📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఆరుకు చేరిన కల్తీపాల మృతులు సునీల్ నాయక్ కు హైకోర్టులో చుక్కెదురు ఎఐ వినియోగంపై చంద్రబాబు సమీక్ష ఈ నెల 7వ తేదీ తర్వాత కోస్తాంధ్రలో వర్ష సూచన క్యారెక్టర్ లేని వాళ్లకు పార్టీలో చోటు లేదు జిమ్‌లో గుండెపోటుతో యువకుడు మృతి పునర్విక కు లోకేష్ రూ.6 కోట్ల సాయం జన గణన ప్రక్రియపై అవగాహన తప్పన సరి:హిమాన్ష్ శుక్ల వృద్ధురాలి వద్ద 40 గ్రాముల బంగారం చోరీ డయేరియా మరణాలపై ఆవేదన వ్యక్తం చేసిన ధర్మాన నందిపల్లి నందీశ్వర ఆలయంలో జగన్ ప్రత్యేక పూజలు మైనింగ్ శాఖలో ఉద్యోగం ఇప్పిస్తానంటూ మోసం సునీల్ నాయక్ అరెస్ట్ లో అనూహ్య పరిణామం సునీల్ నాయక్ అరెస్ట్ లో అనూహ్య పరిణామం ఆరుకు చేరిన కల్తీపాల మృతులు సునీల్ నాయక్ కు హైకోర్టులో చుక్కెదురు ఎఐ వినియోగంపై చంద్రబాబు సమీక్ష ఈ నెల 7వ తేదీ తర్వాత కోస్తాంధ్రలో వర్ష సూచన క్యారెక్టర్ లేని వాళ్లకు పార్టీలో చోటు లేదు జిమ్‌లో గుండెపోటుతో యువకుడు మృతి పునర్విక కు లోకేష్ రూ.6 కోట్ల సాయం జన గణన ప్రక్రియపై అవగాహన తప్పన సరి:హిమాన్ష్ శుక్ల వృద్ధురాలి వద్ద 40 గ్రాముల బంగారం చోరీ డయేరియా మరణాలపై ఆవేదన వ్యక్తం చేసిన ధర్మాన నందిపల్లి నందీశ్వర ఆలయంలో జగన్ ప్రత్యేక పూజలు మైనింగ్ శాఖలో ఉద్యోగం ఇప్పిస్తానంటూ మోసం సునీల్ నాయక్ అరెస్ట్ లో అనూహ్య పరిణామం సునీల్ నాయక్ అరెస్ట్ లో అనూహ్య పరిణామం

సీఎం విజయనగరం జిల్లా పర్యటనలో మార్పు

Author Icon By Sudheer
Updated: October 31, 2024 • 5:29 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నవంబరు 2న విజయనగరం జిల్లా పర్యటనలో మార్పు జరిగింది. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం, ఆయన కొత్తవలస మండలంలోని దెందేరు గ్రామానికి వెళ్లాల్సి ఉండగా, పర్యటనను గజపతినగరం మండలంలోని పురిటిపెంటకు మార్చారు.

పురిటిపెంట పర్యటనలో చంద్రబాబు రహదారుల మరమ్మత్తు కార్యక్రమంలో పాల్గొని, రోడ్డుపై గుంతలు పూడ్చే పనులను పరిశీలించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా రహదారి మరమ్మత్తులకు ప్రభుత్వం రూ.826 కోట్ల నిధులు కేటాయించిన విషయం తెలిసిందే.

విజయనగరం పర్యటన అనంతరం చంద్రబాబు విశాఖపట్నం వెళతారు. అక్కడ ఆయన నవంబరు 2న మధ్యాహ్నం కలెక్టరేట్‌లో సమీక్షా సమావేశం నిర్వహిస్తారు. అలాగే, 2047కి గల అభివృద్ధి లక్ష్యాలను దృష్టిలో పెట్టుకుని ‘విజన్-2047’ డాక్యుమెంట్ తయారీకి సంబంధించి వివిధ భాగస్వాములతో సమావేశం కానున్నారు. ఇదిలా ఉండగా, నవంబరు 1న శ్రీకాకుళం జిల్లాలో చంద్రబాబు పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు.

Chandrababu Vizianagaram

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.