేదికగా జాతీయ టూరిజం మార్ట్ పోలీస్ నియామకాలు పూర్తి దాదాపు 2 వేలకు పెరగనున్న మెడికల్ సీట్లు స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇవాళే చివరి తేదీ జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి

AP Weather: ఏపీలో 3.8 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదు

Author Icon By Aanusha
Updated: December 19, 2025 • 8:21 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

తెలుగు రాష్ట్రాల్లో చలి పంజా విసురుతోంది. (AP Weather) కోస్తాంధ్ర‌లో సాధారణం కంటే 4 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు తగ్గాయి. (AP Weather)అల్లూరి జిల్లా డుంబ్రిగుడలో గురువారం 3.8డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. అటు తెలంగాణలోని 13 జిల్లాల్లో సింగిల్ డిజిట్‌ ఉష్ణోగ్రత నమోదైంది. అత్యల్పంగా ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్‌లో 5.7 డిగ్రీలు రికార్డయింది. చలికి తోడు పొగమంచుతో ఉ.9 గంటల వరకు పొగమంచు ఉండటంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు.

Read Also: AP: టెన్త్ పరీక్ష ఫీజు చెల్లింపునకు రెండు రోజులే అవకాశం

A minimum temperature of 3.8 degrees Celsius was recorded in Andhra Pradesh

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

AP Cold Wave Breaking News Dumbriguda temperature latest news single digit temperatures Telangana cold weather Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.