Telangana government announced Diwali bonus for Singareni workers

సింగరేణి కార్మికులకు దీపావళి బోనస్ ప్రకటించిన తెలంగాణ సర్కార్‌

హైరదాబాద్‌ : తెలంగాణ ప్రభుత్వం సింగరేణి కార్మికులకు దీపావళి ప్రత్యేక బోనస్ ప్రకటించింది. ఈ బోనస్ ద్వారా సర్కార్ రూ. 358 కోట్లు విడుదల చేసింది. ఈ మేరకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వివరాలు తెలిపారు. శుక్రవారం ప్రతి కార్మికుని ఖాతాలో రూ. 93,750 జమ కానున్నాయి. ఈ బోనస్ 42,000 మంది కార్మికులకు అందించబడనుంది. ముందుగా లాభాల వాటంగా కార్మికులకు రూ. 796 కోట్లను సగటున రూ. 1.90 లక్షలు పంపిణీ చేయడం గమనార్హం.

Advertisements

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత, సీఎం రేవంత్ రెడ్డి తన ప్రత్యేక శైలిని చూపిస్తున్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చడానికి కృషి చేస్తున్నారు. అన్ని వర్గాలకు న్యాయం చేయడానికి సీఎం రేవంత్ రెడ్డి ముందుకు సాగుతున్నారు. ప్రస్తుతం, తెలంగాణలో ఉద్యోగుల విషయంలో కీలక నిర్ణయాలు తీసుకుంటున్నట్లు సమాచారం. అదేవిధంగా, సింగరేణి గనుల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. తెలంగాణ గనుల ద్వారా విద్యుత్ మరియు బొగ్గు విక్రయం ద్వారా ఆదాయం వస్తుంది. సింగరేణి కాలరీస్ లో పని చేసే కార్మికులు తమ ప్రాణాలకు ప్రమాదం ఉన్నా కూడా కష్టపడుతున్నారు. అలాంటి కార్మికుల కోసం రేవంత్ సర్కార్ దీపావళి ప్రత్యేక బోనస్ అందించింది.

Related Posts
బంగ్లాదేశకు అమెరికా షాక్
USAID

బంగ్లాదేశ్ ఆర్థిక సంక్షోభంలో ఉన్న వేళ, అమెరికా దాతృత్వ సంస్థ యూఎస్ఏఐడీ (USAID) ఆ దేశానికి ఇచ్చే అన్ని రకాల సాయాలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. ఈ నిర్ణయం Read more

బీజేపీ మ్యానిఫెస్టోలోనూ ‘ఆప్’ పథకాలే – కేజీవాల్
ఎన్నికల ఓటమి తర్వాత ఆప్‌లో తాజా పరిణామాలు

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ప్రకటించిన మ్యానిఫెస్టోపై ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) అధ్యక్షుడు అరవింద్ కేజీవాల్ తీవ్ర విమర్శలు చేశారు. బీజేపీ ప్రతిపాదించిన Read more

కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్ధీకరించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి
Appeal to the government to

రాష్ట్రంలో తమను రెగ్యులరైజ్ చేయాలని కాంట్రాక్ట్ లెక్చరర్ల JAC రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. ప్రభుత్వ డిగ్రీ, జూనియర్, పాలిటెక్నిక్ కాలేజీల్లో దాదాపు 5వేల మంది ఉద్యోగులు క్రమబద్ధీకరణకు Read more

భాగ్యనగర వాసులకు తాగునీటి సరఫరాలో అంతరాయం
drinking water

హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లోని నివాసితులకు ఫిబ్రవరి 1వ తాగునీటి సరఫరాలో అంతరాయం కలగనుంది. నసర్ల పల్లి సబ్‌స్టేషన్‌లోని 132 కెవి బల్క్ లోడ్ ఫీడర్ పిటి వద్ద Read more

Advertisements
×