हिन्दी | Epaper
ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం ఆధార్, మొబైల్ లింక్ పై కీలక అప్ డేట్ డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం కొత్త కార్యక్రమాలు బాలికల కోసం ప్రభుత్వ పథకాలు కర్ణాటకలో బైక్‌ ట్యాక్సీలపై నిషేధం ఎత్తివేత ఆధార్ కార్డు పోయిందా..? ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం ఆధార్, మొబైల్ లింక్ పై కీలక అప్ డేట్ డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం కొత్త కార్యక్రమాలు బాలికల కోసం ప్రభుత్వ పథకాలు కర్ణాటకలో బైక్‌ ట్యాక్సీలపై నిషేధం ఎత్తివేత ఆధార్ కార్డు పోయిందా..? ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం ఆధార్, మొబైల్ లింక్ పై కీలక అప్ డేట్ డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం కొత్త కార్యక్రమాలు బాలికల కోసం ప్రభుత్వ పథకాలు కర్ణాటకలో బైక్‌ ట్యాక్సీలపై నిషేధం ఎత్తివేత ఆధార్ కార్డు పోయిందా..? ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం ఆధార్, మొబైల్ లింక్ పై కీలక అప్ డేట్ డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం కొత్త కార్యక్రమాలు బాలికల కోసం ప్రభుత్వ పథకాలు కర్ణాటకలో బైక్‌ ట్యాక్సీలపై నిషేధం ఎత్తివేత ఆధార్ కార్డు పోయిందా..?

Amit Shah : రాజకీయాల నుంచి రిటైర్ అయ్యాక ఏం చేస్తానంటే?: అమిత్ షా

Divya Vani M
Amit Shah : రాజకీయాల నుంచి రిటైర్ అయ్యాక ఏం చేస్తానంటే?: అమిత్ షా

కేంద్ర హోం మంత్రి అమిత్ షా (Amit Shah) రాజకీయ జీవితం తర్వాత ఏం చేయాలనుకుంటున్నారో తాజాగా వెల్లడించారు. రాజకీయ రంగానికి గుడ్‌బై చెప్పిన అనంతరం (After saying goodbye) వేదాలు, ఉపనిషత్తులు చదవడానికే సమయం కేటాయించనున్నట్లు స్పష్టం చేశారు. ఆయన భవిష్యత్ లక్ష్యాలు అందరినీ ఆశ్చర్యానికి గురిచేశాయి.రాజకీయానికి సెలవిచ్చిన తరువాత కూడా సమాజాన్ని ఏ రూపంలోనైనా సేవ చేయాలన్న తపన ఆయనలో కనిపించింది. వేదాలపై అధ్యయనం చేసి, ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించాలని భావిస్తున్నట్లు తెలిపారు. ఈ రెండూ వ్యక్తిగతమైన ఆత్మశుద్ధికి, సమాజ సంక్షేమానికి దోహదపడతాయని అభిప్రాయపడ్డారు.

రసాయన ఎరువులు వల్ల ఆరోగ్య ప్రమాదాలు

గుజరాత్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల సహకార సంఘాలకు చెందిన మహిళలతో మాట్లాడిన అమిత్ షా, రసాయన ఎరువుల వాడకం వల్ల ఆరోగ్య సమస్యలు పెరుగుతున్నాయని చెప్పారు. ప్రకృతి సేద్యం ద్వారా మంచి ఆరోగ్యం, మంచి ఫలితాలు సాధించవచ్చని వివరించారు. పంట దిగుబడిలోనూ పెరుగుదల ఉంటుందని తెలిపారు.

సహకార శాఖే అసలైన వ్యవస్థ మార్గదర్శి

తన రాజకీయ ప్రయాణంలో హోం శాఖ ఒక్కటే కాదు, సహకార శాఖ కూడా ఎంతో బాధ్యతాయుతమైందని అమిత్ షా అన్నారు. “హోం శాఖను అందరూ కీలక శాఖ అంటారు. కానీ సహకార శాఖ స్వీకరించిన తర్వాత గ్రామాభివృద్ధి, రైతుల సంక్షేమం కోసం ఇది ఎంత ముఖ్యమో తెలిసింది” అన్నారు.

రైతుల కోసం పనితీరు మారుస్తాం

దేశ వ్యాప్తంగా సహకార వ్యవస్థను బలోపేతం చేయడమే తన లక్ష్యమని తెలిపారు. రైతుల అభివృద్ధి కోసం సహకార రంగాన్ని మరింత అభివృద్ధి చేస్తామని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో సహకార సంఘాల సాయంతో రైతుల ఆదాయాన్ని పెంచాలన్నదే తన ప్రయత్నమని అన్నారు.

Read Also : Uttam Kumar Reddy : కృష్ణా జలాలపై మంత్రి ఉత్తమ్ సంచలన వ్యాఖ్యలు

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

భారీ లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు

భారీ లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు

అజిత్ పవార్ అంత్యక్రియల్లో చోరీ.. ఏడుగురు అరెస్ట్

అజిత్ పవార్ అంత్యక్రియల్లో చోరీ.. ఏడుగురు అరెస్ట్

అజిత్ పవార్ అంత్యక్రియల్లో రూ.30 లక్షల ఆభరణాల చోరీ

అజిత్ పవార్ అంత్యక్రియల్లో రూ.30 లక్షల ఆభరణాల చోరీ

ఐఫోన్ ఎయిర్‌పై భారీ ధర తగ్గింపు.. అమెజాన్‌లో బంపర్ ఆఫర్!

ఐఫోన్ ఎయిర్‌పై భారీ ధర తగ్గింపు.. అమెజాన్‌లో బంపర్ ఆఫర్!

భారత్-అమెరికా ట్రేడ్ డీల్..వ్యవసాయ ఉత్పత్తులపై కేంద్రం క్లారిటీ

భారత్-అమెరికా ట్రేడ్ డీల్..వ్యవసాయ ఉత్పత్తులపై కేంద్రం క్లారిటీ

వందేభారత్ స్లీపర్‌‌ రైల్లో వెజ్ కర్రీ ప్లేస్‌లో చికెన్

వందేభారత్ స్లీపర్‌‌ రైల్లో వెజ్ కర్రీ ప్లేస్‌లో చికెన్

సుంకాల తగ్గింపుతో ఈ రంగాలకు బిగ్ బూస్ట్..

సుంకాల తగ్గింపుతో ఈ రంగాలకు బిగ్ బూస్ట్..

మినిమం బ్యాలెన్స్ రుసుముల ద్వారా భారీ ఆదాయం

మినిమం బ్యాలెన్స్ రుసుముల ద్వారా భారీ ఆదాయం

దోపిడీ కేసులో కాల్పులు: ముగ్గురు భారతీయులు అరెస్టు

దోపిడీ కేసులో కాల్పులు: ముగ్గురు భారతీయులు అరెస్టు

భారత్ చమురు కొనుగోళ్లను నిలిపివేస్తామని చెప్పలేదు: రష్యా

భారత్ చమురు కొనుగోళ్లను నిలిపివేస్తామని చెప్పలేదు: రష్యా

మహాత్మాగాంధీ విగ్రహాన్ని కట్ చేసి ఎత్తుకెళ్లిన దుండగులు

మహాత్మాగాంధీ విగ్రహాన్ని కట్ చేసి ఎత్తుకెళ్లిన దుండగులు

ఈపీఎఫ్‌వో ఉద్యోగులకు కేంద్రం గుడ్ న్యూస్

ఈపీఎఫ్‌వో ఉద్యోగులకు కేంద్రం గుడ్ న్యూస్

📢 For Advertisement Booking: 98481 12870