📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

రైతులకు గమనిక.. 11 అంకెల ఐడీ తప్పనిసరి నేటి నుంచే శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు అన్వేష్‌ పై లుకౌట్ నోటీసులు జారీ చేసిన పోలీసులు డయేరియా మరణాలపై ఆవేదన వ్యక్తం చేసిన ధర్మాన VSR ఏవియేషన్‌తో హెరిటేజ్‌కు ఎలాంటి సంబంధం లేదని లోకేశ్ స్పష్టం క్యారెక్టర్ లేని వాళ్లకు పార్టీలో చోటు లేదు జిమ్‌లో గుండెపోటుతో యువకుడు మృతి పునర్విక కు లోకేష్ రూ.6 కోట్ల సాయం జన గణన ప్రక్రియపై అవగాహన తప్పన సరి:హిమాన్ష్ శుక్ల వృద్ధురాలి వద్ద 40 గ్రాముల బంగారం చోరీ డయేరియా మరణాలపై ఆవేదన వ్యక్తం చేసిన ధర్మాన నందిపల్లి నందీశ్వర ఆలయంలో జగన్ ప్రత్యేక పూజలు మైనింగ్ శాఖలో ఉద్యోగం ఇప్పిస్తానంటూ మోసం సునీల్ నాయక్ అరెస్ట్ లో అనూహ్య పరిణామం సునీల్ నాయక్ అరెస్ట్ లో అనూహ్య పరిణామం రైతులకు గమనిక.. 11 అంకెల ఐడీ తప్పనిసరి నేటి నుంచే శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు అన్వేష్‌ పై లుకౌట్ నోటీసులు జారీ చేసిన పోలీసులు డయేరియా మరణాలపై ఆవేదన వ్యక్తం చేసిన ధర్మాన VSR ఏవియేషన్‌తో హెరిటేజ్‌కు ఎలాంటి సంబంధం లేదని లోకేశ్ స్పష్టం క్యారెక్టర్ లేని వాళ్లకు పార్టీలో చోటు లేదు జిమ్‌లో గుండెపోటుతో యువకుడు మృతి పునర్విక కు లోకేష్ రూ.6 కోట్ల సాయం జన గణన ప్రక్రియపై అవగాహన తప్పన సరి:హిమాన్ష్ శుక్ల వృద్ధురాలి వద్ద 40 గ్రాముల బంగారం చోరీ డయేరియా మరణాలపై ఆవేదన వ్యక్తం చేసిన ధర్మాన నందిపల్లి నందీశ్వర ఆలయంలో జగన్ ప్రత్యేక పూజలు మైనింగ్ శాఖలో ఉద్యోగం ఇప్పిస్తానంటూ మోసం సునీల్ నాయక్ అరెస్ట్ లో అనూహ్య పరిణామం సునీల్ నాయక్ అరెస్ట్ లో అనూహ్య పరిణామం

ఆంధ్రాలో వేలల్లో ఉద్యోగావకాశాలు

Author Icon By Vanipushpa
Updated: January 15, 2025 • 11:06 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఆంధ్రాలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అభివృద్ధి వైపు వేగంగా అడుగులు వేస్తున్నది. ఇందులో భాగంగా భారీగా ఉద్యోగావకాశాలు కల్పించనున్నారు. రాష్ట్రంలో రూ.14,000 కోట్ల పెట్టుబడితో సెమీకండక్టర్ చిప్‌ల తయారీ ప్లాంట్‌ను ఏర్పాటు చేయనున్నారు. అయితే భారత్‌ను అంతర్జాతీయ చిప్‌ల తయారీ కేంద్రంగా మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం, వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి యాక్టీవ్ చర్యలు తీసుకుంటున్నాయి. జపాన్‌కు చెందిన యిటోవా మైక్రో టెక్నాలజీ లిమిటెడ్‌ తో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఈ ఒప్పందం ఆధారంగా ఆంధ్రాలోని కర్నూలు జిల్లాలోని పారిశ్రామిక పార్కులో జపాన్‌కు చెందిన కంపెనీ రూ.14,000 కోట్ల అంచనా వ్యయంతో సెమీకండక్టర్ చిప్‌ల తయారీ ప్లాంట్‌ను ఏర్పాటు చేయనుంది.

సిలికాన్ కార్బైడ్ చిప్‌ల తయారీపై దృష్టి
భారతదేశంలో ఏర్పాటు చేసిన తొలి ప్రైవేట్ సెమీకండక్టర్ల తయారీ ప్లాంట్ ఇదేనని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలిపింది. సిలికాన్ కార్బైడ్ చిప్‌ల తయారీపై కంపెనీ దృష్టి సారిస్తుందని ఆంధ్ర ప్రభుత్వం వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గత నవంబర్‌లో సెమీకండక్టర్ అండ్ డిస్‌ప్లే ఫ్యాబ్ పాలసీ 2024-29ని విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్‌ను ఎలక్ట్రానిక్స్ అండ్ సెమీకండక్టర్ల తయారీ హబ్‌గా మార్చడం దీని ముఖ్య లక్ష్యం. ఈ ప్రాజెక్టు కిందనే జపాన్ కంపెనీతో ఆంధ్ర ప్రభుత్వం ఎంఓయూ కుదుర్చుకుంది. కొత్త సిలికాన్ కార్పెట్ చిప్ తయారీ ప్లాంట్ నెలకు పది వేల వేఫర్‌లను ఉత్పత్తి చేస్తుందని అలాగే రాబోయే రెండు మూడేళ్లలో నెలకు యాభై వేల వేఫర్‌లకు ఉత్పత్తి పెరుగుతుందని అంచనా.
అంతర్జాతీయంగా కృత్రిమ మేధస్సు సాంకేతికత అండ్ వివిధ పరికరాలు స్మార్ట్ పరికరాలుగా మారడంతో స్మార్ట్ చిప్‌లకు డిమాండ్ కూడా పెరిగింది. అందుకే ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ భారత్‌ను సెమీకండక్టర్ల తయారీ హబ్‌గా మార్చాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకోసం వివిధ ప్రత్యేక పథకాలను కూడా ప్రకటించారు.

Andhra Pradesh chandra babu naidu job opportunities

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.