📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

రాయలసీమ వర్సిటీలో గొడవలు ‘గోల్డెన్ అవర్’ చికిత్స ముడి పొగాకుపై పన్ను తొలగింపు పాంచాహ్నిక దీక్షా పూర్వక మహాశివరాత్రి ఉత్సవాలు త్వరలోనే నంది అవార్డులు: మంత్రి దుర్గేష్ పవన్ కు బిగ్ షాక్.. జనసేనకు కీలక నేత గుడ్ బై! నేడు ఏపీ కేబినెట్ భేటీ జంతు కొవ్వు లేదని సిట్ చెప్పలేదు కొవ్వూరు బ్రిడ్జిపై ఘోర ప్రమాదం త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! హైకోర్టును ఆశ్రయించిన అంబటి రాంబాబు పాఠశాలలో అశ్లీల నృత్యాలు.. మంత్రి లోకేశ్ సీరియస్ ప్రజలపై విద్యుత్ భారం లేదు.. ప్రభుత్వ కార్యాలయాలకు ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లు పిన్నెల్లి బ్రదర్స్ బెయిల్ పిటిషన్‌పై కోర్టు షాక్ రాయలసీమ వర్సిటీలో గొడవలు ‘గోల్డెన్ అవర్’ చికిత్స ముడి పొగాకుపై పన్ను తొలగింపు పాంచాహ్నిక దీక్షా పూర్వక మహాశివరాత్రి ఉత్సవాలు త్వరలోనే నంది అవార్డులు: మంత్రి దుర్గేష్ పవన్ కు బిగ్ షాక్.. జనసేనకు కీలక నేత గుడ్ బై! నేడు ఏపీ కేబినెట్ భేటీ జంతు కొవ్వు లేదని సిట్ చెప్పలేదు కొవ్వూరు బ్రిడ్జిపై ఘోర ప్రమాదం త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! హైకోర్టును ఆశ్రయించిన అంబటి రాంబాబు పాఠశాలలో అశ్లీల నృత్యాలు.. మంత్రి లోకేశ్ సీరియస్ ప్రజలపై విద్యుత్ భారం లేదు.. ప్రభుత్వ కార్యాలయాలకు ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లు పిన్నెల్లి బ్రదర్స్ బెయిల్ పిటిషన్‌పై కోర్టు షాక్

సీఎం విజయనగరం జిల్లా పర్యటనలో మార్పు

Author Icon By Sudheer
Updated: October 31, 2024 • 5:29 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నవంబరు 2న విజయనగరం జిల్లా పర్యటనలో మార్పు జరిగింది. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం, ఆయన కొత్తవలస మండలంలోని దెందేరు గ్రామానికి వెళ్లాల్సి ఉండగా, పర్యటనను గజపతినగరం మండలంలోని పురిటిపెంటకు మార్చారు.

పురిటిపెంట పర్యటనలో చంద్రబాబు రహదారుల మరమ్మత్తు కార్యక్రమంలో పాల్గొని, రోడ్డుపై గుంతలు పూడ్చే పనులను పరిశీలించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా రహదారి మరమ్మత్తులకు ప్రభుత్వం రూ.826 కోట్ల నిధులు కేటాయించిన విషయం తెలిసిందే.

విజయనగరం పర్యటన అనంతరం చంద్రబాబు విశాఖపట్నం వెళతారు. అక్కడ ఆయన నవంబరు 2న మధ్యాహ్నం కలెక్టరేట్‌లో సమీక్షా సమావేశం నిర్వహిస్తారు. అలాగే, 2047కి గల అభివృద్ధి లక్ష్యాలను దృష్టిలో పెట్టుకుని ‘విజన్-2047’ డాక్యుమెంట్ తయారీకి సంబంధించి వివిధ భాగస్వాములతో సమావేశం కానున్నారు. ఇదిలా ఉండగా, నవంబరు 1న శ్రీకాకుళం జిల్లాలో చంద్రబాబు పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు.

Chandrababu Vizianagaram

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.