Congress VIP adisrinivas

కేటీఆర్ కు భయం పట్టుకుంది – కాంగ్రెస్ విప్ ఆది శ్రీనివాస్

ప్రభుత్వ చీఫ్ విప్ ఆది శ్రీనివాస్ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ , మాజీ మంత్రి కేటీఆర్‌పై తీవ్రమైన ఆరోపణలు చేశారు. హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతున్న.. గత పది ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో జరిగిన అక్రమాలు, స్కాంలు వెలుగు చూస్తాయని, వాటి భయంతోనే కేటీఆర్ అప్రకటిత భయంలో ఉన్నారని ఆది శ్రీనివాస్ వ్యాఖ్యానించారు.

కేటీఆర్‌పై వివిధ ఆరోపణలపై విచారణ కొనసాగుతున్న సమయంలో కనీసం రెండు నుండి మూడు సంవత్సరాలు జైలులో ఉండటం ఖాయమని ఆయన అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా.. కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి, ఫోన్ ట్యాపింగ్ వంటి వివాదాస్పద అంశాలు విచారణలో ఉన్నాయని, వాటి గురించి కేటీఆర్ తప్పుదారి పట్టించే విధంగా మాట్లాడుతున్నారని అన్నారు. రేవంత్ రెడ్డి నాయకత్వం లో కొత్త చాప్టర్ ప్రారంభమవుతుందని, భవిష్యత్తులో బీఆర్ఎస్ నేతలపై మరిన్ని చర్యలు తీసుకుంటామని సూచించారు.

Related Posts
రాజ్యసభకు నామినేషన్లు దాఖలు చేసిన టీడీపీ అభ్యర్థులు
TDP candidates who have fil

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి రాజ్యసభలో ఖాళీ అయిన మూడు ఎంపి స్థానాల భర్తీకి సంబంధించి టిడిపి అభ్యర్థులుగా బీద మస్తాన్ రావు, సానా సతీష్ బాబు, బిజెపి Read more

పీజీ మెడికల్‌ సీట్లలో స్థానిక కోటా.. సుప్రీంకోర్టును ఆశ్రయించిన ప్రభుత్వం
సనాతన ధర్మంపై వ్యాఖ్యలు: ఉదయనిధిపై కొత్త ఎఫ్ఐఆర్ లకు సుప్రీంకోర్టు తాత్కాలిక స్టే

న్యూఢిల్లీ : పీజీ మెడికల్ సీట్లలో స్థానికత కోటాపై హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ.. తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అందుకు సుప్రీం కోర్టు ధర్మాసనం అనుమతించింది. Read more

‘సెంచరీ’ కొట్టేందుకు షార్ సిద్ధం
SDSC 100 sriharikota

ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీహరికోట సతీశ్ ధవన్ అంతరిక్ష కేంద్రం (షార్) తమ వందో ప్రయోగానికి సిద్ధమవుతోంది. ఈ అరుదైన మైలురాయిని సాధించేందుకు ఇస్రో జట్టు పెద్ద ఎత్తున ఏర్పాట్లు Read more

ప్రధాని మోదీ ఆ దేశాధ్యక్షుడికి ప్రత్యేక బహుమతులు
ప్రధాని మోదీ ఆ దేశాధ్యక్షుడికి ప్రత్యేక బహుమతులు

ప్రధాని మోదీ ఆ దేశాధ్యక్షుడికి ప్రత్యేక బహుమతులు రెండు రోజుల అధికారిక పర్యటనలో భాగంగా భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మారిషస్‌ చేరుకున్నారు. పదేళ్ల విరామం Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *