Dana thoofan

రేపు తీరం దాటనున్న ‘దానా’ తుఫాన్..!

తూర్పుమధ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన ‘దానా’ తుఫాన్ వాయువ్య దిశగా కదులుతూ, రేపు తెల్లవారుజామున వాయువ్య బంగాళాఖాతంలో తీవ్ర తుపానుగా మారనుందని,అంతకు ముందు అక్టోబర్ 24 అర్ధరాత్రి నుంచి అక్టోబర్ 25 తెల్లవారుజాము మధ్య ధమ్రా (ఒడిశా) సమీపంలో తీరం దాటే అవకాశం ఉందని ఐఎండి తెలిపింది.

తుఫాన్ ప్రభావంతో సముద్రం అలజడిగా ఉండే అవకాశం ఉండడంతో మత్స్యకారులు వేటకు వెళ్లరాదని సూచించారు. ఉత్తరాంధ్రలో, ముఖ్యంగా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో తీవ్ర ప్రభావం ఉండవచ్చని, ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వివరించారు. అలాగే, రేపు రాత్రి వరకు 80-100 కిమీ వేగంతో, ఆ తర్వాత 100-110 కిమీ వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

Related Posts
గోరంట్ల మాధవ్‌కు పోలీసుల నోటీసులు
Police notices to Gorantla Madhav

అంతర్యుద్ధం రాబోతోందని మాజీ ఎంపీ ఆగ్రహం అమరావతి: హిందూపురం మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ కు విజయవాడ పోలీసులు నోటీసులు ఇచ్చారు. మాజీ మహిళా కమిషన్ చైర్మన్ Read more

బండి సంజయ్‌పై మంత్రి సీతక్క ఆగ్రహం
bandi sithakka

కేంద్ర మంత్రి బండి సంజయ్ ఇటీవల చేసిన "భారతదేశం టీం ఇండియా, కాంగ్రెస్ పాకిస్తాన్" అనే వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి సీతక్క తీవ్రంగా స్పందించారు. ఆయన మాటలు Read more

నేటి నుండి ఏపీ అసెంబ్లీ సమావేశాలు
ap assembly sessions

నేటి నుండి ఏపీ అసెంబ్లీ సమావేశాలు.ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ఈ రోజు నుండి ప్రారంభం అవుతున్నాయి. చాలా కాలం తరువాత, ఈ సమావేశాలు రసవత్తరంగా సాగే అవకాశం Read more

నాకు మంత్రి పదవి వస్తే వారికే లాభం – రాజగోపాల్ రెడ్డి
rajagopal

మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మంత్రి పదవి గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. తనకు మంత్రి పదవి వస్తే కాంగ్రెస్ పార్టీకి, ప్రజలకు లాభమే కలుగుతుందని Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *