📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

గుర్లలో డయేరియాపై నివేదిక

Author Icon By Sudheer
Updated: October 24, 2024 • 7:20 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

విజయనగరం జిల్లాలో గుర్లలో తాగునీరు కలుషితం కావడం వల్ల డయేరియా వ్యాధి ప్రబలిందని నిపుణుల బృందం తేల్చింది. ఈ మేరకు వారు ప్రభుత్వం కోసం నివేదికను సిద్ధం చేశారు. ముఖ్యంగా, చంపా నది, అక్కడి ప్రధాన నీటి వనరు, తీవ్రంగా కలుషితం అవుతున్నట్లు వారు పేర్కొన్నారు.

ఈ సమస్యలకు కారణాలుగా:

నీటి పైపు లైన్లు డ్రైనేజీ వ్యవస్థ ద్వారా పోవడం
బహిరంగ మల విసర్జన
క్లోరినేషన్ చేయకపోవడం .

మరోవైపు డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ సోమవారం అక్కడకు వెళ్లి బాధితులను పరామర్శించడంతో పాటు ఉన్నతాధికారులతో సమీక్షించి డయేరియా ప్రబలడానికి కారణాలను తెలుసుకున్నారు. ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు కూడా అక్కడే ఉండి బాధితులకు వైద్య సేవలు అందిస్తున్నారు.

Diarrhoea outbreak i Gurla mandal Vizianagaram

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.