हिन्दी | Epaper
అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్‌.. పతంగి ఎగురవేసిన ప్రధాని మోదీ నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె పోలీసులు, మావోయిస్టుల మధ్య కాల్పులు.. 12 మంది మృతి ఇండోర్‌లో కలుషిత తాగునీరు కల్లోలం అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్‌.. పతంగి ఎగురవేసిన ప్రధాని మోదీ నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె పోలీసులు, మావోయిస్టుల మధ్య కాల్పులు.. 12 మంది మృతి ఇండోర్‌లో కలుషిత తాగునీరు కల్లోలం అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్‌.. పతంగి ఎగురవేసిన ప్రధాని మోదీ నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె పోలీసులు, మావోయిస్టుల మధ్య కాల్పులు.. 12 మంది మృతి ఇండోర్‌లో కలుషిత తాగునీరు కల్లోలం అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్‌.. పతంగి ఎగురవేసిన ప్రధాని మోదీ నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె పోలీసులు, మావోయిస్టుల మధ్య కాల్పులు.. 12 మంది మృతి ఇండోర్‌లో కలుషిత తాగునీరు కల్లోలం

Amit Shah : రాజకీయాల నుంచి రిటైర్ అయ్యాక ఏం చేస్తానంటే?: అమిత్ షా

Divya Vani M
Amit Shah : రాజకీయాల నుంచి రిటైర్ అయ్యాక ఏం చేస్తానంటే?: అమిత్ షా

కేంద్ర హోం మంత్రి అమిత్ షా (Amit Shah) రాజకీయ జీవితం తర్వాత ఏం చేయాలనుకుంటున్నారో తాజాగా వెల్లడించారు. రాజకీయ రంగానికి గుడ్‌బై చెప్పిన అనంతరం (After saying goodbye) వేదాలు, ఉపనిషత్తులు చదవడానికే సమయం కేటాయించనున్నట్లు స్పష్టం చేశారు. ఆయన భవిష్యత్ లక్ష్యాలు అందరినీ ఆశ్చర్యానికి గురిచేశాయి.రాజకీయానికి సెలవిచ్చిన తరువాత కూడా సమాజాన్ని ఏ రూపంలోనైనా సేవ చేయాలన్న తపన ఆయనలో కనిపించింది. వేదాలపై అధ్యయనం చేసి, ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించాలని భావిస్తున్నట్లు తెలిపారు. ఈ రెండూ వ్యక్తిగతమైన ఆత్మశుద్ధికి, సమాజ సంక్షేమానికి దోహదపడతాయని అభిప్రాయపడ్డారు.

రసాయన ఎరువులు వల్ల ఆరోగ్య ప్రమాదాలు

గుజరాత్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల సహకార సంఘాలకు చెందిన మహిళలతో మాట్లాడిన అమిత్ షా, రసాయన ఎరువుల వాడకం వల్ల ఆరోగ్య సమస్యలు పెరుగుతున్నాయని చెప్పారు. ప్రకృతి సేద్యం ద్వారా మంచి ఆరోగ్యం, మంచి ఫలితాలు సాధించవచ్చని వివరించారు. పంట దిగుబడిలోనూ పెరుగుదల ఉంటుందని తెలిపారు.

సహకార శాఖే అసలైన వ్యవస్థ మార్గదర్శి

తన రాజకీయ ప్రయాణంలో హోం శాఖ ఒక్కటే కాదు, సహకార శాఖ కూడా ఎంతో బాధ్యతాయుతమైందని అమిత్ షా అన్నారు. “హోం శాఖను అందరూ కీలక శాఖ అంటారు. కానీ సహకార శాఖ స్వీకరించిన తర్వాత గ్రామాభివృద్ధి, రైతుల సంక్షేమం కోసం ఇది ఎంత ముఖ్యమో తెలిసింది” అన్నారు.

రైతుల కోసం పనితీరు మారుస్తాం

దేశ వ్యాప్తంగా సహకార వ్యవస్థను బలోపేతం చేయడమే తన లక్ష్యమని తెలిపారు. రైతుల అభివృద్ధి కోసం సహకార రంగాన్ని మరింత అభివృద్ధి చేస్తామని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో సహకార సంఘాల సాయంతో రైతుల ఆదాయాన్ని పెంచాలన్నదే తన ప్రయత్నమని అన్నారు.

Read Also : Uttam Kumar Reddy : కృష్ణా జలాలపై మంత్రి ఉత్తమ్ సంచలన వ్యాఖ్యలు

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

దేశ చరిత్రలో తొలిసారి ఆదివారం బడ్జెట్ ను ప్రవేశ పెడుతున్నారు !!

దేశ చరిత్రలో తొలిసారి ఆదివారం బడ్జెట్ ను ప్రవేశ పెడుతున్నారు !!

వందేభారత్ స్లీపర్.. మినిమమ్ ఛార్జీ రూ.960

వందేభారత్ స్లీపర్.. మినిమమ్ ఛార్జీ రూ.960

సంక్రాంతికి కొత్త ఆఫీసులోకి ప్రధాని.. 1947 తర్వాత తొలిసారి!

సంక్రాంతికి కొత్త ఆఫీసులోకి ప్రధాని.. 1947 తర్వాత తొలిసారి!

స్మార్ట్‌ఫోన్ అప్‌డేట్స్‌పై ప్రభుత్వ నియంత్రణ

స్మార్ట్‌ఫోన్ అప్‌డేట్స్‌పై ప్రభుత్వ నియంత్రణ

టీసీఎస్‌ లాభం రూ.10657 కోట్లు..

టీసీఎస్‌ లాభం రూ.10657 కోట్లు..

నాయుడుపేటలో రూ. 3,538 కోట్లతో సోలార్ ప్లాంట్: వెబ్‌సోల్

నాయుడుపేటలో రూ. 3,538 కోట్లతో సోలార్ ప్లాంట్: వెబ్‌సోల్

బడ్జెట్​లో గణాంకాల గారడీ వద్దు: జైరాం రమేష్

బడ్జెట్​లో గణాంకాల గారడీ వద్దు: జైరాం రమేష్

లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు

లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు

శబరిమలలో మకరజ్యోతి దర్శన వేళ ఆంక్షలు

శబరిమలలో మకరజ్యోతి దర్శన వేళ ఆంక్షలు

ఆరోగ్య బీమా ప్రీమియంపై పన్ను మినహాయింపును క్లెయిమ్ చేసుకోవచ్చా?

ఆరోగ్య బీమా ప్రీమియంపై పన్ను మినహాయింపును క్లెయిమ్ చేసుకోవచ్చా?

భారీ అగ్ని ప్రమాదం.. ఒకరు మృతి, 9 మంది గల్లంతు
3:59

భారీ అగ్ని ప్రమాదం.. ఒకరు మృతి, 9 మంది గల్లంతు

అమెరికాకు భారత్ అత్యంత కీలక భాగస్వామి: సెర్గియో గోర్

అమెరికాకు భారత్ అత్యంత కీలక భాగస్వామి: సెర్గియో గోర్

📢 For Advertisement Booking: 98481 12870