हिन्दी | Epaper
ఐరోపా నాయకులను ‘పంది పిల్లలు’ అంటూ పుతిన్ తీవ్ర వ్యాఖ్యలు పాక్‌కు తాలిబాన్ల కౌంటర్ దెబ్బ టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! ప్రధాని మోదీకి అరుదైన గౌరవం యుద్ధంలో కొత్త మలుపు.. సముద్రంలో డ్రోన్ దాడులు రష్యా జలాంతర్గామిని ధ్వంసం చేసిన ఉక్రెయిన్ బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన ఐరోపా నాయకులను ‘పంది పిల్లలు’ అంటూ పుతిన్ తీవ్ర వ్యాఖ్యలు పాక్‌కు తాలిబాన్ల కౌంటర్ దెబ్బ టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! ప్రధాని మోదీకి అరుదైన గౌరవం యుద్ధంలో కొత్త మలుపు.. సముద్రంలో డ్రోన్ దాడులు రష్యా జలాంతర్గామిని ధ్వంసం చేసిన ఉక్రెయిన్ బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన ఐరోపా నాయకులను ‘పంది పిల్లలు’ అంటూ పుతిన్ తీవ్ర వ్యాఖ్యలు పాక్‌కు తాలిబాన్ల కౌంటర్ దెబ్బ టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! ప్రధాని మోదీకి అరుదైన గౌరవం యుద్ధంలో కొత్త మలుపు.. సముద్రంలో డ్రోన్ దాడులు రష్యా జలాంతర్గామిని ధ్వంసం చేసిన ఉక్రెయిన్ బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన ఐరోపా నాయకులను ‘పంది పిల్లలు’ అంటూ పుతిన్ తీవ్ర వ్యాఖ్యలు పాక్‌కు తాలిబాన్ల కౌంటర్ దెబ్బ టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! ప్రధాని మోదీకి అరుదైన గౌరవం యుద్ధంలో కొత్త మలుపు.. సముద్రంలో డ్రోన్ దాడులు రష్యా జలాంతర్గామిని ధ్వంసం చేసిన ఉక్రెయిన్ బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన

America: పాలస్తీనా అనుకూల నినాదాలకు యుఎస్ లో ఉగ్రదాడి

Sharanya
America: పాలస్తీనా అనుకూల నినాదాలకు యుఎస్ లో ఉగ్రదాడి

అమెరికాలో ఇజ్రాయెల్-పాలస్తీన్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతల ప్రభావం అక్కడి ప్రవాసుల మధ్య తీవ్ర రూపం దాల్చింది. తాజాగా కొలరాడో రాష్ట్రంలోని బౌల్డర్ నగరంలో చోటుచేసుకున్న దారుణ ఘటన అంతర్జాతీయంగా కలకలం రేపుతోంది. నిరసన తెలిపే హక్కును లంకించే విధంగా జరిగిన ఈ దాడిలో పలువురు వృద్ధులు తీవ్రంగా గాయపడ్డారు. దీనిని లక్ష్యిత ఉగ్రదాడిగా అధికారులు ప్రకటించారు.

దాడి సంఘటన వివరాలు

2025 మే 31వ తేదీన బౌల్డర్‌ (Boulder) నగరంలోని ఓ మాల్‌ ఎదుట ఇజ్రాయెల్ బందీలను హమాస్ విడిపించాలంటూ కొంతమంది అమెరికన్‌ యువకులు, వృద్ధులు నిరసన ప్రదర్శన నిర్వహించారు. బందీలను విడుదల చేయాలంటూ వారు నినాదాలు చేస్తుండగా అకస్మాత్తుగా ఓ వ్యక్తి అక్కడికి చేరుకున్నాడు. నినాదాలు చేస్తున్న వారిపై ద్రవపదార్థాలు నింపిన సీసాలతో ఫ్లేమ్ త్రోవర్‌ ఉపయోగించి దాడి చేశాడు. దీంతో నిరసన ప్రదర్శనలో పాల్గొన్న పలువురు వృద్ధులు కాలిన గాయాలపాలయ్యారు. ఈ ఘటనలో 67 నుంచి 88 ఏళ్ల మధ్య వయసున్న ఆరుగురు బాధితులు ఆసుపత్రిలో చేరినట్లు అధికారులు వెల్లడించారు. వీరిలో నలుగురు మహిళలు కాళ్లకు కాలిన గాయాలతో నేలపై పడి ఉండటం చూశానని ఒక ప్రత్యక్ష సాక్షి వివరించారు. ఒక మహిళ శరీరం చాలా వరకు కాలిపోయిందని, ఆమెను ఒక జెండాతో కప్పి ఉంచారని ఆమె తెలిపారు.

దాడిలో నిందితుడి వివరాలు

ఈ దారుణ చర్యకు పాల్పడిన వ్యక్తిని 45 ఏళ్ల మొహమ్మద్ సబ్రీ సోలిమాన్‌గా ఎఫ్‌బీఐ గుర్తించింది. దాడి అనంతరం “జియోనిస్టులను అంతం చేయండి!”, “ఫ్రీ పాలస్తీనా!”, “వారు హంతకులు!” అంటూ సోలిమాన్ బిగ్గరగా అరిచినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. వెంటనే పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు.

ఎఫ్‌బీఐ, అధికారులు స్పందన

ఈ దాడిని ఎఫ్‌బీఐ డైరెక్టర్ కాష్ పటేల్ “లక్షిత ఉగ్రవాద చర్య”గా పేర్కొన్నారు. దీనిపై సమగ్ర దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. కొలరాడో అటార్నీ జనరల్ ఫిల్ వైజర్ మాట్లాడుతూ, దాడికి గురైన సమూహాన్ని బట్టి ఇది విద్వేషపూరిత నేరంగా కనిపిస్తోందన్నారు. ఈ ఘటనలో మరొకరి ప్రమేయంలేదని బౌల్డర్ పోలీస్ చీఫ్ స్టీఫెన్ రెడ్‌ఫర్న్ పేర్కొన్నారు. నిందితుడు ఒంటరిగానే ఈ దాడికి పాల్పడి ఉంటాడని భావిస్తున్నట్లు చెప్పారు. ఈ ఘటనపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు వివరించినట్లు వైట్‌హౌస్ తెలిపింది.

ఇదే తరహాలో ఇటీవలి ఘటన: చికాగో ఘటన స్మరణ

ఇటీవల మే 21న చికాగోకు చెందిన ఎలియాస్ రోడ్రిగుజ్ అనే వ్యక్తి వాషింగ్టన్‌లోని ఇజ్రాయెల్ (Israel) రాయబార కార్యాలయం వద్ద ఇద్దరిని కాల్చి చంపాడు. “పాలస్తీనా కోసం, గాజా కోసం చేశాను” అని నిందితుడు అరెస్ట్ సమయంలో అరిచాడు. ఈ రెండు సంఘటనలు అమెరికాలోని ముస్లిం సముదాయంలో ఉన్న తీవ్ర ఆందోళనను, ఆవేశాన్ని ప్రతిబింబిస్తున్నాయన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

Read also: Mallikarjun Kharge: ఖర్గే వ్యాఖ్యలపై జేడీయూ ఘాటు స్పందన

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

భారత్‌లో ఇన్వెస్ట్ చేసేందుకు జపాన్ బ్యాంకులు ఆసక్తి

భారత్‌లో ఇన్వెస్ట్ చేసేందుకు జపాన్ బ్యాంకులు ఆసక్తి

సాజిద్ అక్రమ్‌పై స్పష్టత ఇచ్చిన తెలంగాణ డీజీపీ

సాజిద్ అక్రమ్‌పై స్పష్టత ఇచ్చిన తెలంగాణ డీజీపీ

చైనా రహస్య ‘మ్యాన్‌హట్టన్ ప్రాజెక్ట్’..అగ్రరాజ్యాలకు వణుకు

చైనా రహస్య ‘మ్యాన్‌హట్టన్ ప్రాజెక్ట్’..అగ్రరాజ్యాలకు వణుకు

భారత్‌ పట్ల ద్వేషం..హాడీ మృతి.. ఇంతకీ ఎవరు ఈయన?

భారత్‌ పట్ల ద్వేషం..హాడీ మృతి.. ఇంతకీ ఎవరు ఈయన?

ఏఐ వీడియోలను సులభంగా గుర్తించండి

ఏఐ వీడియోలను సులభంగా గుర్తించండి

బంగ్లాదేశ్‌లో హిందూ యువకుడి పై అమానుష హత్య..
1:06

బంగ్లాదేశ్‌లో హిందూ యువకుడి పై అమానుష హత్య..

భారతీయ శరణార్థులను వెనక్కి పంపించేస్తున్న యూరప్

భారతీయ శరణార్థులను వెనక్కి పంపించేస్తున్న యూరప్

ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన భవనంగా జెడ్డా టవర్ నిర్మాణం

ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన భవనంగా జెడ్డా టవర్ నిర్మాణం

బంగ్లాదేశ్‌లో మైనార్టీలపై దాడులు కలకలం: క్రిస్టియన్ యువతిపై దాడి
0:52

బంగ్లాదేశ్‌లో మైనార్టీలపై దాడులు కలకలం: క్రిస్టియన్ యువతిపై దాడి

Apple, Google కు చమటలు పట్టిస్తున్న ChatGPT..!

Apple, Google కు చమటలు పట్టిస్తున్న ChatGPT..!

ఓమాన్ అత్యున్నత గౌరవం అందుకున్న మోదీ, 29వ అంతర్జాతీయ అవార్డు…

ఓమాన్ అత్యున్నత గౌరవం అందుకున్న మోదీ, 29వ అంతర్జాతీయ అవార్డు…

బోండీ బీచ్‌ హీరో అహ్మద్‌ అల్ అహ్మద్‌ కు రూ.14 కోట్ల నజరానా

బోండీ బీచ్‌ హీరో అహ్మద్‌ అల్ అహ్మద్‌ కు రూ.14 కోట్ల నజరానా

📢 For Advertisement Booking: 98481 12870