हिन्दी | Epaper
EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత

India-Pak War : 64 మంది పాక్ సైనికులు, అధికారులు మృతి – ఇండియన్ ఆర్మీ

Sudheer
India-Pak War : 64 మంది పాక్ సైనికులు, అధికారులు మృతి – ఇండియన్ ఆర్మీ

భారత సైన్యం నిర్వహించిన ఆపరేషన్ సిందూర్‌(Operation Sindoor)లో పాకిస్థాన్‌(Pakistan)కు తీవ్ర నష్టం జరిగింది. ఈ ఆపరేషన్‌లో మొత్తం 64 మంది పాక్ సైనికులు మరియు అధికారులు మృతి చెందారని ఇండియన్ ఆర్మీ అధికారికంగా ప్రకటించింది. పాక్ శత్రుదేశంగా వ్యవహరిస్తూ డ్రోన్ స్థావరాలు, వాయుస్థావరాలను ఉపయోగించి దాడులకు పాల్పడుతున్న నేపథ్యంలో, భారత సైన్యం ప్రతీకార చర్యల్లో భాగంగా ఈ ఆపరేషన్‌ను ప్రారంభించింది.

సుమారు 90 మంది పాక్ సైనికులు గాయపడ్డారు

ఆపరేషన్ సిందూర్‌లో పాక్‌కి చెందిన కీలక స్థావరాలు ధ్వంసమైనట్లు సమాచారం. ఇందులో పలు రాడార్ కేంద్రాలు, గగనతల రక్షణ వ్యవస్థలు, డ్రోన్ కేంద్రాలు లక్ష్యంగా మారాయి. ఈ దాడుల్లో సుమారు 90 మంది పాక్ సైనికులు గాయపడ్డారని తాజాగా భారత సైన్యం వెల్లడించింది. గాయపడిన వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని సమాచారం. ఈ దాడి తర్వాత పాక్ సైన్యంలో భయాందోళన నెలకొంది.

భారత భద్రతకు ముప్పుగా మారిన అంశాలు

ఇండియన్ ఆర్మీ ప్రకటించిన వివరాల ప్రకారం, ఈ దాడులు పూర్తిగా వ్యూహాత్మకంగా, అత్యాధునిక ఆయుధాల వినియోగంతో నిర్వహించబడ్డాయి. భారత భద్రతకు ముప్పుగా మారిన అంశాలను నిరోధించేందుకు తీసుకున్న ఈ చర్య పక్కాగా అమలైనదిగా సైనిక అధికారులు తెలిపారు. ప్రస్తుతం పరిమిత స్థాయిలో హై అలర్ట్ ప్రకటించి, దేశ సరిహద్దుల్లో భద్రతా చర్యలను మరింత బలోపేతం చేసినట్లు భారత సైన్యం తెలిపింది.

Read Also : Telangana Raj Bhavan : తెలంగాణ రాజ్‌భవన్‌లో చోరీ

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870