हिन्दी | Epaper
జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి ఉద్యోగులకు డీఏ శుభవార్త నేడు ఏపీ కేబినెట్ భేటీ మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖలో పోస్టులు చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం తిరుపతి-సాయినగర్ ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి TET పరీక్షలు జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి ఉద్యోగులకు డీఏ శుభవార్త నేడు ఏపీ కేబినెట్ భేటీ మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖలో పోస్టులు చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం తిరుపతి-సాయినగర్ ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి TET పరీక్షలు జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి ఉద్యోగులకు డీఏ శుభవార్త నేడు ఏపీ కేబినెట్ భేటీ మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖలో పోస్టులు చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం తిరుపతి-సాయినగర్ ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి TET పరీక్షలు జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి ఉద్యోగులకు డీఏ శుభవార్త నేడు ఏపీ కేబినెట్ భేటీ మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖలో పోస్టులు చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం తిరుపతి-సాయినగర్ ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి TET పరీక్షలు

Permit Rooms : మద్యం ప్రియులకు గుడ్ న్యూస్?

Sudheer
Permit Rooms : మద్యం ప్రియులకు గుడ్ న్యూస్?

ఆంధ్రప్రదేశ్‌లో మద్యం ప్రియులకు త్వరలో శుభవార్త అందే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రభుత్వం వైన్ షాపుల వద్ద పర్మిట్ రూములు (Permit Rooms) ఏర్పాటు చేయాలన్న యోచనలో ఉన్నట్లు సమాచారం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ విషయాన్ని గమనించి, దీనిపై సమగ్ర అధ్యయనం చేయాలంటూ ఎక్సైజ్ శాఖ అధికారులను ఆదేశించారు. ప్రజారోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని, మరింత నియంత్రితంగా మద్యం వినియోగాన్ని ప్రోత్సహించేందుకు ఈ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

అధ్యయన కమిటీ నివేదిక ఆధారంగా నిర్ణయం

పర్మిట్ రూములు ఏర్పాటు చేయడం ద్వారా అసురక్షితమైన ప్రదేశాల్లో మద్యం సేవించే సంస్కృతిని తగ్గించవచ్చని భావిస్తున్నారు. అందుకోసం సీఎం (CBN) ప్రత్యేక అధ్యయన కమిటీని ఏర్పాటు చేయాలని సూచించారు. ఈ కమిటీ పలు రాష్ట్రాల్లో అమలు చేస్తున్న విధానాలను పరిశీలించి, అక్కడి మోడళ్లను పరిశీలించి నివేదిక సమర్పించనుంది. నివేదిక ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వ విధానం రూపుదిద్దుకోనుంది.

ఆన్లైన్ లిక్కర్ కొనుగోళ్లకు ప్రోత్సాహం

ప్రమాదాలను నివారించడంలో భాగంగా ప్రభుత్వం మద్యం ఆన్లైన్‌లో ఆర్డర్ చేసే వ్యవస్థను కూడా ప్రోత్సహించాలని నిర్ణయించింది. ముఖ్యంగా అక్రమ రవాణా, నకిలీ మద్యం సమస్యలను ఎదుర్కొనడంలో ఇది ఉపయుక్తంగా మారుతుందని అధికారులు భావిస్తున్నారు. ప్రభుత్వ ఆమోదం పొందిన వ్యాస్థాపనలతో మద్యం వినియోగాన్ని నియంత్రించేందుకు, మరింత భద్రతతో కూడిన సేవలు అందించేందుకు ఈ కొత్త చర్యలు చేపట్టబోతున్నారు.

Read Also : Elon Musk : ఈరోజు ఎలాన్ మస్క్ ఇండియాకు వస్తారా?

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

తిరుపతి–చిత్తూరు జిల్లాల్లో నో హెల్మెట్ నో పెట్రోల్ అమలు

తిరుపతి–చిత్తూరు జిల్లాల్లో నో హెల్మెట్ నో పెట్రోల్ అమలు

పండిన ప్రతి ధాన్యపు గింజ ప్రభుత్వమే కొనుగోలు చేస్తోంది

పండిన ప్రతి ధాన్యపు గింజ ప్రభుత్వమే కొనుగోలు చేస్తోంది

మహిళలకు ఉచితంగా గ్యాస్ కనెక్షన్లు

మహిళలకు ఉచితంగా గ్యాస్ కనెక్షన్లు

నేడు శంషాబాద్ లోని కన్హా శాంతివనానికి సిఎం చంద్రబాబు

నేడు శంషాబాద్ లోని కన్హా శాంతివనానికి సిఎం చంద్రబాబు

పీపీపీ మోడ్‌లో విజయవాడ రైల్వే స్టేషన్ అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్

పీపీపీ మోడ్‌లో విజయవాడ రైల్వే స్టేషన్ అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్

కల్తీనెయ్యి కేసులో రేపు సుప్రీంకు ‘సిట్’!?

కల్తీనెయ్యి కేసులో రేపు సుప్రీంకు ‘సిట్’!?

ఏపీ నుంచి భారీ వలసలు.. 6 ఏళ్లలో 12.59 లక్షల కుటుంబాలు

ఏపీ నుంచి భారీ వలసలు.. 6 ఏళ్లలో 12.59 లక్షల కుటుంబాలు

ఆస్తుల పర్యాటక లీజుపై ప్రత్యేక కమిటీ..

ఆస్తుల పర్యాటక లీజుపై ప్రత్యేక కమిటీ..

అందరి చూపు రవికుమార్ ఆస్తులపైనే!

అందరి చూపు రవికుమార్ ఆస్తులపైనే!

ఉప్పాడ మత్స్యకారుల శిక్షణ పూర్తి

ఉప్పాడ మత్స్యకారుల శిక్షణ పూర్తి

ప్రేమ ముసుగులో డ్రగ్స్‌ ఉచ్చు.. మైనర్‌ విద్యార్థిని కేసు కలకలం

ప్రేమ ముసుగులో డ్రగ్స్‌ ఉచ్చు.. మైనర్‌ విద్యార్థిని కేసు కలకలం

నేడు ఢిల్లీకి లోకేశ్.. కేంద్ర మంత్రులతో భేటీ

నేడు ఢిల్లీకి లోకేశ్.. కేంద్ర మంత్రులతో భేటీ

📢 For Advertisement Booking: 98481 12870