हिन्दी | Epaper
రూ. 3,538 కోట్ల పెట్టుబడితో భారీ సోలార్ ప్రాజెక్టు ప్రత్యేక నీటి బడ్జెట్ రూపొందిస్తున్న ప్రభుత్వం ఎపిలో రికార్డు స్థాయిలో జాతీయ రహదారి నిర్మాణం యుద్ధకళల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఘనత పోలీసు శాఖకు కొత్త రూపు ఆర్టీసీ ఉద్యోగులకు హైకోర్టులో ఊరట మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం రైతులకు నేరుగా కొత్త పాస్ పుస్తకాలు రూ. 3,538 కోట్ల పెట్టుబడితో భారీ సోలార్ ప్రాజెక్టు ప్రత్యేక నీటి బడ్జెట్ రూపొందిస్తున్న ప్రభుత్వం ఎపిలో రికార్డు స్థాయిలో జాతీయ రహదారి నిర్మాణం యుద్ధకళల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఘనత పోలీసు శాఖకు కొత్త రూపు ఆర్టీసీ ఉద్యోగులకు హైకోర్టులో ఊరట మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం రైతులకు నేరుగా కొత్త పాస్ పుస్తకాలు రూ. 3,538 కోట్ల పెట్టుబడితో భారీ సోలార్ ప్రాజెక్టు ప్రత్యేక నీటి బడ్జెట్ రూపొందిస్తున్న ప్రభుత్వం ఎపిలో రికార్డు స్థాయిలో జాతీయ రహదారి నిర్మాణం యుద్ధకళల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఘనత పోలీసు శాఖకు కొత్త రూపు ఆర్టీసీ ఉద్యోగులకు హైకోర్టులో ఊరట మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం రైతులకు నేరుగా కొత్త పాస్ పుస్తకాలు రూ. 3,538 కోట్ల పెట్టుబడితో భారీ సోలార్ ప్రాజెక్టు ప్రత్యేక నీటి బడ్జెట్ రూపొందిస్తున్న ప్రభుత్వం ఎపిలో రికార్డు స్థాయిలో జాతీయ రహదారి నిర్మాణం యుద్ధకళల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఘనత పోలీసు శాఖకు కొత్త రూపు ఆర్టీసీ ఉద్యోగులకు హైకోర్టులో ఊరట మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం రైతులకు నేరుగా కొత్త పాస్ పుస్తకాలు

Nara Lokesh : కోట్ల పెట్టుబడులకు 95 సంస్థలు ముందుకువచ్చాయి : లోకేశ్

Divya Vani M
Nara Lokesh : కోట్ల పెట్టుబడులకు 95 సంస్థలు ముందుకువచ్చాయి : లోకేశ్

రాష్ట్రానికి ఐటీ, ఎలక్ట్రానిక్స్, డేటా సెంటర్లు, గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లు (GCC) ద్వారా కొత్త జీవం పోసేందుకు మంత్రి నారా లోకేశ్ (Nara Lokesh) విశేష ప్రయత్నాలు చేస్తున్నారు. నాలుగేళ్లలో 10 లక్షల ఉద్యోగాలు అందించాలనే ఉద్దేశంతో ఆయన అధికార యంత్రాంగానికి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.ఐటీ రంగంలో ఇప్పటివరకు 95 ప్రముఖ సంస్థలు రూ.1 లక్ష కోట్ల పెట్టుబడి (Companies invest Rs 1 lakh crore) ప్రణాళికలు రూపొందించాయి. వీటిలో టీసీఎస్, కాగ్నిజెంట్ సంస్థలకు విశాఖలో భూముల కేటాయింపు పూర్తయినట్టు అధికారులు తెలిపారు. వీరి యూనిట్లు త్వరగా ప్రారంభించేందుకు చర్యలు తీసుకోవాలని లోకేశ్ సూచించారు.తాజాగా జరిగిన బెంగళూరు పర్యటనలో ఏఎన్‌ఎస్‌ఆర్, సత్వ సంస్థలతో జీసీసీ ఒప్పందాలు కుదిరాయి. ఈ ఒప్పందాల వల్ల రాష్ట్ర యువతకు 35,000 ఉద్యోగాలు లభించనున్నాయి. ఒప్పందాలు కుదిరిన సంస్థలతో అధికారులు క్రమం తప్పకుండా సంప్రదింపులు కొనసాగించాలని లోకేశ్ స్పష్టం చేశారు.

Nara Lokesh : కోట్ల పెట్టుబడులకు 95 సంస్థలు ముందుకువచ్చాయి : లోకేశ్
Nara Lokesh : కోట్ల పెట్టుబడులకు 95 సంస్థలు ముందుకువచ్చాయి : లోకేశ్

డ్రోన్ సిటీ ప్రాజెక్ట్‌ను వేగవంతం చేయాలి

కర్నూలు జిల్లా ఓర్వకల్లులో ప్రతిపాదిత డ్రోన్ సిటీ ప్రాజెక్ట్‌ను ఏడాదిలో పూర్తిచేయాలని మంత్రి ఆదేశించారు. వ్యవసాయం, పోలీసింగ్, వాతావరణ రంగాల్లో డ్రోన్ల వినియోగంపై చైతన్య కార్యక్రమాలు జరపాలని సూచించారు.

రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ప్రారంభానికి సిద్ధం

స్టార్టప్‌లకు బలం చేకూర్చే రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్‌ను త్వరలో ప్రారంభించనున్నట్టు లోకేశ్ ప్రకటించారు. అమరావతిలోని క్వాంటమ్ వ్యాలీ ప్రాజెక్టులో టీసీఎస్, ఎల్ అండ్ టీ, ఐబీఎం భాగస్వాములుగా ఉన్నారని వెల్లడించారు.

మనమిత్ర సేవలను బలోపేతం చేయాలని సూచన

మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్ సేవలను మరింత విస్తరించాలని మంత్రి సూచించారు. ఇప్పటికే 702 సేవల్లో 535 సేవలు అందుబాటులో ఉన్నాయి. విద్యార్థులకు అవసరమైన సర్టిఫికెట్లను బ్లాక్ చైన్‌ ద్వారా అందించేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు.

ప్రభుత్వ పాఠశాలలకు ఇంటర్నెట్, ఎయిర్‌పోర్టులకు ఫోన్ కనెక్టివిటీ

రాష్ట్రంలోని 45,000 పాఠశాలల్లో ఇంటర్నెట్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. విశాఖ, విజయవాడ, రాజమండ్రి, తిరుపతి ఎయిర్‌పోర్టుల్లో ఫోన్ కనెక్టివిటీ సమస్యల్ని తొలగించాలన్నారు.

Read Also : China : కొత్త రకం రోబోలను తయారుచేసిన చైనా

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

మాజీ మంత్రి అప్పల సూర్యనారాయణ కన్నుమూత

మాజీ మంత్రి అప్పల సూర్యనారాయణ కన్నుమూత

చంద్రబాబు అప్పులు చేస్తే రాష్ట్రం సింగపూర్ అవుతుందా ? -అంబటి రాంబాబు

చంద్రబాబు అప్పులు చేస్తే రాష్ట్రం సింగపూర్ అవుతుందా ? -అంబటి రాంబాబు

నారావారిపల్లెకు చేరుకున్న CM చంద్రబాబు

నారావారిపల్లెకు చేరుకున్న CM చంద్రబాబు

పుష్కరాల్లోగా ‘పోలవరం’ జాతికి అంకితం – చంద్రబాబు

పుష్కరాల్లోగా ‘పోలవరం’ జాతికి అంకితం – చంద్రబాబు

50 ఏళ్లలో 1.53 లక్షల TMCల నీరు సముద్రంపాలు – రామానాయుడు

50 ఏళ్లలో 1.53 లక్షల TMCల నీరు సముద్రంపాలు – రామానాయుడు

నేటి నుంచి నాలుగు రోజులు స్వగ్రామంలోనే సీఎం

నేటి నుంచి నాలుగు రోజులు స్వగ్రామంలోనే సీఎం

మరో వివాదంలో అనంతపురం అర్బన్ టీడీపీ ఎమ్మెల్యే
7:55

మరో వివాదంలో అనంతపురం అర్బన్ టీడీపీ ఎమ్మెల్యే

నిధుల కొరతను కారణంగా చూపి పనులు ఆపవద్దు

నిధుల కొరతను కారణంగా చూపి పనులు ఆపవద్దు

నాయుడుపేటలో రూ. 3,538 కోట్లతో సోలార్ ప్లాంట్: వెబ్‌సోల్

నాయుడుపేటలో రూ. 3,538 కోట్లతో సోలార్ ప్లాంట్: వెబ్‌సోల్

ప్రకాశంలో వలస పక్షుల అక్రమ వేట.. స్థానికుల్లో భయాందోళనలు

ప్రకాశంలో వలస పక్షుల అక్రమ వేట.. స్థానికుల్లో భయాందోళనలు

తిరుమలలో గుర్తు తెలియని మహిళ మృతి – వివరాలు కోరుతున్న పోలీసులు

తిరుమలలో గుర్తు తెలియని మహిళ మృతి – వివరాలు కోరుతున్న పోలీసులు

ఆ గ్రామం.. సంక్రాంతి పండగకు దూరం

ఆ గ్రామం.. సంక్రాంతి పండగకు దూరం

📢 For Advertisement Booking: 98481 12870