విజయనగరం జిల్లా గుర్లలో మాజీ సీఎం జగన్ ఇవాళ పర్యటించనున్నారు. ఆయన ఉదయం 9 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి 11 గంటలకు గుర్లలో చేరుకుంటారు. ఈ పర్యటనలో డయేరియాతో మృతి చెందిన కుటుంబాలను, అలాగే ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించనున్నారు. గతంలో, గుర్లలో అతిసారం బారిన పడి ఏడుగురు వ్యక్తులు మృతి చెందిన విషయం తెలిసిందే.
నేడు విజయనగరం జిల్లాలో జగన్ పర్యటన
By
Sudheer
Updated: October 24, 2024 • 7:27 AM
గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.