terrible tragedy in Yadadri

యాదాద్రి భువనగిరి జిల్లాలో తీవ్ర విషాదం…. 5 గురు దుర్మరణం

భువనగిరి : యాదాద్రి భువనగిరి జిల్లాలో భూదాన్ పోచంపల్లి మండలం జలాల్‌పూర్‌ వద్ద అదుపుతప్పి చెరువులోకి కారు దూసుకువెళ్ళింది. కారులో ప్రయాణిస్తున్న ఐదుగురు యువకులు చెరువులో మునిగి మృతి చెందారు. హైదరాబాద్ నుంచి భూదాన్ పోచంపల్లికి వెళ్తుండగా ప్రమాదం జరిగింది. మృతులు హైదరాబాద్ ఎల్ బి నగర్ కు చెందిన వంశి (23), దిగ్నేశ్ (21), హర్ష (21),బాలు (19), వినయ్ (21) లుగా గుర్తింపు. మృతదేహాలను భువనగిరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తున్న పోలీసులు.

Related Posts
మనకు తెలియని మన్మోహన్ సింగ్!
మనకు తెలియని మన్మోహన్ సింగ్!

సామాన్యుడి నుండి ముఖ్య నేతగా: మన్మోహన్ సింగ్ కథ మనకు తెలియని మన్మోహన్ సింగ్! సామాన్యుడిగా ప్రారంభమై, దేశాన్ని నడిపించిన గొప్ప నాయకుడిగా ఎదిగిన ఆయన గురించి Read more

రాహుల్ గాంధీపై ఎఫ్ఐఆర్
రాహుల్ గాంధీపై ఎఫ్ఐఆర్

రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై గౌహతిలో కేసు నమోదు అయింది. గాంధీ చేసిన ఈ ప్రకటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. గౌహతిలోని పాన్ బజార్ పోలీస్ స్టేషన్‌లో Read more

చిక్కుల్లో పడ్డ వెటరన్ యాక్టర్ ధర్మేంద్ర
Veteran actor Dharmendra is

బాలీవుడ్ వెటరన్ యాక్టర్ ధర్మేంద్ర ప్రస్తుతం ఒక న్యాయపోరాటంలో చిక్కుకున్న విషయం తెలిసిందే. 'గరమ్ ధరమ్ ధాబా' ఫ్రాంచైజీ కేసులో ఢిల్లీ పటియాలా కోర్టు ఆయనతో పాటు Read more

చంచల్ గూడ జైల్లో అల్లు అర్జున్ కు అందించే వసతులు
Alluarjunchanchal

'పుష్ప-2' మూవీ ప్రీమియర్ షో సందర్భంగా సంధ్య థియేటర్‌లో జరిగిన తొక్కిసలాట కేసులో నిందితుడిగా ఉన్న అల్లు అర్జున్‌కు నాంపల్లి కోర్టు 14 రోజుల జ్యూడిషియల్ కస్టడీ Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *