ఆంధ్రప్రదేశ్ (AP Rain) లో, సెన్యార్ తుఫాన్ ముప్పు, తప్పి 24 గంటలు గడవకముందే మరో తుఫాన్ కలవరపెడుతోంది. బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం 12 గంటల్లో తుఫాన్గా బలపడే అవకాశం ఉందని APSDMA వెల్లడించింది.
Read Also: Srisailam: శ్రీశైల మల్లన్న హుండీ ఆదాయం రూ.7.27 కోట్లు
భారీ నుంచి అతిభారీ వర్షాలు
ఈనెల 29లేదా 30న ఉదయం నాటికి తమిళనాడు, దక్షిణ కోస్తా తీరానికి చేరుతుందని తెలిపింది. దీని ప్రభావంతో శని, ఆదివారాల్లో చిత్తూరు, తిరుపతి, నెల్లూరు, ప్రకాశం, కడప, అన్నమయ్య, సత్యసాయి జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: