terrible tragedy in Yadadri

యాదాద్రి భువనగిరి జిల్లాలో తీవ్ర విషాదం…. 5 గురు దుర్మరణం

భువనగిరి : యాదాద్రి భువనగిరి జిల్లాలో భూదాన్ పోచంపల్లి మండలం జలాల్‌పూర్‌ వద్ద అదుపుతప్పి చెరువులోకి కారు దూసుకువెళ్ళింది. కారులో ప్రయాణిస్తున్న ఐదుగురు యువకులు చెరువులో మునిగి మృతి చెందారు. హైదరాబాద్ నుంచి భూదాన్ పోచంపల్లికి వెళ్తుండగా ప్రమాదం జరిగింది. మృతులు హైదరాబాద్ ఎల్ బి నగర్ కు చెందిన వంశి (23), దిగ్నేశ్ (21), హర్ష (21),బాలు (19), వినయ్ (21) లుగా గుర్తింపు. మృతదేహాలను భువనగిరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తున్న పోలీసులు.

Related Posts
సైనికుల పిల్లలకు యాభై శాతం స్కాలర్ షిప్ -మంచు విష్ణు
manchuvishnu

టాలీవుడ్ నటుడు మంచు విష్ణు రిపబ్లిక్ డే సందర్భంగా సైనికుల కుటుంబాలకు అండగా నిలిచే మంచి పనికి శ్రీకారం చుట్టాడు. దేశానికి సేవ చేస్తున్న సైనికుల పిల్లల Read more

సీఎంని కలిసిన తర్వాత దిల్ రాజు వ్యాఖ్యలు
సీఎంని కలిసిన తర్వాత దిల్ రాజు వ్యాఖ్యలు

‘సంక్రాంతి సినిమాలు, టిక్కెట్ల పెంపు, బెనిఫిట్ షోలు ఇప్పుడు ముఖ్యం కాదు’: దిల్ రాజు తెలుగు సినీ పరిశ్రమ ప్రతినిధులు గురువారం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని Read more

అమెరికాకు మరో సవాల్ చేస్తున్న చైనా..
అమెరికాకు మరో సవాల్ చేస్తున్న చైనా..

చైనా, అమెరికాను ప్రతి రంగంలోనూ సవాల్ చేస్తూ వృద్ధి చెందుతోంది. ఆర్థిక, సైనిక, సాంకేతిక విభాగాల్లో చైనా దూసుకుపోతున్నప్పుడు, అగ్రరాజ్య స్థాయిలో నిలిచేందుకు తన ప్రయత్నాలను మరింత Read more

తిరుమల శ్రీవారి భక్తులకు శుభవార్త
TTD Tickets

తిరుమల శ్రీవారి భక్తులకు శుభవార్త . ఏప్రిల్ నెలకు సంబంధించిన ప్రత్యేక ప్రవేశ దర్శనం (రూ. 300) టోకెన్లను తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) విడుదల చేసింది. Read more