high rain

ఈ జిల్లాల్లో వర్షాలు

బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం మరింత బలహీనపడింది. ఇది గురువారం సాయంత్రానికి మరింత బలహీనపడి తర్వాత వాతావరణంలో మార్పులు మరిన్ని తెచ్చే అవకాశం ఉందని విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం, విశాఖ వాతావరణ కేంద్రం అధికారి జగన్నాథ్ కుమార్ వివరించారు. నెల్లూరు, విశాఖపట్నం, శ్రీకాకుళం జిల్లాలకు వర్షం పడనున్నాయి. నైరుతి, దానికి ఆనుకుని పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉన్న తీవ్ర అల్పపీడనం అల్పపీడనంగా మారి దిశ మార్చుకుందని వివరించారు. మొన్న పశ్చిమ నైరుతి దిశలో పయనించిన ఈ తీవ్ర అల్పపీడనం తరువాత వాయువ్యంగా దిశ మార్చుకుని పయనిస్తోందని చెప్పారు.
గురువారం నాటికి వాయువ్యంగా పయనిస్తుందని తెలిపారు. ఇది పశ్చిమ మధ్య, దానికి ఆనుకుని నైరుతి బంగాళాఖాతంలో ప్రవేశించే క్రమంలో అల్పపీడనంగా మరింత బలహీనపడుతుందని తెలిపారు. ప్రజలు జాగ్రత్తగా వుండాలని అధికారులు చెప్పారు.

Related Posts
రాంగోపాల్ వర్మకు ముందస్తు బెయిల్ మంజూరు చేసిన హైకోర్టు
RGV bail petition

అమరావతి: సీఎం చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేశారన్న కేసులో సినిమా డైరెక్టర్ రాంగోపాల్ వర్మకు ముందస్తు Read more

“సరస్వతి పవర్” భూములపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక ఆదేశాలు
pawan kalyan to participate in palle panduga in kankipadu

అమరావతి: ఏపీ రాష్ట్రంలో ప్రస్తుతం వైఎస్‌ఆర్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మరియు ఆయన సోదరి, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలైన వైఎస్ షర్మిల మధ్య ఆస్తుల Read more

రేణిగుంట విమానాశ్రయం చేరుకున్న చంద్రబాబు నాయుడుకి ఘన స్వాగతం
రేణిగుంట విమానాశ్రయం

రేణిగుంట విమానాశ్రయం చేరుకున్న సీఎం చంద్రబాబు నాయుడు చిత్తూరు జిల్లా పర్యటన నిమిత్తం శనివారం ఉదయం 11.52 గంటలకు రేణిగుంట విమానాశ్రయం చేరుకున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి Read more

తెలుగు రాష్ట్రాల నుంచి శబరిమలకు అదనపు రైళ్లు..!
South Central Railway has announced 26 special trains for Sankranti

కేరళలోని శబరిమలలో వెలసిన శ్రీ అయ్యప్ప స్వాముల వారి దర్శనార్థం తెలుగు రాష్ట్రాల నుంచి వెళ్లే భక్తుల సౌకర్యార్థం రైల్వే శాఖ అదనంగా మరికొన్ని ప్రత్యేక రైలు Read more