हिन्दी | Epaper
సంక్రాంతికి ఆర్టీసి ప్రత్యేక బస్సులు పరకామణి కేసులో ఊహించని పరిణామం! ఇంటర్ పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు | బోర్డు కీలక ఆదేశం ట్రావెల్స్ బస్సులో మంటలు ప్రజలకు కూటమి సర్కార్ గుడ్‌న్యూస్.. కరెంట్ ఛార్జీల తగ్గింపు ఇంటర్ పరీక్షల్లో కొత్త మార్పులు వారికి ఫ్రీగా సోలార్ రూఫ్ టాప్: మంత్రి గొట్టిపాటి విజయవాడలో సైబర్ క్రైమ్ ముఠా అరెస్ట్ రాష్ట్ర పండుగగా వడ్డే ఓబన్న జయంతి నేటి నుంచి స్కూళ్లలో ఆధార్ క్యాంపులు సంక్రాంతికి ఆర్టీసి ప్రత్యేక బస్సులు పరకామణి కేసులో ఊహించని పరిణామం! ఇంటర్ పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు | బోర్డు కీలక ఆదేశం ట్రావెల్స్ బస్సులో మంటలు ప్రజలకు కూటమి సర్కార్ గుడ్‌న్యూస్.. కరెంట్ ఛార్జీల తగ్గింపు ఇంటర్ పరీక్షల్లో కొత్త మార్పులు వారికి ఫ్రీగా సోలార్ రూఫ్ టాప్: మంత్రి గొట్టిపాటి విజయవాడలో సైబర్ క్రైమ్ ముఠా అరెస్ట్ రాష్ట్ర పండుగగా వడ్డే ఓబన్న జయంతి నేటి నుంచి స్కూళ్లలో ఆధార్ క్యాంపులు సంక్రాంతికి ఆర్టీసి ప్రత్యేక బస్సులు పరకామణి కేసులో ఊహించని పరిణామం! ఇంటర్ పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు | బోర్డు కీలక ఆదేశం ట్రావెల్స్ బస్సులో మంటలు ప్రజలకు కూటమి సర్కార్ గుడ్‌న్యూస్.. కరెంట్ ఛార్జీల తగ్గింపు ఇంటర్ పరీక్షల్లో కొత్త మార్పులు వారికి ఫ్రీగా సోలార్ రూఫ్ టాప్: మంత్రి గొట్టిపాటి విజయవాడలో సైబర్ క్రైమ్ ముఠా అరెస్ట్ రాష్ట్ర పండుగగా వడ్డే ఓబన్న జయంతి నేటి నుంచి స్కూళ్లలో ఆధార్ క్యాంపులు సంక్రాంతికి ఆర్టీసి ప్రత్యేక బస్సులు పరకామణి కేసులో ఊహించని పరిణామం! ఇంటర్ పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు | బోర్డు కీలక ఆదేశం ట్రావెల్స్ బస్సులో మంటలు ప్రజలకు కూటమి సర్కార్ గుడ్‌న్యూస్.. కరెంట్ ఛార్జీల తగ్గింపు ఇంటర్ పరీక్షల్లో కొత్త మార్పులు వారికి ఫ్రీగా సోలార్ రూఫ్ టాప్: మంత్రి గొట్టిపాటి విజయవాడలో సైబర్ క్రైమ్ ముఠా అరెస్ట్ రాష్ట్ర పండుగగా వడ్డే ఓబన్న జయంతి నేటి నుంచి స్కూళ్లలో ఆధార్ క్యాంపులు

ఏబీ వెంకటేశ్వరరావుకు భారీ ఊరట: రెండు కేసుల ఉపసంహరణ, మరొకటిపై సీఎం చంద్రబాబు నిర్ణయం మిగిలి ఉంది

Divya Vani M
ఏబీ వెంకటేశ్వరరావుకు  భారీ ఊరట: రెండు కేసుల ఉపసంహరణ, మరొకటిపై సీఎం చంద్రబాబు నిర్ణయం మిగిలి ఉంది

గతంలో వైసీపీ ప్రభుత్వ హయాంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న విశ్రాంత ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు (ఏబీవీ)కు ఇప్పుడు గణనీయమైన ఊరట లభించింది. ఆయనపై నమోదైన మూడు ప్రధాన కేసుల్లో, ఏపీ సర్కార్ రెండు కేసులను ఉపసంహరించుకుంది. ఈ మేరకు ప్రభుత్వం మంగళవారం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది, అయితే మిగిలిన ఒక కేసుపై ముఖ్యమంత్రి చంద్రబాబు తీర్పు ఇంకా రావాల్సి ఉంది.

గత టీడీపీ ప్రభుత్వంలో ఇంటెలిజెన్స్ చీఫ్‌గా ఉన్న ఏబీవీ, వైసీపీ సర్కార్ వచ్చాక తీవ్ర ఒత్తిడులు ఎదుర్కొన్నారు. నిఘా పరికరాల కొనుగోళ్లలో అవినీతి జరిగిందని జగన్మోహన రెడ్డి సర్కార్ ఆరోపణలు చేస్తూ, ఆయనపై సస్పెన్షన్ విధించింది. ఇంకా, ఆయనను సర్వీసు నుండి తొలగించాలంటూ కేంద్రానికి ప్రతిపాదనలు పంపింది. 2019 నుండి ఏబీవీ అనేక సస్పెన్షన్లు, క్రమశిక్షణా చర్యలు ఎదుర్కొన్నారు. అయితే, ఐదేళ్లపాటు సాగిన ఈ న్యాయపోరాటం తర్వాత, పదవీ విరమణకు ఒక రోజు ముందు ఆయనకు ప్రింటింగ్ అండ్ స్టేషనరీ డీజీగా పోస్టింగ్ వచ్చింది. మే 31న, ఆయన గౌరవ ప్రదంగా పదవీ విరమణ చేశారు.

అయితే, వైసీపీ సర్కార్, అఖిల భారత సర్వీసు అధికారుల ప్రవర్తన నియమావళి ఉల్లంఘించారని, పెగాసస్ వ్యవహారంలో మరియు వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ఏబీవీ మీడియాతో మాట్లాడారని ఆరోపించింది. ఈ కేసుల పరిధిలో ఆయనపై చర్యలు తీసుకునేందుకు ప్రయత్నించారు.

నిబంధనల ప్రకారం, ఆ ఆరోపణలపై ఆరు నెలల్లో విచారణ పూర్తి చేయాల్సి ఉండగా, ఏడాదిన్నర తర్వాత కూడా ప్రభుత్వం విచారణ పూర్తి చేయలేకపోయింది. ఈ నేపథ్యంలో, ఆ కేసులను ఉపసంహరించుకోవాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇంతకాలం ఏబీ వెంకటేశ్వరరావు ఎదుర్కొన్న కష్టాలు ఇప్పుడు తగ్గుముఖం పట్టినట్లు కనబడుతున్నాయి. కానీ, ఇంకా ఒక కేసుపై సీఎం చంద్రబాబు తీర్పు రావాల్సి ఉండటంతో, అది ఏ మలుపు తిరుగుతుందనేది ఆసక్తికరంగా మారింది.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

చంద్రబాబు పై వైసీపీ ఆగ్రహం

చంద్రబాబు పై వైసీపీ ఆగ్రహం

రెడ్ క్రాస్ లో ఘనంగా జాతీయ స్వచ్ఛంద రక్తదాన దినోత్సవం

రెడ్ క్రాస్ లో ఘనంగా జాతీయ స్వచ్ఛంద రక్తదాన దినోత్సవం

థాయిలాండ్ ఐసీయూ లో ఉన్న నెల్లూరు వాసికి మంత్రి నారాయణ అండ

థాయిలాండ్ ఐసీయూ లో ఉన్న నెల్లూరు వాసికి మంత్రి నారాయణ అండ

‘రాజాసాబ్’ టికెట్ ధరల పెంపునకు ప్రభుత్వం అనుమతి

‘రాజాసాబ్’ టికెట్ ధరల పెంపునకు ప్రభుత్వం అనుమతి

కళాశాలలో ప్రిన్సిపల్‌పై ఫిర్యాదు జిల్లా అధికారి విచారణ అల్లాదుర్గం

కళాశాలలో ప్రిన్సిపల్‌పై ఫిర్యాదు జిల్లా అధికారి విచారణ అల్లాదుర్గం

పోలవరం ప్రాజెక్ట్ పనులను పరిశీలించిన సీఎం చంద్రబాబు

పోలవరం ప్రాజెక్ట్ పనులను పరిశీలించిన సీఎం చంద్రబాబు

నీటి అంశాల్లో పోటీగా మాట్లాడటం సరికాదు: సీఎం

నీటి అంశాల్లో పోటీగా మాట్లాడటం సరికాదు: సీఎం

ఆర్టీసీ డిపోలో రోడ్డు భద్రతా మాసోత్సవాలు..

ఆర్టీసీ డిపోలో రోడ్డు భద్రతా మాసోత్సవాలు..

పల్లెల్లో ప్రారంభమైన సంక్రాంతి శోభ

పల్లెల్లో ప్రారంభమైన సంక్రాంతి శోభ

‘ఆవకాయ్’ పేరుతో ప్రత్యేక సంస్కృతి ఉత్సవాలు

‘ఆవకాయ్’ పేరుతో ప్రత్యేక సంస్కృతి ఉత్సవాలు

పెంపుడు కుక్క ను కొట్టి చంపిన గ్రామ‌స్తులు
1:05

పెంపుడు కుక్క ను కొట్టి చంపిన గ్రామ‌స్తులు

రాయచోటి జిల్లా సాధించేవరకు పోరాటం

రాయచోటి జిల్లా సాధించేవరకు పోరాటం

📢 For Advertisement Booking: 98481 12870