📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

జనసేనలోకి తమ్మినేని సీతారాం?

Author Icon By Vanipushpa
Updated: December 30, 2024 • 11:46 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఏపీ లో కూటమి గెలిచిన తర్వాత రాజకీయాలు వేగంగా మారుతున్నాయి. వైసీపీ నుంచి కూటమి పార్టీల్లోకి చేరికలు పెరిగాయి. ముఖ్య నేతలు వైసీపీని వీడుతున్నారు. దీంతో, తమ్మినేని పార్టీ వీడుతున్నారనే ప్రచారం మొదలైంది. దీని పైన స్పందించిన తమ్మినేని తాను జనసేనలోకి వెళ్తున్నాననే వార్తలను ఖండించారు. తాను జన సేన లోకి వెళ్లాల్సిన అవసరం ఏంటని ప్రశ్నించారు.

తాజాగా తమ్మినేనిని శ్రీకాకుళం పార్టీ పరిశీలకులుగా జగన్ నియమించారు. అదే విధంగా సీతారాం సొంత నియోజకవర్గం ఆముదాల వలసకు కొత్త ఇంఛార్జ్ గా చింతాడ రవి కుమార్ ను ఖరారు చేస్తూ జగన్ నిర్ణయం తీసుకున్నారు. తన కుమారుడికి సర్జరీ కారణంగా తాను 15 రోజులుగా ఆస్పత్రి వద్దే ఉన్నానని చెప్పుకొచ్చారు.

ఈ కారణంగానే పార్టీ కార్యక్రమాల్లో పాల్గొన లేదని స్పష్టత ఇచ్చారు.ఈ సమయంలోనే ప్రభుత్వం పైన జగన్ పోరుబాట ప్రారంభించారు. జనవరి మూడో వారం నుంచి జిల్లా పర్యటనలకు జగన్ సిద్దం అయ్యారు. ఈ సమయంలోనే మాజీ స్పీకర్ తమ్మినేని సీతారం జనసేనలో చేరుతున్నారని పెద్ద ఎత్తున ప్రచారం సాగుతోంది. అయితే, తన నిర్ణయం ఏంటో తమ్మినేని తేల్చి చెప్పారు.

కుమారుడి రాజకీయ భవిష్యత్ కోసం

కాగా, తాజాగా మాజీ మంత్రి బొత్సా సత్యానారాయణ తో భేటీ వేళ తమ్మినేని కీలక అంశాలు వెల్లడించారు.
శ్రీకాకుళం పార్టీ పరిశీలకులుగా తమ్మినేని
తాజాగా తమ్మినేనిని శ్రీకాకుళం పార్టీ పరిశీలకులుగా జగన్ నియమించారు. అదే విధంగా సీతారాం సొంత నియోజకవర్గం ఆముదాల వలసకు కొత్త ఇంఛార్జ్ గా చింతాడ రవి కుమార్ ను ఖరారు చేస్తూ జగన్ నిర్ణయం తీసుకున్నారు.

దీంతో, తమ్మినేని పార్టీ వీడుతున్నారనే ప్రచారం మొదలైంది. దీని పైన స్పందించిన తమ్మినేని తాను జనసేనలోకి వెళ్తున్నాననే వార్తలను ఖండించారు.

Janasena tammineni sitaram ycp

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.