हिन्दी | Epaper
స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

టీడీపీలో చేరుతున్నట్లు ప్రకటించిన వాసిరెడ్డి పద్మ

Sudheer
టీడీపీలో చేరుతున్నట్లు ప్రకటించిన వాసిరెడ్డి పద్మ

ఏపీ మహిళా కమిషన్ మాజీ ఛైర్‌పర్సన్ వాసిరెడ్డి పద్మ త్వరలో టీడీపీలో చేరనున్నట్లు ప్రకటించారు. వైసీపీకి రాజీనామా చేసిన ఆమె, విజయవాడ టీడీపీ ఎంపీ కేశినేని చిన్నిని ఈ రోజు కలవడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. అనంతరం మీడియాతో మాట్లాడిన వాసిరెడ్డి పద్మ, మరో వారం రోజుల్లో టీడీపీలో చేరనున్నట్లు వెల్లడించారు.

వైసీపీకి దూరమవడంపై ఆమె విమర్శలు గుప్పించారు. పార్టీలోకి రావడానికి జగన్ కార్యకర్తలకు పెద్ద పెద్ద వాగ్దానాలు చేసినప్పటికీ, ఆచరణలో మోసం చేశారని ఆమె ఆరోపించారు. గుడ్ బుక్ పేరుతో మరింత ప్రచారాన్ని కల్పించేందుకు జగన్ ప్రయత్నిస్తున్నారని, నిజమైన కార్యకర్తలకు గుర్తింపునివ్వడం లేదని మండిపడ్డారు.

ఎన్నికల అనంతరం వైసీపీ ఘోర పరాజయం పొందినప్పటి నుంచి వాసిరెడ్డి పద్మ ఆ పార్టీకి దూరంగా ఉంటూ వచ్చారు. రాజీనామా సమయంలో ఆమె చేసిన విమర్శలు తీవ్రంగా నిలిచాయి. జగన్ పాలనలో ఆలోచనల లోపం స్పష్టంగా కనిపిస్తోందని, నడిపించడంలో సమర్థత తక్కువగా ఉందని వాసిరెడ్డి పద్మ ఆరోపించారు. తన రాజకీయ జీవన ప్రయాణంలో ఇకపై టీడీపీ వేదికగా ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని వాసిరెడ్డి పద్మ తెలిపారు. పార్టీకి అండగా నిలబడేందుకు తాను సిద్ధమని, వచ్చే ఎన్నికల్లో టీడీపీ విజయాన్ని సాకారం చేసేందుకు పనిచేస్తానని తెలిపారు.

వాసిరెడ్డి పద్మ టీడీపీలో చేరుతారని వార్తలు వెలువడిన నేపథ్యంలో, ఆమె రాజకీయ భవిష్యత్‌పై అందరిలో ఆసక్తి నెలకొంది. టీడీపీ ఆమె చేరికతో కొత్త ఉత్సాహం పొందుతుందని, ఆమె అనుభవం పార్టీకి బలాన్ని చేకూరుస్తుందని పార్టీ వర్గాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870