Paddy procurement centers a

తెలంగాణ లో వరి పంట కొనుగోలు కేంద్రాలు సిద్ధం

వరి పంట కొనుగోలు కేంద్రాలను ఒకట్రెండు రోజుల్లో ప్రారంభించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. తెలంగాణ వ్యాప్తంగా 7139 కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. వరి సాగు ముందుగా పూర్తైన నిజామాబాదు, నల్గొండ జిల్లాల్లో ముందుగా కేంద్రాలను ప్రారంభించనున్నారు. 88.09 లక్షల టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని అంచనా వేస్తున్నారు. ఇందులో 48.91 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వస్తుందనే అంచనాతో ఏర్పాట్లు చేస్తున్నారు.

ఇక రాష్ట్రంలో ఈ ఏడాది వరిసాగు విస్తీర్ణంలో 58% సన్న రకాలు సాగయ్యాయని సీఎం రేవంత్ తెలిపారు. భవిష్యత్తులో 100% సన్నాలు పండించే రోజులు వస్తాయన్నారు. ఈ సీజన్ నుంచే సన్న వడ్లకు మద్దతు ధరకు అదనంగా ఒక్కో క్వింటాకు రూ. 500 బోనస్ చెల్లిస్తామని, 48 గంటల్లోనే రైతుల ఖాతాల్లో డబ్బులు పడతాయని చెప్పారు. సన్న వడ్ల సేకరణకు ప్రత్యేక కొనుగోలు కేంద్రాలు లేదా కొనుగోలు కేంద్రాల్లో వేర్వేరు కాంటాలు ఏర్పాటు చేస్తామన్నారు.

Related Posts
ప్రమాదం నుండి తపించుకున్న పొంగులేటి
ప్రమాదం నుండి తపించుకున్న పొంగులేటి1

రెవెన్యూ మంత్రి వరంగల్ నుంచి ఖమ్మం తిరిగి వస్తుండగా తిరుమలయపాలెం వద్ద ఈ ఘటన జరిగింది. రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి ఆదివారం సాయంత్రం ఖమ్మం Read more

భూసేకరణపై హైకోర్టులో తెలంగాణకు ఊహించని షాక్
భూసేకరణపై హైకోర్టులో తెలంగాణకు ఊహించని షాక్

తెలంగాణ రాష్ట్రంలో భూసేకరణకు సంబంధించి నడిచిన హైకోర్టు కేసు రాష్ట్ర ప్రభుత్వానికి ఊహించని షాక్‌ను ఇచ్చింది. లగచర్ల మరియు హకీంపేట ప్రాంతాలలో జరుగుతున్న భూసేకరణపై హైకోర్టు స్టే Read more

ముస్లిం సోదరులకు ఏపీసర్కార్ గుడ్న్యూ స్
ముస్లిం సోదరులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్

ముస్లిం సోదరులకు కీలకమైన గౌరవ వేతనాల ప్రకటన రంజాన్ మాసం ప్రారంభం కానున్న నేపథ్యంలో, ఏపీ ప్రభుత్వం ముస్లిం సోదరులకు కీలకమైన గౌరవ వేతనాల ప్రకటన చేసింది. Read more

రైల్వే చట్టం సవరణ బిల్ 2024 పై ప్రతిపక్షాల అభ్యంతరాలు
railway bill

2024లో పార్లమెంటులో రైల్వే చట్టం సవరణ బిల్ 2024 పై చర్చ జరుగగా, ప్రతిపక్ష పార్టీలు దీనిపై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశాయి. వారు ఈ బిల్లుతో Read more